‘రైతులు అధైర్యపడొద్దు.. ఆర్డీఎస్ చివరి ఆయకట్టు వరకు సాగునీళ్లిస్తాం’.. అని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. యాసంగిలో సాగు చేసిన పంటలకు సాగునీటి సరఫరాకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అలంపూర
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే గడిచిన ఏడాది కాలంలో అనేక ధర్నాలు, నిరసన దీక్షలతో ప్రజలు, రైతుల పక్షాన నిల
సాగు నీటి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. అన్ని వనరులున్నా నీటి విడుదల చేయడంలో అలసత్వం, అసమర్థ ప్రదర్శిస్తున్నది.
నార్మూల్ సంస్థకు చెందిన స్థిరాస్తులు విక్రయించేందుకు ప్రస్తుత పాలకవర్గం తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, రైతుల డబ్బులతో కొనుగోలు చేసిన భూములను విక్రయానికి పాల్పడితే ఊరుకునేది �
అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతులు పండించిన ధాన్యానికి రూ. 500 బోసన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తీరా అధికారంలోకి రాగానే మాట మార్చి సన్న వడ్లకే చెల్లిస్తామంది. రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్�
ఉద్యాన పంటల సాగు రైతులకు లాభాలు తెచ్చిపెడుతున్నది. దీంతో వరి సాగు తర్వాత అధిక శాతం ఈ పంటల వైపే మొగ్గు చూపుతూ ఆదాయం పొందుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 16,504 మంది రైతులు 25,700 ఎకరాల్లో వీటినే సాగు చేస్తు
నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు వెనక బీఆర్ఎస్ కృషి అడుగడుగునా ఉన్నది. ఉమ్మడి ఏపీలో కేసీఆర్ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడే పసుపు బోర్డు డిమాండ్ను తెరపైకి తీసుకొచ్చారు. ఆ తర్వాత కవిత కూడా దీనిపై �
మూసీలో రసాయన వ్యర్థాలు వదులుతున్న పరిశ్రమలపై, సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం రైతు నాయకుడు గుమ్మి దామోదర్రెడ�
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో భాగంగా ప్రకటించిన రైతుభరోసా పథకం సాయం కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. రైతు భరోసాలో భాగంగా ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తర్వాత మాట మా
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని కోత లు లేకుండా అమలు చేయాలని, రాష్ట్రంలో 50 లక్షల ఈజీఎస్ కార్డులు ఉంటే కోటి రెండు లక్షల మంది ఉపాధి హామీ కూలీలుగా పని చేస్తున్నారు. వీరంతా రోజూ కూలికెళ్లే నిరుపేదలు. ఎస్సీ ఎస్ట
రైతుల సుదీర్ఘ పోరాటం, అప్పటి నిజామాబాద్ ఎంపీ కవిత కృషితో జిల్లా ప్రజల చిరకాల వాంఛ పసుపు బోర్డు ఏర్పాటు కల నెరవేరిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఈమేరకు బుధవారం ఒక ప్ర�
ఆర్డీఎస్ కెనాల్కు సాగునీటిని విడుదల చేసి తమ పంటలు కాపాడాలని డిమాండ్ చేస్తూ జోగుళాంబ గద్వాల జిల్లా శాంతినగర్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు బుధవారం రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయ�
ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన రైతులకు డ్రా పద్ధతిన ప్లాట్లు కేటాయించడానికి సర్వం సిద్ధమైంది. ఎకరాకు 120 గజాల చొప్పున ప్లాట్లు కేటాయిస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది.
Suryapet | ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించిన రైతులు డబ్బులు నెల రోజులు గడుస్తున్నా రాకపోవడంతో పీఏసీఎస్ గోదాముకు తాళంవేసి నిరసన తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేట జిల్లా కోదాడ పరిధిలోని తమ�
హైదరాబాద్ నగరవాసులకు పాలను అందించడంలో రంగారెడ్డి జిల్లావాసులు ముందువరుసలో ఉన్నారు. ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాల నుంచి నిత్యం లక్షలాది లీటర్ల పాలను నగరానికి తీసుకొస్తు�