ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రైతులు, వ్యవసాయ కూలీలను నట్టేట ముంచిందని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు ఆరోపించారు.
వరికి బదులుగా మొక్కజొన్న పంటను సాగు చేసిన అన్నదాతకు ముప్పుతిప్పలు తప్పడంలేదు. జిల్లా లో వాతావరణ పరిస్థితులతో రైతన్నకు నష్టాలు తప్పేలా లేవు. పంట కంకులు పెట్టే సమయంలో సరిపడా నీరందక ఎండుముఖం పడుతున్న ది.
కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే రైతులను నట్టేట ముంచిందని రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ కొండబాల కోటేశ్వర్రావు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు. సోమవారం చింతకాని మండల�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో రూ.2 లక్షల వరకు ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారం చేపట్టిన తర్వాత రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేసిందని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిల
Farmer | చిలిపిచెడ్ మండలంలోని సోమక్క పేట, గౌతాపూర్, గంగారం, జగ్గంపేట, రాందాస్ గూడ, ఫైజాబాద్,గిరిజన తండాలు టోప్యి తండా, బద్రియ తండా, గన్య తండా తదితర గ్రామాల్లో రైతులు సాగుచేసిన వందల ఎకరాల్లో వరి పంటలు నీరు లేక �
Paddy Crop | సాగునీరు లేక వేసిన వరి పంట ఎండిపోవడంతో తమను ఆదుకునేవారు కరువయ్యారని అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. మాసాయిపేట మండలంలో మరోసారి ఇలాంటి దృశ్యమే కంట పడింది.
Yacharam | మండలంలో కరువు ఒక్కసారిగా కోరలు చాచింది. సకాలంలో సరిపడ వర్షాలు లేక పోవడంతో భూగర్భ జలాలు అడగుంటాయి. ఇప్పటికే మండలంలో చెరువులు కుంటలు ఎండి పోయాయి.
అన్ని ప్రాంతాలకు సమానంగా నీళ్లివ్వాలని కోరుతూ సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ఎస్ మండలం కోటినాయక్ తండా వద్ద సూర్యాపేట-దంతాలపల్లి రోడ్డుపై ఎస్ఆర్ఎస్పీ కాల్వ వద్ద సోమవారం రైతులు రాస్తారోకో నిర్వహించారు.
ఒకే మంత్రి, ఒకే ప్రభుత్వం, ఒకే ఉత్త ర్వు.. కానీ మాటలు మాత్రం వేర్వేరు. రూ.2 లక్షలకు పైగా ఉన్న రుణం చెల్లించిన తర్వాత రూ.2 లక్షలు ఖాతాల్లో జమ చేస్తామన్న అదే నోటితో, నేడు అసలు రూ.2 లక్షలకు పైగా రుణమాఫీ చేస్తామని తా�
డిమాండ్ల సాధనకు ఆందోళన చేస్తున్న రైతుల పట్ల పంజాబ్ పోలీసుల వైఖరిని నిరసిస్తూ మార్చి 28న దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) జాతీయ సమన్వయ కమిటీ పిలుపునిచ్చింది.
రూ.2 లక్షలకుపైగా రుణాలున్న రైతు కుటుంబాలకు రుణమాఫీ చేసేది లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు శనివారం అసెంబ్లీలో స్పష్టం చేశారు. ఈ ప్రకటన నేపథ్యంలో రుణమాఫీకి మంగళం పాడటంతో అన్నదాతలు ఆగ్రహం వ్