యూరియా కోసం రైతులోకం భగ్గుమంటున్నది. ఊరూరా రగిలిపోతున్నది. ఒక్క బస్తా కోసం పోరాటమే చేస్తున్నది. సోమవారం దుర్శేడ్, గోపాల్పూర్, ఇరుకుల్ల గ్రామాలకు చెందిన రైతులు రోడ్డెక్కారు. వందలాది మంది దుర్శేడ్ రాజ
జూరాల డ్యాం సమీపంలో కృష్ణానదిపై నిర్మించనున్న హైలెవల్ బ్రిడ్జి కోసం రెండు జిల్లాలకు చెందిన రైతులు ఆందోళనకు దిగా రు. వనపర్తి జిల్లా నందిమల్ల, జోగుళాంబ గద్వాల జిల్లా రేవులపల్లి వాసులు సోమవారం పీజేపీ వద్�
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ, సిరికొండ మండలాల్లో రైతులు కడుపుమండి రోడ్డెక్కారు. కాంగ్రెస్ సర్కారు యూరియాను అందించడంలో విఫలమైందని ఆదివారం బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. మధ్యాహ్నం �
రీజనల్ రింగ్రోడ్డులో భూముల సేకరణపై బాధిత రైతులు మరోసారి భగ్గుమన్నారు. రెండు ఏండ్ల నుంచి ఉత్తర భాగం రైతులు జాతీయ రహదారులపై రాస్తారోకోలు, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాలను కూడా ముట్టడించారు. అన్ని పార్�
అమరావతి - నాగ్పూర్ గ్రీన్ఫీల్డ్ హైవే మార్గంలో అండర్ పాస్ ఎత్తు పెంచాలని డిమాండ్ చేస్తూ సిరిపురంలో రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు గ్రీన్ఫీల్డ్ కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్�
గత ఆరు రోజులుగా యూరియా కోసం క్యూ కడుతున్నప్పటికీ యూరియా రాకపోవడంతో ఆగ్రహం చెందిన రైతులు శుక్రవారం తిప్పర్తి మండల కేంద్రంలోని నార్కట్పల్లి- అద్దంకి హైవేపై ధర్నాకు దిగారు. దీంతో రహదారికి ఇరువైపుల
ఎద్దేడ్చిన ఎవుసం, రైతేడ్చిన రాజ్యం చరిత్రలో బాగుపడిన దాఖలాలు లేవు. ఎండనకా, వాననకా ఆరుగాలం పొలంలో కష్టపడే తెలంగాణ రైతన్న ఇవాళ ఎక్కడున్నాడు? యూరియా కోసం రోడ్లపై ఆధార్ కార్డు పట్టుకొని ఆగమాగమవుతున్నాడు.
యూరియా కోసం రైతులు ఇక్కట్లు కొనసాగుతూనే ఉన్నాయి. పీఏసీఎస్, రైతు వేదికల వద్ద రైతులు క్యూలైన్లలో నిలబడి యూరియా,టోకెన్ల కోసం బారులు తీరుతున్నారు. నాట్లు పెట్టి రెండు నెలలు దాటినా యూరియా దొరకక పోవడంతో గు�
దేవరకొండ వ్యవసాయ కార్యాలయం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. యూరియా వచ్చిందని తెలిసిన రైతులు గురువారం సహకార సంఘం, దేవరకొండ వ్యవసాయ కార్యాలయం వద్దకు ఒక్కసారిగా చేరుకున్నారు.
మంచిర్యాల జిల్లాకు వానాకాలం సీజన్ కోసమని కేటాయించిన యూరియా పక్కదారి పట్టింది. మహారాష్ట్రతో పాటు పొరుగున ఉన్న ఆసిఫాబాద్ జిల్లాకు మన ఎరువులను తరలించి అధిక ధరలకు అమ్మేసుకోవడం అనేక అనుమనాలకు తావిస్తున్�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రోజులు గడుస్తున్నా యూరియా కొరత మాత్రం తీరడం లేదు. అన్నదాతకు గోసా తప్పడంలేదు. ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగా క్యూలో చెప్పు లు పెట్టి తిప్పలు పడుతున్నా పాలకులు కనికరించడంలేదు.