Protest | జగిత్యాల జిల్లా కోరుట్ల-వేములవాడ రోడ్డుపై కథలాపూర్ మండలం తాండ్ర్యాల ఎక్స్ రోడ్డు వద్ద మంగళవారం తాండ్ర్యాల గ్రామ రైతులు ధర్నా చేశారు. సూరమ్మ ప్రాజెక్టు కాలువ పనుల్లో భూములు కోల్పోతున్న రైతులకు పరిహ�
రామన్నపేట మండలంలోని సిరిపురం గ్రామంలో సిరిపురం -పెద్ద కాపర్తి రోడ్డు ధర్మారెడ్డి పల్లి కాల్వ పై కల్వర్టు నిర్మాణ పనులు ఇరువైపులా రోడ్డుకు ఒక మీటర్ లోతులో సింగిల్ ట్రాక్ కల్వర్టు నిర్మించడంపై రైతులు ఆం�
రైతులకు సరిపడా యూరియా అందించకుండా రాజకీయం చేస్తున్నారని ఆగ్రహించిన ఓ రైతు రెండు యూరియా బస్తాలపై పెట్రోల్పోసి నిప్పటించాడు. ఈ ఘటన మంత్రి సీతక్క నియోజకవర్గం ములుగు జిల్లా దేవనగర్లో శనివారం జరిగింది.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతన్నలు అరిగోస పడుతున్నారు. వానకాలం పొడవునా యూరియా కోసం సొసైటీ కేంద్రాల వద్ద రేయింబవళ్లు పడిగాపులు కాసిన రైతులు ప్రస్తుత యాసంగిలోనూ అవే అష్టకష్టాలు పడుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లా బేల మా ర్కెట్లో సోయా రైతులు సోమవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. 20 రోజుల క్రితం రెండు వేల క్వింటాళ్ల సో యా పంటను బేల మార్కెట్ యార్డుకు తీ సుకొచ్చారు.
సోయా పంటను కొనుగోలు చేయకపోవడంతోపాటు కొనుగోలు చేసిన సోయాను వెనుకకు పంపించడంపై రైతులు మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని అంతర్రాష్ట్ర రహదారిపై గురువారం బైఠాయించారు.
నడిగడ్డ పోరాటాల పురిటి గడ్డ అని మరోసారి నిరూపితమైంది. జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలంలోని పెద్ద ధన్వాడ శివారులో ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దయ్యింది. వ్యతిరేక పోరాట కమిటీ చేసిన ఉద్యమాల ఫలితంగా కంపెనీ రద్ద�
జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలోని వ్యవసాయ మార్కెట్ యార్డు గేటుకు రైతులు గురువారం తాళం వేశారు. 15 రోజుల కిందట మార్కెట్లో ప్రారంభించిన కొనుగోలు కేంద్రానికి మక్కలు తీసుకొస్తే నామమాత్రంగా కొంట�
ధాన్యం కాంటా చేసినా మిల్లులకు తరలించకపోవడంతో రైతులు సోమవారం నిరసనకు దిగారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని అక్కాపూర్ రైతులు కొనుగోలు కేంద్రంలో ధాన్యం కాంటా చేశారని, మిల్లులకు తరలిచేందుకు లార�
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని బేగరికంచెలో గ్లోబల్ సమ్మిట్ పేరుతో రైతులకు ఎలాంటి సమాచారం లేకుండా, అక్రమంగా భూమిని తీసుకుంటున్నారని రైతులు శుక్రవారం ఆందోళనకు దిగారు.
తమ గ్రామానికి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ అధికారిని నియమించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామానికి చెందిన రైతులు స్థానిక అగ్రికల్చర్ డివిజన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహ�