ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ తమకెందుకు కాలేదని పలువురు రైతులు మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం జయ్యారం ఇండియన్ బ్యాంకు వద్ద శనివారం నిరసన తెలిపారు. ఇప్పటి వరకు తమ ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు జమకాలేద
Vinesh Phogat | దేశ రాజధాని ఢిల్లీ శివార్లలోని శంభు సరిహద్దులో రైతులు చేస్తున్న ఆందోళనకు రెజ్లర్ వినేశ్ ఫోగట్ మద్దతు ప్రకటించారు. పంటలకు కనీస మద్ధతు ధర అంశానికి చట్టబద్ధత కల్పించాలని, తమ ఇతర సమస్యలను పరిష్కరి�
SRSP canal | ఎస్సారెస్పీ వరద కాల్వ(Srsp canal) ద్వారా పంట పొలాలకు సాగునీటిని అందిం చాలని, కండ్ల ముందే పంటలు ఎండిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని గ్రామీణ పేదల సంఘం జిల్లా అధ్యక్షుడు కొనకంచి వీరభ
పంటల రుణమాఫీ ప్రక్రియపై పెద్దఎత్తున వ్యతిరేకత రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యల్లో భాగంగా మరో దారి ఎంచుకుంది. రేపటి నుంచి జిల్లాలో వ్యవసాయశాఖ అధికారులు ఇంటింటి సందర్శన చేయనున్నారు. గడిచిన
రుణమాఫీపై సర్కారు తీరుతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. అన్ని అర్హతలున్నా మాకు రుణమాఫీ రాలేదంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కొందరేమో అప్పులు తెచ్చి వడ్డీ కట్టినా మాఫీ వర్తించకపోవడంతో లబోదిబోమంటున్నారు. �
Kangana Ranaut : రైతుల నిరసనలను కట్టడి చేసేందుకు మోదీ ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టకుంటే ఇవి బంగ్లాదేశ్ తరహా అశాంతి పరిస్ధితులకు దారితీసే అవకాశం ఉందని బీజేపీ నేత, మండి ఎంపీ కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశా
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రుణమాఫీ కాని రైతులు బ్యాంకుల చుట్టూ ప్రదిక్షణలు చేస్తూనే ఉన్నారు. జిల్లాలో మొదటి విడుత 14,079 మంది రైతులకు రూ. 82.25 కోట్లు, రెండో విడుత 8851 మంది రైతులకు రూ.103.68 కోట్లు, మూడో విడుత 6753 మంది ర
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్నదాతలు అరిగోస పడుతున్నారు. రుణమాఫీ కాక.. సమాచారం తెలియక ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ పనులు చేసుకోలేక.. అధికారుల చుట్టూ తిరగలేక నరకయాతన అనుభవిస్తున్నారు.
జిల్లాలోని రై తులకు రుణమా ఫీ బాధలు తప్పడం లేదు. జిల్లాలోని రైతులకు అటు రుణమాఫీ కాకపోవడంతోపాటు ప్రభుత్వం వానకాలం పంటలు సాగుకు అందజేసే పెట్టుబడి సాయం అం దక రైతుల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడి లా తయారైంది.
మాగనూరు ప్రాథమిక వ్య వసాయ సహకార సంఘా ల్లో అధికారుల నిర్లక్ష్యంతో 51 మంది రైతులు రుణమాఫీకి దూరమయ్యారు. రుణ వివరాలను సొసైటీ సి బ్బంది నమోదు చేయడం లో అలసత్వం వహించారు. దీంతో అన్ని అర్హతలున్నా అధికారుల నిర్లక�
గండీడ్ పీఏసీసీఎస్ గోల్మాల్ గోవిందం నడుస్తున్నది. ప్రాథమిక వ్యవసాయ సహకార సం ఘంలో చనిపోయిన రైతుల పేరు మీద రుణాలు తీసుకుని వారి పే ర్లను సంఘం నోటీసు బోర్డుపై వేశారు.
రుణమాఫీ.. దేశానికి అన్నం పెట్టే రైతుల కుటుంబాల్లో చిచ్చుపెట్టిం ది. కొల్లాపూర్ నియోజకవర్గంలో రణరంగంగా మా రింది. అర్హత ఉండీ మాఫీ కాకపోవడంతో రైతుల కు టుంబాలను ఆందోళనకు గురిచేస్తున్నది.
రుణమాఫీ రాని రైతులు ఇప్పటికే తీవ్ర ఆందోళనలో ఉండగా, ప్రభుత్వం కొర్రీల మీద కొర్రీలు పెట్టి మరింత ఇబ్బందుల పాలు చేస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. వ్యవసాయ అవసరాలకు రెండు లక్షలకుపైన రుణం తీసుకున్న �