ధరణి పోర్టల్ నిర్వహణ పేరుతో బీఆర్ఎస్ హయాంలో రైతుల డాటాను ప్రైవేట్ కంపెనీకి అప్పగించారంటూ విమర్శించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అదే పని చేయబోతున్నది. 2014కు ముందు న్న నిషేధిత భూముల జాబితాను అమలుచే�
ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన రైతులకు ప్లాట్లను ఇచ్చేందుకు వారి పేర్లతో కూడిన జాబితాలను ఆయా గ్రామ పంచాయతీల్లో ఉంచుతున్నట్లు ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి తెలిపారు.
వికారాబాద్ జిల్లాకు చెందిన కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల గ్రామానికి చెందిన రైతులపై నమోదైన కేసులో రెండో నిందితుడిగా కొనసాగుతున్న సురేశ్ తరఫున దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై మంగళవారం వాదనలు ముగిశా
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రైతులతో పాటు అన్నివర్గాల ప్రజాగ్రహానికి కాంగ్రెస్ ప్రభుత్వం గురికాక తప్పదని, హామీలు ఎగ్గొట్టడానికి సీఎం రేవంత్రెడ్డి రాష్ట్రంలో అలజడి సృష్టిస్తున్నారని బీఆర్ఎస్�
రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన రెండో విడత గ్రీన్ఫీల్డ్ రోడ్డు సర్వేను మంగళవారం రైతులు అడుగడుగునా అడ్డుపడ్డారు. తమ ప్రాణాలు పోయినా సరే, సర్వేను సాగనివ్వబోమంటూ రైతులు అడ్డుకోవడంతో చేసేదేమీలే�
Godavari River | గతంలో ఎన్నడూ లేనివిధంగా యాసంగి సీజన్ ఆరంభంలోనే నీళ్లు లేక గోదావరి నది వెలవెలబోతున్నది. ప్రభుత్వం ఎస్సారెస్పీ నుంచి నీటిని విడుదల చేయకపోవడంతో జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలో నది ఇలా రాళ్లుతే�
ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కుంటిసాకులు చెబుతున్న ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని రైతు జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చ�
సమయాభావం కారణాన్ని చూపుతూ సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) ప్రతినిధులతో సమావేశానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిరాకరించారు. పంటలకు గిట్టుబాటు ధరలు, పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు, రుణభారం తదితర సమస్యలకు
‘మాకు రుణమాఫీ కాలేదు.. అన్ని అర్హతలున్నా వర్తింపజేయలేదు.. రూ.2 లక్షల వరకు వ్యవసాయ లోన్లను మాఫీ చేస్తామని ఆర్భాట ప్రకటనలతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసంచేసింది.. ఎందుకు కాలేదని అధికారులను అడిగితే.. మేమేమి చేయాల�
కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు, అన్నదాతలు భగ్గుమన్నారు. సోమవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ర్యాలీలు, రాస్తారోకోలు, ధర్నాలతో పాటు నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఆర�