ఆదిలాబాద్ జిల్లాలోని పత్తి కొనుగోళ్లలో సీసీఐ నిబంధనలో విధిస్తూ రైతుల నుంచి పత్తి కొనుగోలు చేయడానికి నిరాకరిస్తుందంటూ నేరడిగోండలో రైతులు ఆందోళన చేపట్టారు.
ధాన్యం తూకం వేస్తుండగా పోలీసులు వచ్చి ఆపారంటూ శనివారం కరీంనగర్ జిల్లా వీణవంక మండలం నర్సింగాపూర్లో రైతులు ఆందోళనకు దిగా రు. నర్సింగాపూర్ రైతులు పది రోజులుగా ధా న్యం ఆరబోస్తున్నారు. ఈ క్రమంలో ఎండిన ధాన
పత్తి కొనుగోళ్ల తీరుపై రైతులు ఆందోళనకు దిగారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పత్తి కొనుగోళ్ల విషయంలో అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా శనివారం ఆదిలాబాద్ జిల్లా నేరడగొండలో హైదరాబాద్-నాగ్పూర్ �
కేంద్ర ప్రభుత్వం నాబార్డు సహకారంతో రైతులకు వందశాతం సబ్సిడీపై పంపిణీ చేసే వేరుశనగ విత్తనాల్లో గందరగోళం నెలకొన్నది. ఇటీవల పంపిణీ చేసి న వేరుశనగ విత్తనాల్లో అర్హులైన రైతులకు ఇవ్వకుండా అధికార పార్టీ నాయకు
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకుందామని వస్తే సీసీఐ అధికారుల ఇష్టానుసారంగా తేమ శాతం పరీక్షలు చేసి వాహనాలను వెనక్కి పంపడం సరైన పద్ధతి కాదని పత్తి రైతులు సీసీఐ అధికారులపై రైతులు ఆగ్రహించారు. గురువా�
రైతులకు పంట వేసినప్పటి నుంచి మొ దలు చేతికొచ్చే వరకు కష్టాలు తప్పడం లేదు. మొన్నటి వరకు యూరియా దొరక్క పగలు, రాత్రనక పీఏసీఎస్ కేంద్రాల వద్ద నిద్రించి చెప్పులు, ఆధార్ కార్డులు క్యూలో పెట్టి గంటలకొద్దీ నిలబ�
రైతులకు పంట వేసినప్పటి మొదలు చేతికొచ్చే వరకు కష్టాలు తప్పడం లేదు. మొన్నటి వరకు యూరియా దొరకక రాత్రి, పగలనక పిఎసిఎస్ కేంద్రాల వద్ద నిద్రించి చెప్పులను, ఆధార్ కార్డులను క్యూలైన్లో పెట్టి రోజుల తరబడి ని�
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసిన మక్కజొన్న కొనుగోలు కేంద్రంలో సక్రమంగా ధాన్యం కొనుగోలు జరగడంలేదని ఆరోపిస్తూ మంగళవారం రైతులు కేంద్రం ఆవరణలో రహదారిపై బైఠాయించి ధర�
మహారాష్ట్రలో అధికార బీజేపీ నేతృత్వంలోని మహాయుతి సర్కారుకు వ్యతిరేకంగా రైతన్నలు రోడ్డెక్కారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా తక్షణమే పూర్తి రైతు రుణమాఫీ అమలుచేయాలని డిమాండ్ చేశారు. ప్రహార్ జన్శక�
పత్తి అమ్మకానికి రైతులు పడిగాపులు పడుతున్నారు. సీసీఐ అధికారులు పత్తి పంటకు 8110 మద్దతు ధర ప్రకటించినప్పటికీ తేమ శాతం 12 కన్నా ఎక్కువగా ఉంటే కొనుగోళ్లు చేయడంలేదు. ఆదిలాబాద్లో సోమవారంనుంచి సీసీఐ ఆధ్వర్యంలో �
ఈడ మాకు ఎకరం.. రెండెకరాల భూమి ఉన్నది... ఇండ్లనే ముందుటికెల్లి పదిగుంటలు... ఎనకకెల్లి పదిగుంటలల్ల కాల్వ తీసినంక మేం ఎట్ల బతకాలే... మీరు ఇట్లసెయ్యబట్టే తిప్పట్ల మొండ య్య అనే రైతు గుండెపోటుతో చనిపోయిండు. అయినా మ�
యాసంగి ధాన్యం బోనస్ తక్షణమే చెల్లించాలని, మార్కెట్ దోపిడీని అరికట్టాలని కోరుతూ అఖిల భారత రైతు సమాఖ్య(ఏఐకేఎఫ్) ఆధ్వర్యంలో శనివారం వరంగల్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ప�
సోయా కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం ఉప్లూర్ రైతులు మండలకేంద్రంలోని భీమ్గల్ చౌరస్తా వద్ద ఆదివారం రాస్తారోకో చేశారు.