Vemula Prashanth Reddy | మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు నిర్బంధించారు.
ప్రాణాలు పోయినా తమ భూములు ఇచ్చేది లేదని కందుకూరు మండలం ముచ్చర్ల రెవెన్యూ పరిధిలోని ఊట్లపల్లి గ్రామ రైతులు తేల్చిచెప్పారు. గ్రామంలో బుధవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. కార్యక్రమంలో మాజీ సర్ప
యూరియా ఇవ్వడం చేతకాకపోతే సీఎం రేవంత్రెడ్డి వెంటనే గద్దె దిగిపోవాలని రైతులు డిమాండ్ చేశారు. యూరియ్ యాప్ విధానాన్ని నిరసిస్తూ సోమవారం రైతులు నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలంలోని దొన్కల్ ఎక్స్ర�
యూరియా యాప్ బంద్ చేయాలని డిమాండ్ చేస్తూ మోర్తాడ్ మండలంలోని ధర్మోరా గ్రామంలో రైతులు శనివారం ఆందోళన చేపట్టారు. ధర్మోరా గ్రామంలోని వ్యవసాయ గిడ్డంగికి తాళం వేసి, గిడ్డంగి ముందు టెంట్ వేసుకుని 2గంటల పాటు �
కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి నెలలు గడిచినా కొంటలేరని రైతులు భగ్గుమన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం విస్నూరులో గురువారం వడ్లకు నిప్పు పెట్టి నిరసన తెలిపారు.
జొన్నలను కొనుగోలు చేసినప్పటికీ గోదాముల కొరత కారణంగా తరలింపు నిలిచిపోవడంతో ఆగ్రహించిన రైతులు ఆదివారం ఆదిలాబాద్ కలెక్టర్ చౌరస్తాలో వాహనాలతో రాస్తారోకో నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల నుంచి పంటను గోద
తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా రామాయంపేట మండలం డి ధర్మారం గ్రామంలో మొలకెత్తిన ధాన్యంతో రైతుల రాస్తారోకో చేట్టారు.
సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వులో గురువారం జరిగిన ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ గ్రామసభలో గందరగోళం నెలకొన్నది. సర్వేనంబర్ 1057లో 185 మంది రైతులకు చెందిన 220 ఎకరాల పట్టాభూమిని నిషేధిత జాబితాలో ఎందుకు పెట్టారంటూ �
రైతులు ఎవరూ అధైర్య పడొద్దని, రైతుల పండించిన ధాన్యం చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ నుంచి గూగుల్ మీట్లో అధికారులతో ఆమె సమావేశం నిర్వహి�
ధాన్యం కొనుగోలులో తీవ్ర జాప్యంపై రైతులు కన్నెర్ర చేశారు. నెల రోజులైనా కాంటా పెడ్తలేరని, తూకం వేసినా మిల్లులకు పంపుతలేరని రైతులు మండిపడ్డారు. తాము చస్తే కానీ.. ధాన్యం కొనరా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తు�
ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని సబ్ మారెట్లో జొన్న విక్రయంలో జాప్యం జరుగుతున్నదని రైతులు గురువారం ఆందోళన వ్యక్తం చేశారు. 25 రోజులుగా మారెట్ యార్డులో పడిగాపులు గాస్తున్నామని, కొనుగోలు ప్రక్రియ పూర్�
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, గన్నీ సంచులు, లారీల కొరతను నిరసిస్తూ రైతులు మండలంలోని పాలడుగు హైవే పై ఆందోళనకు దిగారు. బుధవారం గ్రామంలోని రహదారిపై రైతులు బైఠాయించి గంటకు పైగా ఆందోళన చేయడంతో వాహనాల రాకపోకలు న�
కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురంలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి రైతుల నుంచి రూ.11 కోట్లు అప్పు తీసుకొని పరారైనన సంఘటన వెలుగు చూసింది. తమ వద్ద నుంచి రూ.11 కోట్లు అప్పు తీసుకొని కుటుంబ సభ్యులతో సహా ఉడాయించాడం �