Agricultural Acts | ఇవాళ పెద్దమందడి మండల కేంద్రంలో జిల్లా న్యాయ సేవ అధికార జిల్లా కార్యదర్శి వి రజని సూచనల మేరకు రైతు చట్టాలు, రైతు సంక్షేమ పథకాలపై రైతులకు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు.
Sunke Ravishankar | చొప్పదండి నియోజకవర్గంలో శుక్రవారం సాయంత్రం కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.20 వేలు నష్ట పరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశా�
కరెంట్ ఎప్పుడు పోతుందో, ఎప్పుడు వస్తుందో తెలియడంలేదని, ట్రాన్స్పార్మర్లు కాలిపోతే డీడీలు కట్టి నెలలు గడిచినా ఇచ్చే పరిస్థితే లేదని వివిధ జిల్లాలకు చెందిన రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. హైదరాబాద్ కల్యా
రైతు సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు ఏ మాత్రం మారడం లేదు. రోజురోజుకు వ్యవసాయరంగాన్ని నిర్వీర్యం చేస్తూ వస్తున్నాయి. ఫలితంగా అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోతూ సతమతమవుతున్నారు.
అప్పులబాధతో రాష్ట్రంలో శుక్రవారం ఇద్దరు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. పత్తి పంట దిగుబడి రాక, చేసిన అప్పులు తీర్చేదారి లేక ఆదిలాబాద్ జిల్లాలో ఓ రైతు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
Dhoolmitta | ధూళిమిట్ట గ్రామం చుట్టూ పెద్దవాగు విస్తరించి ఉండడంతో గ్రామాన్ని ఓ ద్వీపకల్పంగా పిలిచేవారు. ఊరికి మణిహారంలా ఉన్న పెద్ద వాగే.. ఊళ్లోని జనాలకు అదెరువు. వాగు పారితేనే వారికి బతుకుదెరువు.
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నట్లు 100 శాతం రుణమాఫీ కాలేదని, ఇంకా చాలా మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు.
ఆర్డీఎస్ వాటా నీటిని కర్ణాటక రైతులు అక్రమంగా తోడేశారు. ఆర్డీఎస్, కేసీ కెనాల్ ఉమ్మడి నీటి వాటాను కర్ణాటకలోని టీబీ డ్యాం ద్వారా తుంగభద్ర నదిలోకి ఈ నెల 5 నుంచి 13 వరకు 3.12 టీఎంసీలు వదిలారు. నదిలోకి వచ్చిన నీటి
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మొండిగౌరెల్లిలో మరోసారి డ్రోన్లు జోరుగా సంచరించడంతో అధికారులు భూముల సర్వేను గుట్టుచప్పుడు కాకుండా ప్రారంభించారని గ్రామస్తులు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పై ఫొటోలో తమ పట్టాలను చూపిస్తున్న రైతులు కుమ్రం భీం ఆసిఫాబాద్ బెజ్జూర్ మండలంలోని లుంబినగర్ చెందినవారు. ఈ గ్రామంలో 69 మంది రైతులు ఉన్నారు. వీరిలో 32 మంది రైతులకు 2010 లో 120 ఎకరాలకు అప్పటి ప్రభుత్వం పట్టాలను జా
దేవాదుల ప్రాజెక్ట్ మూడో దశ మోటర్లు ఆన్ చేసి 48 గంటల్లో రైతులకు నీళ్లు ఇవ్వాలని స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులతో దేవ�
‘పొలాలకు నీళ్లు లేక.. కరెంట్ రాక పంటలు ఎండుతున్నా కనిపించడం లేదా..? రైతులు గోస పడుతున్నా సీఎం రేవంత్రెడ్డికి పట్టదా?’ అని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మండిపడ్డారు. గురువారం చొప్పదండి మండలం మల్లన్నపల్ల
ఓ వైపు నీళ్లు లేక.. మరోవైపు కరెంట్ రాక ఎండుతున్న పంటలతో రైతులు పడుతున్న గోస సీఎం రేవంత్రెడ్డికి తెలుస్తలేదా? అని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రశ్నించారు. గురువారం కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం మ�
కడెం కెనాల్ ద్వారా చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించేలా చర్యలు తీసుకుంటామని, రైతులు అధైర్యపడొద్దని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ భరోసానిచ్చారు. దండేపల్లి మండలంలోని నాగసముద్రం, మాకులపేట గ్రామాల