ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, అశ్వారావుపేట, దమ్మపేట, వేంసూరు, పెనుబల్లి మండలాల్లో సోమవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. పొద్దంతా ఎండ తీవ్రతతో ఇబ్బందిపడిన ప్రజలు సాయంత్రం కురిసిన వర
పంట రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు. సోమవారం నాగర్కర్నూల్ కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. పెంట్లవెల్లి సొసైటీ పరిధిలోని కొండూరు, మల్లేశ్వరం, మంచాలకట్ట, మాధవస్వామి నగర్, �
భూమికి భూమి ఇవ్వాలి.. లేదం టే ప్రభుత్వం నష్టపరిహారాన్ని పెంచి చెల్లించాలని కొంగరకలాన్ రైతులు డిమాండ్ చేశారు. సోమవారం ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 13నుంచి స్కిల్ డెవలప్మె�
మహబూబ్నగర్ జిల్లా బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో సోమవారం రైతులు ఆందోళనకు దిగారు. 120 మంది రైతులు 4,500 క్వింటాళ్ల మక్కజొన్నను మార్కెట్కు విక్రయానికి తెచ్చారు. బస్తా తూకం బరువు పెంచాలని ట్రేడర్లు టెండర్లన�
సాగు నీటిని అందించాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం బురదగూడ, వంజిరి గ్రామాల రైతులు అధికారులను కోరారు. ఈ రెండు గ్రామాలకు సంబంధించిన మినీ రిజర్వాయర్ కట్ట గతేడాది తెగిపోగా, దానికి మరమ్మత
kongarakalan | మా భూములకు భూములు ఇవ్వాలి లేదంటే ప్రభుత్వం నష్ట పరిహరం పెంచి మా భూములకు రేటు ఇవ్వాలని కొంగరకలాన్ రైతులు డిమాండ్ చేశారు. ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి స్కిల్ �
Farmers Awareness | జహీరాబాద్ మండలంలోని రంజోల్ గ్రామ రైతుల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన సూచనలు, సలహాలు, జాగ్రత్తలను శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన వర్సిటీ విద్యార్థులు వివరించారు.
పంటలు పొట్ట కొచ్చి గింజబట్టే దశలో రైతులకు విద్యుత్ అవసరాన్ని ఆసరా చేసుకొని సమస్యలు పరిష్కరించకుండా విద్యుత్ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని భారతీయ కిసాన్ సంఘం షాబాద్ మండల అధ్యక్షుడు దండు యాదవర�
రైతులు కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యం తెచ్చి ప్రభుత్వం అందించే మద్దతు ధర పొందాలని డీసీసీబీ డైరెక్టర్ కోడి సుష్మావెంకన్న అన్నారు. సోమవారం నల్లగొండ జిల్లా చండూరు మండలం కస్తాలలో రైత�
దేవునూర్ ఇనుపరాతి గుట్టల అటవీ ప్రాంతంలో 43.38 ఎకరాలపైనే అటవీ శాఖకు, కొందరి మధ్య వివాదం ఉన్నదని.. మిగిలిన 3,900 ఎకరాలు అటవీ శాఖకు చెందినవేనని హనుమకొండ ఆర్డీవో రాథోడ్ రమేశ్ తెలిపారు. స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్�
భానుడు ఉగ్రరూపం దాల్చడంతో బోర్లు, బావులు, చెరువులు, వాగులు, జలాశయాలు అడుగంటి పోతున్నాయి. యాసంగిలో వేసిన పంటలు చివరి దశలో ఉండడంతో కండ్ల ముందే వట్టిపోవడంతో రైతులు కంటతడి పెడుతున్నారు.
నమ్ముకున్న దేవాదుల ప్రాజెక్టు నట్టేట ముంచింది. ప్రణాళిక లేని సర్కార్ తీరుతో అన్నదాతలు ఆగమై పోతున్నారు. ఏపుగా పెరిగి మంచి దిగుబడి ఖాయం అనుకున్న దశలో ఒక్కసారిగా పడిపోయిన భూగర్భ జలాలకు తోడు, ప్రాజెక్టు నీ
మూడెకరా ల్లో సాగు చేసినా రైతు భరోసా అందలేదని రైతులు నిరసనకు దిగారు. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం ఇప్పగూడంకు చెందిన రైతులు కాసు లింగయ్య, లింగనబోయిన కుమార్, బొంకూరి సోమయ్య, కత్తుల సంపత్, మూడెకరాల�
పాలధర తగ్గించి రైతులను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేయడాన్ని నిరసిస్తూ నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం మార్చాలకు చెంది న కిశోర్రెడ్డి నిరాహారదీక్ష చేపట్టారు.