హైదరాబాద్ నగరవాసులకు పాలను అందించడంలో రంగారెడ్డి జిల్లావాసులు ముందువరుసలో ఉన్నారు. ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాల నుంచి నిత్యం లక్షలాది లీటర్ల పాలను నగరానికి తీసుకొస్తు�
నెన్నెల మం డలం బొప్పారం గ్రామ సమీపంలోని సర్వే నం 674లో గల ప్రభుత్వ భూమిలో మొరం తవ్వకాలు ఆగడంలేదు. మూడు రోజులుగా యథేచ్ఛగా కొనసాగుతున్నా యి. అనుమతులు లేకుండా సదురు కాం ట్రాక్టర్ ఇష్టారాజ్యంగా పత్తి చేన్ల మధ�
Harish Rao | ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని వ్యవసాయ కూలీలందరికి వర్తింపజేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు డిమాండ్ చేశారు. లేదంటే గ్రామాల్లో కూలీలు త�
రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి రైతులు, వ్యవసాయానికి ప్రత్యేకమైన పండుగ అని చెప్పారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ వ్యవసాయానికి పండుగ శోభ సం
మద్దతు ధర కల్పిస్తామంటూ, బోనస్ చెల్లిస్తామంటూ గొప్పలు చెప్పిన ప్రభుత్వం.. చివరికి ఆ రెండింటినీ రైతుల చెంతకు చేరకుండా చేస్తోంది. అసలే ఏజెన్సీ ప్రాంతం కావడం.. పంటను మార్కెట్ యార్డుకు తీసుకెళ్లడం దూరాభార�
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నాగరాజుపల్లె గ్రామ పంచాయతీ పరిధి గోవిందాపూర్ గ్రామ సమీపంలోని సర్వే నంబర్ 31లోగల పెద్దబోడు గుట్టకు కొందరు ఎసరు పెడుతున్నారు. ఈ గుట్టకు సంబంధించిన పదెకరాల భూమి ప్రభుత్వ భ
Rythu Bharosa | రైతు భరోసా మార్గదర్శకాలను కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసింది. ఈ నెల 26 నుంచి రైతు భరోసా పంపిణీ ప్రారంభించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
Chinna Kaleshwaram | రైతుల భూములను బలవంతంగా గుంజుకుంటే ఊరుకునేది లేదని శాసన మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి హెచ్చరించారు. మెరుగైన పరిహారం ఇవ్వకుండా భూములు తీసుకుంటే రైతుల గతేంటని ఆయన ప్రభుత్వాన్ని ప్ర�
హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు నీళ్లను ఇవ్వకుండా ఎస్సారెస్పీ కాలువ ద్వారా ఖమ్మం, సూర్యాపేటకు తరలిస్తున్నారని, తమకెందుకు ఇవ్వడంలేదని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తన మీద కో�
చిన్న కాళేశ్వరం ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులను శాసన మండలిలో ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి పరామర్శించారు. బాధితులకు న్యా యం జరిగే వరకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. శనివారం ఆయన �
విద్యుత్తు కోతలకు నిరసనగా నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలోని సబ్స్టేషన్ ఎదుట భైంసా-కుభీర్ ప్రధాన రహదారిపై రైతులు ధర్నా నిర్వహించారు. రహదారిని గంట సేపు దిగ్బంధించారు. శనివారం కుభీర్తోపాటు ఆయా