కనీస వసతుల్లేకుండానే ధాన్యం కొనుగోలు కేంద్రాలు (Paddy Procurement Centre) నడుస్తున్నాయి. రామాయంపేట పురపాలిక పరిధిలోని గొల్పర్తి పెద్దమ్మ దేవాలయం వద్ద అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు.
ఆయిల్పామ్ సాగు రైతులకు లాభదాయకం అని, జిల్లాలో లక్ష్యమేర సాగును ప్రోత్సహించాలని, అన్ని రైతువేదికల్లో రైతులతో సమావేశాలు నిర్వహించి వారిని ఒప్పించాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశి�
పాక్ ఉగ్రమూకల అంతమే లక్ష్యంగా ప్రారంభమైన ఆపరేషన్ సిందూర్పై ప్రశంసల వర్షం కురుస్తున్నది. మంగళవారం అర్ధరాత్రి, గురువారం ఉదయం పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడులు చేయడం
భారీ వర్షాలు వచ్చి చెరువులు తెగి ఏడు నెలలవుతున్నా మరమ్మతులు చేయరా..? ఎక్కడా పనులు చేయలేదని, రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు అన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తప్పుడు విధానాలతో వ్యవసాయ రంగం సంక్షోభం ఎదుర్కొంటోందని వ్యవసాయ ఆర్థిక నిపుణులు డీ పాపారావు అన్నారు. మోదీ రైతులకు ఇచ్చిన హామీల అమలు, సీఎం రేవంత్రెడ్డి రైతులకు ఇచ్చిన గ్యారెంట�
మరికొన్ని రోజుల్లో వర్షాకాలం పంటల సాగు ప్రారంభమయ్యే నేపథ్యంలో రైతులు ఒకేరకం పంటల సాగుపై దృష్టి సారించకుండా పంటల మార్పిడి విధానంపై దృష్టి సారించాలని వ్యవసాయాధికారులు, వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
అలంపూర్ నియోజకవర్గంలో మట్టి దందా జోరందుకున్నది. అనుమతుల పేరుతో అక్రమ మట్టి దందాకు తెరలేపారు. మాఫియా చేతి ముడుపులకు తలూపే కొంత మంది స్వార్థపరులైన అధికారులు వారి మోచేతి నీళ్లు తాగుతున్నారు.
రైతులకు గన్నీ సంచులను అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులను రెవెన్యూ అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్ ఆదేశించారు. గురువారం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘గన్నీ సంచుల కొరత.. ఎగబడ్డ రైతులు’ అనే కథనం ప్రచుర�
RS Praveen Kumar | అకాల వడగండ్ల వాన వల్ల వరి పండించే రైతులు భారీగా నష్టపోయారని తెలిసి సిర్పూర్ నియోజకవర్గంలోని కౌటాల మండలంలోని పలు గ్రామాల్లో రైతులను కసినట్లు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంటనే తరలించాలని రైతులు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం ఫాజుల్ నగర్ గ్రామంలో రైతులు గురువారం ఆందోళన ని�
బుచ్చిబాబు ‘చివరికి మిగిలేది..’ అన్నట్టుగా, రేవంత్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు మాత్రం మిగిలేది ‘చివరి గింజే’ అని తేలుస్తున్నది. చివరిగింజ వరకు కొంటాం.. ఆఖరి గింజను కొన్న తర్వాతే అన్నీ ముగిసినట్టు ప్రక�
ముందు సమాచారం లేకుండా గ్రామసభను ఎలా నిర్వహిస్తారని, గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డుతో మాలాంటి పేద రైతులకు ఏం లాభం అని గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డులో భూములు కోల్పోతున్న రైతులు అధికారులను నిలదీశారు.