రైస్ మిల్లర్లు జిల్లా వ్యాప్తంగా తరుగు, తాలుపేరుతో క్వింటాకు మూడు కిలోలపైన దోపీడీ చేయడాన్ని అధికారులు అరికట్టాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బాల్రెడ్డి డి మాండ్ చేశారు. మండల కేంద్రంలో సింగిల్ విం�
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అధికారులు అడుగడుగునా రైతులను అరిగోసకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ కన్నెర్ర చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీ రును నిరసిస్తూ శనివారం శ్రీరంగాపురం మం డ�
యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రస్తుత యాసంగి సీజన్లో 2.80లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. మొత్తంగా 6.5లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశా రు. ఈ సీజన్లో నాలుగున్నర లక్షల టన్నుల వడ్లు �
ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే నిర్వాహకులు ఇబ్బందులు పెడుతున్నారని నిర్మల్ జిల్లా భైంసా మండలం వానల్పాడ్ రైతులు ఆందోళన చెందుతున్నారు. కేసీఆర్ పాలనలో కొనుగోలు కేంద్రాలు బాగా నడిచాయని రై
గతంలో రైతు వేదికలు (Rythu Vedika) రైతులతో కళకళలాడుతూ ఉండేవి. వ్యవసాయ శాఖ ఏఈవోలు ప్రతి రోజులు రైతు వేదికలకు వచ్చి అక్కడ రైతులతో సమావేశం ఏర్పాటు చేసుకునే వారు. కానీ నేడు ఆ కళ లేకుండాపోయి రైతు వేదికల నిర్వహణ అస్థవ్యస�
ప్రభుత్వం అప్పుల్లో ఉందని తెల్లవారితే వార్తల్లో సీఎం రేవంత్రెడ్డి చెప్తుంటే, ఇక్కడ మాత్రం అధికారులు అనవసర ప్రాజెక్టుకు నిధులు కేటాయించి, నాసిరకం, నాణ్యత లేని పనులు చేపడుతున్నారు. కాంట్రాక్టర్లు లాభాల
ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. గ్రేటర్ వరంగల్ 2 డివిజన్ వంగపహాడ్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం శుక్రవారం ఆయన ప�
రైతులు శాస్త్రీయ పద్ధతులే కాకుండా వాణిజ్య, ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసేలా అవగాహన కల్పించాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ వ్యవసాయ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా వ్యవసాయాధి
జిల్లా యంత్రాంగం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా నకలీ పత్తి విత్తనాల దందా ఆగడం లేదు. గతంలో మహారాష్ట్ర నుంచి ఎక్కువగా సరఫరా చేసిన వ్యాపారులు, ఈ మధ్య ఆం ధ్రప్రదేశ్ నుంచి అత్యధికంగా దిగుమతి చేసుక
కొనుగోళ్లను వేగవంతం చేయడం లేదని నిరసిస్తూ రైతులు ధాన్యానికి నిప్పు పెట్టారు. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెంలో శుక్రవారం 365వ నంబర్ జాతీయ రహదారిపై వడ్లకు నిప్పు పెట్టి ఆందోళనకు దిగారు.
మూడేండ్ల క్రితం నాటుకున్న మొక్కలు ఇప్పుడు కోతకు రావడంతో ముప్ఫై ఏండ్ల వరకు ఫలం ఇవ్వనున్నది. అప్పట్లో బీఆర్ఎస్ సర్కార్ ప్రోత్సాహం, అప్పటి స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ చొరవతో నాటిన ఆయిల్పామ్ మొక్క�
నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకానికి భూసేకరణ చేపట్టడం కోసం మక్తల్ తాసీల్దార్ సతీశ్కుమార్ అధ్యక్షతన మక్తల్ మండలంలో కాట్రేపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భూసేకరణ గ్రామసభకు ఆర్డీవో
Chittem Rammohan Reddy | రాష్ట్రంలో కాంగ్రెస్ ( Congress ) పాలనలో పేదలు, మధ్య తరగతి ప్రజలు, రైతులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు.
Hailstorm | రెక్కలు ముక్కలు చేసుకొని పడించిన పంటలు అకాల వర్షాలు కురువడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని దళిత బహుజన ఫ్రంట్ (డీబీఎఫ్) జాతీయ కార్యదర్శి పెద్దన్నగారి శంకర్ అన్నారు.