ఈ యాసంగిలో రైతులు పండించిన ధాన్యంలో సగం మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేయనున్నది. మిగతా సగం ఏం చేసుకుంటరో? ఎవరికి అమ్ముకుంటరో? అది రైతుల ఇష్టం. ఈ మేరకు యాసంగి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి సివిల్ సప్లయ్ మార
కంచె గచ్చిబౌలి భూముల నుంచి వైదొలగాలని సుప్రీంకోర్టు ఆదేశాలివ్వగానే రాష్ట్ర ప్రభుత్వం ఫార్మాసిటీ భూముల్లో అడుగుపెట్టింది. ఫార్మాసిటీ కోసం సేకరిస్తున్న భూముల్లో సర్వే నిలిపివేయాలని కోర్టు ఆదేశాలున్న�
సాగునీటి నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం రైతులకు శాపంగా మారింది. దేవన్నపేట పంప్హౌస్ మోటర్లు రెండు రోజులు నడిచి ఆగిపోయాయి. పంపింగ్ చేసిన నీరు టన్నెల్ నుంచి భారీగా లీకై పొలాల్లోకి వస్తుండటంతో అధికారులు మ�
కేంద్ర ప్రభుత్వం పత్తి విత్తనాల ధరలు పెంచడంతో రైతులపై మోయలేని భారం పడనుంది. యేటా పెరుగుతున్న పెట్టుబడులు, ప్రకృతి వైపరీత్యాలు, ఎరువుల ధరలు పెరగడం, మద్దతు ధర చెల్లించకపోవడం, బ్యాంకులు, ప్రైవేటు అప్పులతో స�
యాదాద్రి భువనగిరి జిల్లాలో రోజురోజుకూ భూగర్బ జలాలు పడిపోతున్నాయి. గత నెలలో సంస్థాన్ నారాయణపురంలో ఏకంగా 27.72 మీటర్ల లోతుకు ఇంకాయి. జిల్లా సగటు నీటి మట్టం కూడా తగ్గింది.
రైతులకు కష్టకాలం ఎదురవుతున్నది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ యాసంగి సీజన్లో అరిగోస పడాల్సి వస్తున్నది. ఒకవైపు సాగునీటి తిప్పలు, విద్యుత్ కోతలు.. వడగండ్ల వానలతో సతమతమవుతున్న అన్నదాతకు, వరి ఈనే దశలో వస్తున్�
యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా గురువారం సాయంత్రం భారీ ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది. దాంతో పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలకు కూలడంతో కరెంట్ సరఫరా నిలిచిపోయింది.
మామునూరు విమానాశ్రయం విస్తరణ కోసం చేపట్టిన భూసేకరణకు అడ్డంకులు తొలగడం లేదు. భూమికి బదులు భూమి, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని ప్రజాప్రతినిధులు, భూసేకరణ నిబంధనల ప్రకారం మాత్రమే పరిహారం అందజేస్తామని అధికారు
లాభదాయక మామిడి పంటను రైతులు అధికంగా సాగు చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం గోవింద్రాల గ్రామంలో బానోత్ లక్ష్మణ్ సాగు చేస్తున్న కార్భైడ్ రహిత మామిడి పంట�
MLA Kotha Prabhakar Reddy | ఇవాళ దౌల్తాబాద్ మండలంలోని దొమ్మాట, గాజులపల్లి గ్రామాల్లో మెయిన్ కెనాల్ కాల్వ ద్వారా రెండు గ్రామాల ప్రజలు సొంత డబ్బులతో పిల్ల కాలువలను జేసీబీ ద్వారా నిర్మించుకొని చెరువులు నింపుకోవడం అభినందన�
రాష్ట్రంలో అర్హులైన రైతులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వాలని బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా తుంగుతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు.
Farmers | కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో రైతులు పడరాని పాట్లు పడుతున్నారని, కొద్ది రోజుల్లో వరి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైతే.. ధాన్యం పోయడానికి కూడా స్థలం లేదన్నారు సొసైటీ చైర్మన్ కే హరికృష్ణా రెడ్
KARIMNAGAR | కరీంనగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 3 : జిల్లాలోని కూరగాయ రైతులను దళారుల నుంచి రక్షించి, మార్కెట్లు కేటాయించాలని, కూరగాయ రైతుల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం నగరంలోని ఫిల్మ్ భవన్లో నిర్వహించిన �
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట (Achampet) మండలం చెదురుబావి తండాలో విషాదం చోటుచేసుకున్నది. పొలంలో నీరు పెట్టేందుకు వెళ్లిన ఇద్దరు రైతులు విద్యుత్ షాక్తో మృతిచెందారు.
నిర్మల్ జిల్లాలో పామాయిల్ పరిశ్రమ ఏర్పాటుకు రాజకీయ గ్రహణం పట్టుకున్నది. కేసీఆర్ ప్రభుత్వం రైతులను లాభాల బాట పట్టించేందుకు ఆయిల్ పామ్ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించింది.