కాం గ్రెస్ ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేస్తున్నది. పంట రుణమాఫీ విషయంలో ఒక స్పష్టత లేక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. పంట రుణమాఫీ కాని రైతులు రోడ్డెక్కుతున్నారు. రోజు రోజుకూ నిరసనలు పెరుగుతున్నాయ
రుణమాఫీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఉమ్మడి జిల్లాలో అన్నదాతలు రోడ్డెక్కారు. రైతులందరికీ రూ.రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీలకతీతంగా బుధవారం రాస్తారోకో నిర్వహించారు.
రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఉమ్మడి జిల్లా రైతులు రోడ్డెక్కారు. ప్రభుత్వం ఇప్పటివరకు ప్రకటించిన మూడు జాబితాల్లో తమ పేర్లు లేకపోవడంతో ఆందోళన చెందిన రైతులు పోరాట మార్గాన్ని ఎంచు�
ఆంక్షలు లేకుండా రైతుల రుణాలన్నీ మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం లక్ష్మీపురం ఏబీజీవీబీ ఎదుట ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ నాయకులు రైతులతో
షరతులు లేకుండా రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలని రజకసంఘం మధిర డివిజన్ నాయకులు పాపినేని రామనర్సయ్య, మందా సైదులు డిమాండ్ చేశారు. మంగళవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట అఖిలభారత కిసాన్ సభ ఆధ్వర్యంలో ధర్నా ని�
తమకు రుణమాఫీ కావడం లేదని ఆవేదన చెందిన ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ గ్రామానికి చెందిన రైతులు ఏపీజీవీబీకి తాళం వేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ఏపీజీవీబీ పరిధిలో సుమారు 7 గ్రామాలకు చెందిన 200 మంది రైతులు
“మా రుణం ఎందుకు మాఫీ కాలే.. మాటిచ్చిన సీఎం రేవంత్రెడ్డి ఎందుకు చేయలే.. ఇదే సర్కారు.. ఏమి గోస ఇది.. అందరికీ చేసినన్నడు.. అన్నీ చేసినట్టు చెప్పుకున్నరు.. మాకెందుకు గాలే” అని రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది అన్నద�
ట్రిపుల్ఆర్ అలైన్మెంట్ మార్చాలని, రింగ్ రో డ్డుకు భూములు ఇచ్చేదిలేదని ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు నిరసన వ్యక్తం చేశారు. శనివారం సంగారెడ్డి పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట కొండాపూర్ మండల�
Supreme Court | శంభు సరిహద్దును పాక్షికంగా తెరవడంపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిహద్దులను తెరవాలని ఆదేశించింది. ఈ విషయంలో పంజాబ్, హర్మానా డీజీపీలు వారంలోగా సమావేశం నిర్వహించి.. సమస్యకు పరిష్క�
వ్యవసాయమే జీవనాధారంగా చేసుకున్న రైతన్నల గుండెల్లో ఫార్మా చిచ్చురేపుతున్నది. కొడంగల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిద్యం వహిస్తున్న ఎమ్మెల్యేనే సీఎం అయ్యారు. ఆ ఆనందం రైతుల కండ్లల్లో ఎంతో కాలం నిలవలేదు. అభి
రైతు రుణమాఫీ విషయంలో గద్వాల, అలంపూర్ నియోజకవర్గానికి చెందిన రైతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఆయా బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు కూడా ప్రభుత్వం మాఫీ చేయాలని బీఆర్ఎస్ నాయ�
కొండపోచ మ్మ కాలువ నిర్మాణం రద్దు చేయాలంటూ రైతులు చేస్తున్న రిలే నిరాహార దీక్ష ఆదివారం 17వ రోజుకు చేరుకుంది. మండలంలోని చిన్నచింతకుంట, బ్రాహ్మణపల్లి, శివంపేట్ మండలం చెన్నాపూర్ గ్రామా ల రైతులు ఆదివారం దీక�