మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎప్పుడు ఏర్పాటు చేస్తారా అని రైతులు ఎదురుచూస్తున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే వరికోతలు ప్రారంభమయ్యాయి. ఈ యాసంగిలో 30 వ�
Harish Rao | అకాల వడగండ్ల వానలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు.. ఈసిద్దిపేట నియోజకవర్గంలో బుధవారం రాత్రి కురిసిన వడగండ్ల వాన అన్నదాతలకు తీవ్ర నష్టం చేసిందని, రైతుల అరుగాళ్ల
కాంగ్రెస్ సర్కార్ రైతులను వేధిస్తున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. కేసీఆర్ స ర్కారు పోడు భూములకు పట్టాలిస్తే.. వాటిలో సాగు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డు�
యాసంగి ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది. ఇప్పటివరకు 21 జిల్లాల్లో ఒక్కటంటే ఒక్క కేంద్రం కూడా ప్రారంభించలేదు. 29 జిల్లాల్లో ఒక్క వడ్ల గింజ కూడా కొనుగోలు చేయలే�
కడెం ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ-22 కాలువపై ఆధారపడి పంటలు సాగు చేసిన రైతాంగానికి చివరకు నిరాశే మిగులుతున్నది. సకాలంలో నీరందించకపోగా, కష్టనష్టాలకోర్చి సాగు చేసిన వరి, మక్క చేతికందకుండాపోయే పరిస్థితి దాపు�
రైతులు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది.. రైతులు కన్నీరు పెడితే రాజ్యానికి చేటువచ్చినట్లే.. రైతును రాజుగా చూసినప్పుడే రాజ్యం బాగుపడుతుందని ఎనుకటికి పెద్దలు చెప్పేవారు. కాని నేటి కాంగ్రెస్ సర్కారు రైతుల గుర�
వానాకాలం సీజన్లో 10లక్షల ఎకరాలకు వరి విత్తనాలతోపాటు, కంది, పెసర, మినుము విత్తనాలకు లోటులేకుండా ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం విత�
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వ కింద పంటలు సాగు చేసిన రైతులు నీరు పారబెట్టుకునేందుకు రాత్రి, పగలు తేడా లేకుం డా కాల్వల వద్దే పడిగాపులు కాస్తున్నారు. ఆత్మకూర్ మండలంలోని జూరాల, గుంటిపల్లి, మోట్లం�
రైతాంగ సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రైతు సంఘం నాయకులు ఆందోళనకు దిగారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం(ఏఐకేఎస్) ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రైతుల ధాన్యానికి రక్షణ లేకుండా పోయింది. కేతేపల్లి మండలం బొప్పారం గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ కొనుగోలు కేంద్రంలో మంగళవారం రాత్రి ధాన్యం చోరీ జరిగింది.
వరంగల్ జిల్లా నర్సంపేటలో మంగళవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షం అన్నదాతను దెబ్బతీసింది. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో ఆరబోసిన మక్కలు కొట్టుకుపోయాయి. పెద్ద మొత్తంలో పంట తడిసిపోవడంతో రైతులు లబోదిబ�
అగ్రి హార్టికల్చర్ సొసైటీ, ఎగ్జిబిషన్ సొసైటీ ఎకనామిక్ కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీ నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో రైతు మహోత్సవం సేంద్రియ మేల-2025 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అగ్ర
వడగండ్ల వానతో పంట నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం లక్నవరం చెరువు కింది రైతులు ఆందోళనకు దిగారు. బుధవారం వారు గోవిందరావుపేట తహసీల్దార్ కార్యాలయం ఎద