రైతుభరోసా పథకం విషయంలో తెలంగాణ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన వరంగల్ జిల్లా నర్సంపేటలో మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసిన అన్యాయం, మోసంపై వారికి అండగా ఉండి పోరాడేందుకు బీఆర్ఎస్ పార్టీ సమరశంఖం పూరించనుంది. రేవంత్ సర్కార్ పెట్టుబడి సాయానికి ఎగనామం పెట్టడం, రుణమాఫీలోనూ కొర్రీలు పెట్టి �
పండుగ పూట పస్తులుండాల్సిందేనా..? అంటూ నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామ పాడి రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని విజయ డెయిరీ పాలశీతలీకరణ కేంద్రం (బల్క్ మిల్క్ �
ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం తమ భూములు దిగమింగొద్దని రైతులు, బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీ ఏర్పాటును రద్దు చేయాలంటూ బుధవారం వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండలంల
ఎన్నికల ముందు రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హమీ ప్రకారం భేషరతుగా రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. రైతులందరికీ రుణమాఫీ చేయాలంటూ సోమవారం స్థానిక తహసీల్దా�
దసరాలోపు రైతులందరికీ రూ.2 లక్షల వరకు షరతులు లేకుండా రుణమాఫీ చేయకుంటే, ఢిల్లీలో రాహుల్గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తామని, వరంగల్ రైతు డిక్లరేషన్పై నిలదీస్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రా
జగిత్యాల జిల్లా రైతులు కదం తొక్కారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ చెప్పినట్టుగా షరతులు లేకుండా రూ.2 లక్షల రుణమాఫీ, ఎకరానికి రూ.15 వేల రైతు భరోసా, అన్నిరకాల వడ్లకు మద్దతు ధరపై క్వింటాల్కు రూ.500 బోనస్ ప్రకటించాల�
రైతాంగ హామీ అమలుకోసం జగిత్యాల జిల్లా రైతులు కదం తొక్కారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ చెప్పినట్టుగా షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని, ఎకరానికి 15వేల రైతు భరోసా ఇవ్వాలని, అన్నిరకాల వడ్లకు మద్దతు ధరపై క్వ�
ప్రభుత్వం చేసిన వ్యవసాయ రుణమాఫీ వర్తించకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయి కష్టాలపాలయ్యామని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం పెంట్లవెల్లి సొసైటీ పరిధిలోని కొండూరు, మల్లేశ్వరం, మంచాలకట్ట, మాధవ
రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత సగం మంది రైతులకు కూడా కాంగ్రెస్ సర్కారు రుణమాఫీ చేయకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రైతు వ్యతిరేక కాంగ్రెస్ సర్క�
దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు ఎలాంటి షరతులు లేకుండా సీఎం రేవంత్రెడ్డి రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తోట కమలాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామ
పంటలకు నీరందక పొట్టదశలో ఉన్న వరితోపాటు పత్తి, మిర్చి ఎండిపోతున్నాయని, వెంటనే ఎన్నెస్పీ జలాలను విడుదల చేసి కాపాడాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు ఖమ్మం జిల్లా కల్లూరు ఎన్నెస్పీ కార్యాలయం ఎదుట శుక్రవారం
మూడు నెలలుగా పెండింగ్లో ఉన్న పాల బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చే స్తూ శుక్రవారం రాజాపూర్ మండల కేం ద్రంలో పాడి రైతులు ఆందోళన నిర్వహించా రు. పాల బిల్లులు చెల్లించకపోవడంతో పశువుల పోషణ భారంగా మా