రుణమాఫీ కోసం పోరుబాట పట్టిన అన్నదాతలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్బంధించింది. అందరికీ అన్నం పెట్టే రైతులను పోలీస్స్టేషన్లలో బంధించింది. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్లుగా ఎలాం�
Rythu Bharosa | రైతులకు, కౌలురైతులకు ఇద్దరికీ రైతుభరోసా ఇస్తామంటూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఒట్టిదేనని తేలిపోయింది. ఇద్దరికీ ఇవ్వడం కుదరదని, ఎవరో ఒకరికి మాత్రమే రైతుభరోసా ఇస్తామని వ్యవసాయ శాఖ
Rangareddy | నిన్నమొన్నటి వరకు ఆదరువుగా ఉన్న ఆ నీటివనరే ఇప్పుడు కొందరి నిర్వాకం మూలంగా అక్కడి రైతుల పాలిట శాపంగా పరిణమించబోతున్నది. ఓచోట కట్టాల్సిన అలుగును మరోచోట కట్టడం వల్ల జీవనాధారమైన తమ పొలాలు నీట మునుగుతా�
రుణమాఫీ కాని రైతులు గురువారం ‘చలో ప్రజాభవన్'కు పిలుపునివ్వడంతో రాష్ట్రం నలుమూలల నుంచి రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వీరిని అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రజాభవన్ ముందు పోలీసులను పెద్ద ఎత్తున మోహరించ�
రుణమాఫీ చేయకుండా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బాధిత రైతాంగం పోరుకు సిద్ధమైంది. ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు చలో ప్రజాభవన్ కార్యక్రమానికి రైతులు పిలుపునిచ్చారు.
Loan waiver | కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ(Loan waiver) చేసేలా చూడాలంటూ రాష్ట్ర గవర్నర్ జిస్టుదేవ్ వర్మకు(Governor Jistudev Verma) రైతులు(Farmers )రెండో రోజూ ఉత్తరాలు(Letters) రాశారు.
Harish Rao | తెలంగాణలో వ్యవసాయ రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది. రైతు భరోసా, రుణమాఫీ, బోనస్ పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. రైతుల పాలిట శాపంగా మారింది. ఈ మూడింటిలో ఏ ఒక్క హామీని అమలు చ�
రాష్ట్ర వ్యాప్తంగా రైతులను అక్రమంగా అరెస్టు చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ మాట నిలబెట్టుకోవాలని రైతులు చలో ప్రజాభవన్ కు పిలుపునిచ్చిన పాపానికి వా�
రైతులను నిండాముంచిన కాంగ్రెస్ ధోకా సర్కార్ అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. బుధవారం ఆయన వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు వెళ్లి రుణమాఫీ వివ�
‘అయ్యా గవర్నర్ గారూ.. మాకు రుణమాఫీ కాలేదు.. మమ్మల్ని పట్టించుకుని రుణమాఫీ అయ్యేలా చూడండి’ అంటూ 300 మందికిపైగా రైతులు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఉత్తరాలు రాశారు.
వికారాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన ఎడతెరిపిలేని భారీ వర్షాలకు పంటలు నష్టపోవడంతోపాటు ఇండ్లు నేలకూలాయి. నిరాంతరాయంగా కురిసిన వర్షాలకు ఉన్న చిన్న గూడు కూడా కూలిపోవడంతో చాలా మంది నిరుపేదలు నిరాశ్రయులయ్య�
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులకు కష్టకాలం మొదలైంది. ఏడాది కాలంగా జిల్లాలో వ్యవసాయానికి ప్రతికూల పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ క్రమంలో వానకాలం సాగు జిల్లాలో ఆశించిన స్థాయిలో కాలేదు. గత వానకాలం సీజన్�
RRR alignment | ట్రిపుల్ ఆర్(RRR alignment) భూ సేకరణపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలైన్మెంట్ మార్చాలని, లేదంటే భూమికి బదులు భూమినైనా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకుయాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్ప