నిరుపేదల జీవనోపాధి కోసం ప్రభుత్వాలు గతంలో ఇచ్చిన అసైన్డ్ భూములపై కాంగ్రెస్ సర్కార్ కన్నేసినట్టు స్పష్టమవుత్నుది. ఏడాది పాలనలో ప్రాజెక్టుల పేరుతో ఇచ్చిన భూ సేకరణ నోటిఫికేషన్లను పరిశీలిస్తే.. దళిత, గ�
రైతుభరోసాలో 8,500 సర్వే నంబర్లను ప్రభుత్వం బ్లాక్ చేసినట్టు తెలిసింది. ఈ సర్వే నంబర్ల కింద సుమారు 1.5 లక్షల నుంచి 2 లక్షల ఎకరాల భూమి ఉన్నట్టు తెలిసింది.
మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మాణిక్ రావ్ కోకటే రైతులను బిచ్చగాళ్లతో పోల్చారు. అమరావతిలో శుక్రవారం జరిగిన వ్యవసాయ ప్రదర్శన సందర్భంగా రూ.1కే పంటల బీమా గురించి ఓ విలేకరి ప్రశ్నించినపుడు ఆయన స్పందిస్తూ, �
రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని నిల్వ చేయడానికి నిర్మించిన గోదాం వృథాగా మారింది. వినియోగంలోకి తీసుకురావడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆధునిక గోదాం.. పశువులకు ఆవాసంగా మారగా.. మంద�
పంటలకు ఇస్తున్న కనీస మద్దతు ధరకు(ఎంఎస్పీ) చట్టబద్ధత కల్పించడంతోసహా వివిధ డిమాండ్లపై రైతుల ప్రతినిధులు, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలోని కేంద్ర బృందం మధ్య శుక్రవారం చర్చలు జరిగాయి.
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు కష్టాలు తప్పడం లేదు. కేసీఆర్ ప్రభుత్వంలో యూరియాకు కొరత లేదని, రేవంత్ సర్కారు వచ్చాక మళ్లా మునుపటి కష్టాలు మొదలైనట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Sorghum center | మండల కేంద్రంలో జొన్నల కేంద్రం సబ్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ( Mla Anil Jadav ) కు బజార్ హత్నూర్ రైతులు వినతిపత్రం అందజేశారు.
కరీంనగర్ జిల్లాలో వేసవికి ముందే యాసంగి పంటలు ఎండుతున్నాయి. కాలువల ద్వారా నీళ్లు రాక, బావులు, బోర్లలో నీళ్లు లేక సాగునీటి కోసం రైతుల కష్టాలు మొదలయ్యాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో బావుల్లో పూడిక తీసుకుంటూ, క
రాష్ట్ర ప్రభుత్వానికి బ్యాంకుల నుంచి అప్పులు పుట్టే పరిస్థితి లేకపోవటం తో ఇకపై మద్యం వ్యాపారం మీదనే సంక్షేమ పథకాలను నెట్టుకురావాలని నిర్ణయించుకున్నట్టు ఎక్సైజ్ వర్గాలు చర్చించుకుంటున్నా యి. వచ్చే ఆ�
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేలుగా గెలిచి 14 నెలలు పూర్తైనా సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడంతో ఆయా స�
సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గమైన కొండంగల్ నియోజకవర్గం పరిధిలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకోసం రైతులను అధికారులు బెదిరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూములివ్వకుంటే కోర్టు ద్వారా ప్రభ
అధికారంలోకి రాగానే వడ్లు క్వింటాల్కు 500 బోనన్ చెల్లిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్, తీరా ఆ హామీని నెరవేర్చకుండా రెండు సీజన్లకు ఎగనామం పెట్టింది. పైగా మాట మార్చి ‘సన్న వడ్లకే బోనస్' అంటూ వ�
ప్రభుత్వం పెండింగ్ పాల బిల్లులు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ పలుచోట్ల పాడి రైతులు గురువారం కూడా ఆందోళనకు దిగా రు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలోని హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై గురువ�
విజయవాడ -నాగ్పూర్ గ్రీన్ ఫీల్డ్ హైవే పనులకు హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గట్లకానిపర్తి శివారులో నేషనల్ హైవే అధికారులు, సంబంధిత మేఘా కంపెనీ ప్రతినిధులు గురువారం మారింగ్ చేశారు. తమ భూములకు ధర నిర్ణ