‘సీడ్ విత్తనం’ పేరిట విత్తన కంపెనీలు మాయాజాలం చేశాయి. మొక్కజొన్న రైతులను నిండా ముంచాయి. ఎకరాకు 3 నుంచి 6 టన్నుల వరకు దిగుబడి వస్తుందంటూ ప్రచార ఆర్భాటాలతో మభ్యపెట్టిన కంపెనీల ఏజెంట్ల్లు.. ఇప్పుడు మాట మార్�
‘ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుండదని’ అంటారు. నిజమే రైతు బాగుంటేనే రాష్ట్రమైనా, దేశమైనా సుభిక్షంగా ఉంటుంది. సమైక్య పాలనలో తెలంగాణ రైతాంగం, వ్యవసాయం తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. అప్పులు, ఆక�
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం క్వింటా మిర్చికి రూ.వెయ్యి చొప్పున బోనస్ ఇవ్వాలని, మిర్చి క్వింటాకు రూ.35 వేలు మద్దతు ధర నిర్ణయించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర అధ�
సన్న వడ్లు పండిస్తే రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నమ్మించింది. తీరా పంట విక్రయించి రెండునెలలు దాటినా డబ్బులు ఖాతాల్లో జమకాలేదు. ఎప్పుడు పడతాయో కూడా అధికారులు చెప్పడం లేదు. ఆరుగాలం కష�
యాసంగిలో సాగుచేస్తున్న వరి పొలాలు నీళ్లు లేక ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటుతుండడంతో బోరుబావుల్లో నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి. ఎండిన పంటపొలాలను పశువుల మేతకు వదిలి పెట్టి, పంట సాగుకు చేసిన అప్ప�
Fertilizers | సైదాపూర్ (కరీంనగర్ జిల్లా) : ఎట్లుండే తెలంగాణ, ఎట్లాయరా?.. కేసీఆర్ ప్రభుత్వంలో ఎంతో సంతోషంగా ఉన్న రైతులు (Farmers) ఇప్పడుపంటలకు నీళ్లు సరిగా రాక, కరెంటు సరిగా లేక, రైతు బంధు రాక, రుణమాఫీ కాక, అప్పులు పుట్టక, ఎ�
Farmers | నర్సింహులపేట-ఫిబ్రవరి 13 : మాకు ఎకరం, రెండు ఎకరాల భూమి ఉంటే రైతు భరోసా పైసలు పడతలేవంటూ ఇవాళ రైతులు మండల కేంద్రంలో వ్యవసాయ అధికారి వినయ్ కుమార్తోపాటు తహసీల్దార్ నాగరాజుతో వాగ్విదానికి దిగారు.
కాంగ్రెస్ సర్కార్ అన్నీ కోతలు పెడుతున్నది. ఎన్నికల ముందు అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలను మోసం చేస్తున్నది. ఏడాది గడుస్తున్నా ఇంత వరకు రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఏ ఒక్కటి
బోనస్ నగదు చెల్లింపుల్లోనూ కాంగ్రెస్ సర్కారు తన మాయమాటల మార్క్ చూపిస్తోంది. దీంతో అన్నదాతలు భగ్గుమంటున్నారు. వరి పంట పండించిన రైతుల్లో ఏ ఇద్దరు ఎదురుపడినా బోనస్ గురించే ఆరా తీస్తున్నారు ‘బోనస్ డబ�
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం కోసం చేపట్టిన భూ సేకరణ సర్వే పనులను మంగళవారం పోలీస్ పహారాతో చేపట్టారు. ప్రాజెక్టు నిర్మాణంలో భూ ములు కోల్పోతే భవిష్యత్లో తమ బతుకెట్లా సాగేదంటూ శివారు
పచ్చని పైర్లు ఎండిపోతున్నాయి. పొలాలు నెర్రెలు బారుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటడం, బోర్లు వట్టిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కండ్ల ముందే పంట వాడిపోతుండడంతో కన్నీరుమున్నీరవుతున్నారు.
పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులకే నేటికీ సన్నధాన్యం బోనస్ డబ్బులు అందలేదు. ధాన్యం విక్రయించి రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ సగ�
నాలుగు రోజులుగా పత్తి కొనుగోళ్లు చేపట్టకపోవడంపై రైతులు కన్నెర్ర చేశారు. ఈ మేరకు మంగళవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు.