జిల్లాలోని గ్రీన్ఫీల్డ్ ప్రతిపాదిత గ్రామాల్లోకి రోడ్డు సర్వేకోసం వస్తున్న అధికారులను రైతులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. రెండోవిడత రోడ్డు సర్వేకోసం ప్రతిపాదిత గ్రామాల్లోకి అధికారులు వెళ్తే.. తమ గ
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 వేలు అందిస్తామని చెప్పిన హామీని అమలు చేయాలని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి డి మాండ్ చేశారు.
‘నిజామాబాద్ జిల్లాలో సగం మంది రైతులకు రుణమాఫీ కాలేదు. ఇలాగైతే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేదు’ అని కాంగ్రెస్ నేతలు రైతు సంక్షేమ కమిషన్ ఎదుట వాపోయారు.
నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలంలో నిర్మిస్తున్న శివన్నగూడెం ప్రాజెక్టు ముంపు బాధితుల ఆందోళనతో నర్సిరెడ్డిగూడెం, చర్లగూడెం గ్రామాల్లో ఉద్రిక్తత నెలకొంది.
రైతులకు పీఎం-కిసాన్ కింద అందించే రూ.6 వేల ఆర్థిక సాయంపై వ్యవసాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకంలోకి కొత్తగా చేరాలనుకునే లబ్ధిదారులు రైతు డిజిటల్ ఐడీలను తప్పనిసరిగా కలిగి ఉండాలని ప్రకటించింది. జనవరి 1 �
‘మా ప్రాణాలు బో యినా రోడ్డేయనియ్యం.. బలవంతంగా లాక్కోవాలని చూస్తే ప్రాణత్యాగానికీ వెనుకాడం.. అప్పుడు మా శవాలపై రోడ్డు వేసుకోండి’ అంటూ సాకిబండ తండా గిరిజన రైతులు తెగే సి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి�
రాష్ట్రంలో త్రీడీ పాలన (డిసెప్షన్, డిస్ట్రాక్షన్, డిస్ట్రక్షన్.. మోసం, విధ్వంసం, విస్మరణ) కొనసాగుతున్నదని.. రైతులకు, ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, ప్రభుత్వ మోసంపై కొట్లాడుదామని బీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ �
గ్రీన్ ఫీల్డ్ రోడ్డు.. జిల్లా రైతుల్లో తీవ్ర కలకలం రేపుతున్నది. 41 కిలోమీటర్ల రోడ్డు కోసం 1,003 ఎకరాలను ప్రభుత్వం లాక్కొంటున్నది. ఫోర్త్సిటీ కోసం 330 అడుగుల గ్రీన్ఫీల్డ్ రోడ్డు వేయడమేమిటని రైతులు ప్రశ్ని�
ఆరుగాలం కష్టపడి పంట తీసిన రైతన్నలను అడుగడుగునా నిలువుదోపిడీ చేస్తున్నారు. కొనుగోలు కేంద్రం నిర్వాహకులే దళారుల అవతారమెత్తి తక్కువ ధరకు సన్నరకం వడ్లు కొని.. ఆపై బినామీల పేరిట ప్రభుత్వానికి అమ్మి బోనస్న�
‘సీసీఐ అధికారులు.. దళారులు కుమ్మక్కై దోపిడీ చేస్తున్నరు. తేమ పేరిట కొనుగోలు చేయకుండా కొర్రీలు పెడుతున్నరు. మాకు న్యాయం చేయాలి’ అంటూ రైతులు బుధవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని వాసుపూజ జిన్ని�
తరుగు, తడిసిన ధాన్యం పేరుతో రైతులను అక్రమార్కులు నిలువునా ముంచారు. మిల్లర్లు, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కుమ్మక్కై ధాన్యం నొక్కేశారు. గత యాసంగిలో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 2వేల క్వింటాళ్ల ద
రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ సర్కారు రైతులను మోసం చేయడంపై బీఆర్ఎస్ పార్టీ భగ్గుమన్నది. మూడు రోజులుగా చేపడుతున్న ఆందోళనల్లో భాగంగా మంగళవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రాస్తారోకోలు, ధర్నాలు, �