యాసంగిలో సాగైన పంటలకు నీటి తడులు అందించలేక అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. చేతికి వస్తుందన్న పంట కండ్ల ముందే ఎండిపోతుండడంతో రైతులకు భంగపాటు తప్పడం లేదు. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటగా.. బోర్లల్లో నీరు
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా ఉదండాపూర్ రిజర్వాయర్లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు పునరావస ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండో రోజు గురువారం ఉదండాపూర్ రిజర్వాయర్�
రాష్ట్రంలో సాగునీరందక పంటలు ఎండిపోతున్నా, రైతన్న కంటతడి పెడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టింపులేదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ధ్వజమెత్తారు. చాలాచోట్ల నీళ్లు వస్తయా.. రావా..? పంట
రేవంత్రెడ్డి ప్రభుత్వంపై తెలంగాణ రైతాంగం ఆగ్రహంగా ఉండటానికి చాలా కారణాలున్నాయి. పంట వేయడానికి ముందు ఒకే విడతగా అందించాల్సిన రైతు భరోసా సొమ్మును మూడు నెలలుగా సాగదీయడం ఈ కారణాల్లో ఒకటి. ఎన్నికల హామీల్ల�
Bonakallu| బోనకల్లు : మండలంలోని ఆళ్లపాడు, నారాయణపురం సాగర కాలువల ప్రాంతంలో సాగు చేసిన మొక్కజొన్న పైర్లను మధిర ఆత్మ కమిటీ చైర్మన్ కర్నాటి రామకోటేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతు సాగు చేసి�
Komatireddy Venkat Reddy |జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతుల విషయంలో మానవీయ కోణంలో వ్యవహరించాల్సిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి దురుసుగా ప్రవర్తించాడని, నోరుపారేసుకుని అవమానించాడని బాధిత రైతులు ఆవ
గడిచిన ఏడాది పాలనలో రైతన్నలకు ఒరిగిందేం లేదు. బీఆర్ఎస్ హయాంలో పదేళ్లు సమయానికి నీళ్లు, పంట పెట్టుబడి సాయం, మద్దతు ధరకు కొనుగోళ్లలో కళకళలాడిన అన్నదాతలు.. గడిచిన ఏడాదిగా ఎన్నో అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇ�
ఈ ఏడాది వేరుశనగ రైతులకు భంగపాటు తప్పలేదు. యా సంగి సీజన్లో పంట సాగైనా దిగుబడి ఆశిం చిన స్థాయిలో రాలేదు. వచ్చిన కొద్దిపాటి దిగు బడికి ధరల్లేక నష్టాలపాలయ్యారు. తెగుళ్ల బారి నుంచి గట్టెక్కినా ఏదో విధంగా.. కొద�
రైతులు పగలన, రాత్రనక ఆరుగాలం ఇంటిల్లిపాది శ్రమించి పండించిన వేరుశనగ పంటకు సరైన ధర లభించగా వ్యాపారస్తులు, కమీషన్ ఏజెంట్ల చేత్తుల్లో దగాపడుతున్నాడు. నెలరోజుల నుంచి అ చ్చంపేట నియోజకవర్గం పరిధిలోని ఎనిమి�
‘సీడ్ విత్తనం’ పేరిట విత్తన కంపెనీలు మాయాజాలం చేశాయి. మొక్కజొన్న రైతులను నిండా ముంచాయి. ఎకరాకు 3 నుంచి 6 టన్నుల వరకు దిగుబడి వస్తుందంటూ ప్రచార ఆర్భాటాలతో మభ్యపెట్టిన కంపెనీల ఏజెంట్ల్లు.. ఇప్పుడు మాట మార్�