సంగారెడ్డి జిల్లా పటాన్చెరు లక్డారం గ్రామానికి చెందిన రైతు నర్సింహులుకు మూడెకరాల వ్యవసాయభూమి ఉంది. రెండు రోజులుగా ప్రభు త్వం రైతుభరోసా వేస్తున్నదని తెలిసి తన ఫోన్లో వచ్చే ట్రింగ్ అనే సౌండ్, మెసేజ్�
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మరోసారి మోసం చేసిందా..? రైతు భరోసా అమలులో అన్నదాతకు మొండిచెయ్యి చూపించిందా..? యాసంగి సీజన్లో పెట్టుబడి అందని రైతులకు ఎగనామం పెట్టినట్టేనా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున
తమ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నానక్నగర్ ఫార్మా బాధిత రైతులు ఆందోళనకు దిగారు. మంగళవారం నానక్నగర్ గ్రామంలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ స
పోడు భూముల్లో అటవీ అధికారులు చేపడుతున్న ట్రెంచ్ పనులను రైతులు అడ్డుకున్నారు. మహిళా రైతు జేసీబీకి అడ్డుగా పడుకున్నారు. ఈ క్రమంలో ఆమె సొమ్మసిల్లి పడిపోయింది. దీంతో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెకొన్నాయ�
కాలానుగుణంగా దొడ్డు ధాన్యం నుంచి సన్న ధాన్యం సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నందున ప్రైవేటు కంపెనీలు సైతం సన్నాల్లో మేలురకమైన విత్తనాలు మార్కెట్లో ప్రవేశపెడుతున్నాయి. కాలపరిమితి తగ్గించడంతోపాటు చీడ, పీ�
ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్లిన 12మంది రైతులకు బెయిల్ మంజూరైంది. జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం పెద్ద ధన్వాడ శివారులో ఇథనాల్ కంపెనీ ఏర్పాటు చేయొద్దని పోరాటం చేసిన ఘటనలో 12 మంది ర�
Revenue Village Profile | చాలా కాలంగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలు పరిష్కరించడం కోసమే ప్రభుత్వం భూ భారతి ఆర్వోఆర్ చట్టం తీసుకువచ్చిందన్నారు సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి. భూ సమస్యలు రెవెన్యూ సదస్సుల ద్వారా పరి�
Revenue conferences | రైతులు ఎప్పటికైనా అటవీశాఖ భూముల జోలికి వెళ్లొద్దన్నారు మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్. ఎప్పటికైనా అటవీశాఖ భూముల హక్కులు అటవీశాఖకే ఉంటాయన్నారు.
భూ సమస్యల పరిష్కారానికి గాను నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ సూచించారు. బోధన్ పట్టణంలోని గ్రామచావిడిలో ప్రారంభించిన భూభారతి రెవె
రైతుల కోసం ప్రభుత్వం, సంస్థలు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమం సోమవారం నిరాశ కలిగించింది. అధికారులు, వ్యవసాయ శాఖ విభాగం ఉద్యోగులు ఈ కార్యక్రమానికి హాజరైనప్పటికీ అసలు లక్ష్యం గా ఉన్న �
వానకాలం రైతుభరోసా పెట్టుబడి సాయం పంపిణీని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బటన్ నొక్కి ప్రారంభించారు. 9 రోజుల్లో రూ. 9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు.
ఆదిలాబాద్ జిల్లాలో రైతులు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జిల్లాలో వానకాలం ప్రారంభకావడంతో రైతులు పత్తి, కంది, సోయా సాగు చేయడాని కి భూములను సిద్ధం చేసుకున్నారు.
కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం వ్యవసాయ శాఖాధికారులు చేపట్టిన ఫార్మర్ ఐడీ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ఓటీపీ సమస్యతో అటు అధికారులు, ఇటు రైతులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఎయిర్టెల్ సిమ్కార్డు ఉన్న
ఔటర్ రింగ్రోడ్డు పరిసర ప్రాంతాల్లో ఉన్న పొలాలను అధికారులు సాగుకు యోగ్యం కాని భూములుగా రికార్డుల్లో నమోదు చేయడంతో చాలామంది అర్హులైన రైతులకు రైతుభరోసా పెట్టుబడి సాయం అందడం లేదు. గత కేసీఆర్ ప్రభుత్వంల