ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం రైతులతో కలిసి జగిత్యాల జిల్లా బీర్పూర�
Chevella | చేవెళ్ల మండల పరిధిలోని గుండాల, రేగడి ఘనపూర్ ఫీడర్ల పరిధిలోని గ్రామాలలో క్యారెట్, పూలు, కూరగాయలు సాగు అత్యధికంగా సాగు చేస్తారని చేవెళ్ల గ్రామానికి చెందిన కిచ్చన్న గారి వెంకట్ రెడ్డి తెలిపారు.
Fourth City | రాష్ట్ర ప్రభుత్వం ఫోర్త్ సిటీ పేరిట రైతుల వద్ద బలవంతంగా భూసేకరణ చేస్తుందని సిపిఎం పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య తెలిపారు.
2025-26 కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసింది. గత ప్రభుత్వ హయాంలో పలు సంక్షేమ, అభివృద్ధి వల్ల తలసిరి ఆదాయం రూ.3,79,751 లక్షలకు చేరిందనే విషయం అందరికీ తెలిసిందే. గత
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెం రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. వరి ఈనిన దశలో సాగునీరు అందని పరిస్థితి ఏర్పడింది. పంటను కాపాడుకునేందుకు రైతులు చేయని ప్రయత్నం లేదు. ఇప్పటికే రూ.వే�
Leopard | తిమ్మక్కపల్లికి చెందిన గల్వన్ చెరువు వద్ద పులి సంచరిస్తూ రైతులకు కనిపించింది. ఓ వ్యక్తి పులి సంచరిస్తున్న వీడియో తీసి పలు గ్రూపులలో పోస్ట్ చేశాడు. దీంతో తిమ్మక్కపల్లి ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున�
ఎండల వల్లే రాష్ట్రంలో పంటలు ఎండుతున్నాయని కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం సిగ్గుచేటని ఎమ్మెల్సీ కవిత (Kavitha) విమర్శించారు. గతేడాది వర్షాలు సమృద్ధిగా పండాయని, ప్రాజెక్టుల్లో నీళ్లు ఉన్నాయని చెప్పారు.
కేసీఆర్ హయాంలో తాపీగా రెండు పంటలు పండించుకున్న కర్షకులు.. ఇప్పుడు సాగునీరందక అల్లాడుతున్నారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం నీలా గ్రామ శివారులోని నీలా-కొప్పర్గా, నీలా- కల్దుర్కి గ్రామాల రైతుల సౌలభ్య
‘కండ్ల ఎదుట ఎండిన వరి చేలను చూసి దుఃఖంలో మునిగిన రైతులు ధైర్యంగా ఉండండి.. మీకు దన్నుగా నేనుంటా’నంటూ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నదాతలకు భరోసానిచ్చారు.
పొలాల్లో విద్యుత్తు తీగలు తెగి పడటంతో ఇద్దరు రైతులు కరెంట్ షాక్తో మరణించారు. ఈ ఘటనలు హనుమకొండ, కామారెడ్డి జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం కొండపర్తిలో గ్రామానికి చెందిన బాల్�