మాగనూరు ప్రాథమిక వ్య వసాయ సహకార సంఘా ల్లో అధికారుల నిర్లక్ష్యంతో 51 మంది రైతులు రుణమాఫీకి దూరమయ్యారు. రుణ వివరాలను సొసైటీ సి బ్బంది నమోదు చేయడం లో అలసత్వం వహించారు. దీంతో అన్ని అర్హతలున్నా అధికారుల నిర్లక�
గండీడ్ పీఏసీసీఎస్ గోల్మాల్ గోవిందం నడుస్తున్నది. ప్రాథమిక వ్యవసాయ సహకార సం ఘంలో చనిపోయిన రైతుల పేరు మీద రుణాలు తీసుకుని వారి పే ర్లను సంఘం నోటీసు బోర్డుపై వేశారు.
రుణమాఫీ.. దేశానికి అన్నం పెట్టే రైతుల కుటుంబాల్లో చిచ్చుపెట్టిం ది. కొల్లాపూర్ నియోజకవర్గంలో రణరంగంగా మా రింది. అర్హత ఉండీ మాఫీ కాకపోవడంతో రైతుల కు టుంబాలను ఆందోళనకు గురిచేస్తున్నది.
రుణమాఫీ రాని రైతులు ఇప్పటికే తీవ్ర ఆందోళనలో ఉండగా, ప్రభుత్వం కొర్రీల మీద కొర్రీలు పెట్టి మరింత ఇబ్బందుల పాలు చేస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. వ్యవసాయ అవసరాలకు రెండు లక్షలకుపైన రుణం తీసుకున్న �
అసలే అదును రోజులు. అందునా మాంచి వ్యవసాయ సీజన్. పొద్దు పొద్దున్నే లేచి పొలం బాట పట్టే రైతులందరూ ఇప్పుడు రోజుల తరబడి బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. పరుగుపరుగున వెళ్లి పరపతి సంఘాల వద్ద బారులు తీరుతున్నార�
‘రుణమాఫీ జరగని రైతులు వ్యవసాయ కార్యాలయాల్లో దరఖాస్తులు ఇవ్వండి..అధికారులు మీ సమస్యను పరిష్కరిస్తారు’ అంటూ సాక్షాత్తు సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం అలాంటిదేమీ కనిప�
షరతులు లేని పంట రుణాల మాఫీ కోసం ఇందూరు రైతాంగం మరో పోరాటానికి శ్రీకారం చుట్టింది. ఎర్రజొన్నల ఉద్యమం తరహాలో మరోమారు రణభేరి మోగించింది. కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం ఆంక్షల్లేని రుణమాఫీ కోసం శనివారం ఆర్మూ
రుణమాఫీ కోసం రైతులు బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. వాజేడులోని ఏపీజీవీబీకి శుక్రవారం పెద్ద ఎత్తున అన్నదాతలు రావడంతో బ్యాంకు అధికారులు గేట్లు మూసివేసి క్యూలో విడుతల వారీగా లోపలికి అనుమతించడంతో ఇ�
మెదక్ ఎమ్మెల్యే మైనంపలి రోహిత్ సొంతూరు చిన్నశంకరంపేట్ మండలం కొర్విపల్లిలో చాలామంది రైతులకు మూడో విడత రుణమాఫీ వర్తించకపోవడం తో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేకమంది రైతుల పేర్లు మాఫీ జాబితాలో గల్లంత�
‘ఇక్క డ పైసలిస్తేనే పని చేస్తరు.. దళారీతో వస్తే దర్జాగా పని అవుతది..ప్రశ్నిస్తే పనులు కావు.. ఎవరికైనా చెప్పు కో పో అంటూ బెదిరిస్తారు’ అంటూ నాగిరెడ్డిపేట తహసీల్ కార్యాలయం ఎదుట పలువురు రైతులు, బాధితులు శుక్�
ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు రైతుల వ్యవసాయ రుణాలను బే షరతుగా మాఫీ చేయాలని తెలంగాణ రైతు సం ఘం జిల్లా అధ్యక్షుడు ఈదన్న డిమాండ్ చేశారు.
రుణమాఫీలో చాలా మంది రైతుల పేర్లు లేకపోవడంతో బాధితులు బ్యాంకులు, కార్యాలయాలకు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో వివరాలను తెలుసుకునేందుకు బుధవారం మండలకేంద్రంలోని యూనియన్ బ్యాంక్ వద్దకు భారీగా తరలివచ్చారు. �
రైతులందరికీ రూ.2 లక్షల్లోపు పంట రుణాలు మాఫీ చేస్తామన్న కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత కొర్రీలతో సగం మంది రైతులకు రక్త ‘హస్తం’ చూపిస్తున్నది. ఏ గ్రామానికి వెళ్లినా.. ఏ రైతు ను పలకరించినా పంట రుణమాఫీ కా�
రుణమాఫీపై అన్నదాతలకు వెతలు తప్పడం లేదు. రేషన్ కార్డులో పేరు లేదు.. మొదట వడ్డీ చెల్లించా లి.. రూ.రెండు లక్షల కన్నా ఎక్కువ లోన్ ఉన్నది.. ఆధార్ కార్డు నంబర్ తప్పుగా ఉన్నది.. అంటూ అధికారుల నుంచి రకరకాల కొర్రీ�