తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలోని రైతులకు పంట సాయంగా రైతుబంధు పేరిట ఎకరానికి రూ.5 వేల సాయాన్ని ప్రకటించి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. రైతు సంక్షేమం, పెట్టుబడి సాయం కోసం అమ�
మక్కజొన్న రైతులకు పరిహారం చెల్లించాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్నాయక్ అన్నారు. శనివారం ములు గు జిల్లా వెంకటాపురం(నూగూరు) మండ లం బర్లగూడెం పంచాయతీ పరిధి చిరుతపల్లిలో అత్మహత్య చేసుక�
వనపర్తి జిల్లా కందిరీగ తండాలో కొందరు రైతులు వరికి ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. చేతికి వచ్చిన చేలు కండ్ల ముందు ఎండిపోతుంటే.. చూడలేక ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చి బతికించుకునేందుకు ఆరాట పడుతు�
రైతుల బాగు కోసం గూడూరు మోహన్రెడ్డి ఎంతో కృషి చేశారని జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అన్నారు. వలిగొండ మండలంలోని ఏదుళ్లగూడెం గ్రామం లో శనివారం జరిగిన నీటి పారుదల శాఖ విశ్రాంత ఎస్ఈ మోహన్రెడ్డి సంతా
ఆదిలాబాద్ జిల్లాలో గురువారం సాయంత్రం ఈదరుగాలులతో కూడిన వానతో నేరడిగొండ, తాంసి, తదితర మండలాల్లో చేతికందిన జొన్న, మక్క, నువ్వు పంటలకు నష్టం వాటిల్లింది.
యాసంగి సీజన్లో రైతులు సాగు చేసిన పంటలకు వారబంధి పద్ధతిలో ఏప్రిల్ 15వ తేదీ వరకు పూర్తి స్థాయిలో సాగునీరు అందిస్తామని అధికారులు, ప్రభుత్వం చెప్పింది. ఈ మాటలు నమ్మిన రైతులు యాసంగిలో జోగుళాంబ గద్వాల జిల్లా�
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం తర్వాత, 1980లలో తెలంగాణలో నక్సలైట్ ఉద్యమం వచ్చింది. దీంతో గ్రామాల్లో ఉన్న భూస్వాములు, జాగీర్దారులు, దేశ్ముఖ్లు తమ తమ భూములను వదిలేసి పట్టణాలకు వలసపోయారు. ఆ తర్వాత ఆయా గ్రామాల్
ధాన్యం కొనుగోలు చేయకుండా మిలర్లు ఇబ్బందులు పెడుతుండడంతో విసుగెత్తిన రైతులు ఆందోళనకు దిగారు. నల్లగొండ జిల్లా శెట్టిపాలెం రాస్తారోకో చేశారు. వేములపల్లి మండలం శెట్టిపాలెం సమీపంలో 18 మిల్లులు ఉన్నాయి. మిల్�
రాష్ట్రంలో పలుచోట్ల గాలివాన బీభత్సం సృష్టించింది. పంటలు పెద్ద ఎత్తున దెబ్బతినగా, రైతులు తీవ్రంగా నష్టపోయారు. గురువారం రాత్రి నుంచి వీచిన ఈదురుగాలులకు చేతికొచ్చే దశలో ఉన్న పంటలకూ తీవ్ర నష్టం వాటిల్లింద�
Veenavanka | వీణవంక, ఏప్రిల్ 4: రైతులకు అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని రైతు ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పొలాడి రామారావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మాట్లాడారు.
Palakurti | పాలకుర్తి : మండలం ఈసాల తక్కలపల్లి గ్రామ రైతులు సాగునీటి కోసం నానాతిప్పలు పడుతున్నారు. గ్రామంలో పంటలు చివరి దశకు రావడంతో పెద్ద చెరువు కింద ఆయకట్టు పొలాలకు సాగునీటి అందించేందుకు రైతులు నానా కష్టాలు పడ
Jurala Project | ఉమ్మడి పాలమూరు జిల్లాకు వరప్రదాయినిగా ఉన్న జూరాల ప్రాజెక్టు చెంతనే ఉన్న నందిమల్ల, మూలమల్ల, మస్తీపూర్ తదితర గ్రామాలకు సాగునీరు విడుదల చేసి పంటలను కాపాడాలని రైతులు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిక