మండల కేంద్రంలోని గణపసముద్రం ముంపు గ్రామాల రైతులు పరిహారం చెల్లించాలని శుక్రవారం బస్టాండ్ ఆవరణం లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. నల్లమాది రవీందర్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో
రంగనాయకసాగర్ కెనాల్కు నీటిని విడుదల చేయాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు చేపట్టిన ధర్నాకు దిగొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. వెంటనే నీటిని విడుదల చేసింది.
అన్నదాతలకు యూరియా కష్టాలు తీరడంలేదు. అదును దాటుతున్నా యూరియా అందకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రంగారెడ్డి జిల్లా మంచాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయానికి యూరియా లారీ వస్తుందని తెలుస�
నల్లగొండ జిల్లా చందంపేట మండలం పోలేపల్లి స్టేజి వద్ద రైతులు యూరియా కోసం ధర్నా నిర్వహించారు. గత వారం రోజుల నుండి రైతులు యాప్లో బుక్ చేస్తున్నప్పటికీ యూరియా నిల్ అని రావడంతో విసుగు చెందిన రైతులు..
Protest | జగిత్యాల జిల్లా కోరుట్ల-వేములవాడ రోడ్డుపై కథలాపూర్ మండలం తాండ్ర్యాల ఎక్స్ రోడ్డు వద్ద మంగళవారం తాండ్ర్యాల గ్రామ రైతులు ధర్నా చేశారు. సూరమ్మ ప్రాజెక్టు కాలువ పనుల్లో భూములు కోల్పోతున్న రైతులకు పరిహ�
రామన్నపేట మండలంలోని సిరిపురం గ్రామంలో సిరిపురం -పెద్ద కాపర్తి రోడ్డు ధర్మారెడ్డి పల్లి కాల్వ పై కల్వర్టు నిర్మాణ పనులు ఇరువైపులా రోడ్డుకు ఒక మీటర్ లోతులో సింగిల్ ట్రాక్ కల్వర్టు నిర్మించడంపై రైతులు ఆం�
రైతులకు సరిపడా యూరియా అందించకుండా రాజకీయం చేస్తున్నారని ఆగ్రహించిన ఓ రైతు రెండు యూరియా బస్తాలపై పెట్రోల్పోసి నిప్పటించాడు. ఈ ఘటన మంత్రి సీతక్క నియోజకవర్గం ములుగు జిల్లా దేవనగర్లో శనివారం జరిగింది.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతన్నలు అరిగోస పడుతున్నారు. వానకాలం పొడవునా యూరియా కోసం సొసైటీ కేంద్రాల వద్ద రేయింబవళ్లు పడిగాపులు కాసిన రైతులు ప్రస్తుత యాసంగిలోనూ అవే అష్టకష్టాలు పడుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లా బేల మా ర్కెట్లో సోయా రైతులు సోమవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. 20 రోజుల క్రితం రెండు వేల క్వింటాళ్ల సో యా పంటను బేల మార్కెట్ యార్డుకు తీ సుకొచ్చారు.
సోయా పంటను కొనుగోలు చేయకపోవడంతోపాటు కొనుగోలు చేసిన సోయాను వెనుకకు పంపించడంపై రైతులు మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని అంతర్రాష్ట్ర రహదారిపై గురువారం బైఠాయించారు.
నడిగడ్డ పోరాటాల పురిటి గడ్డ అని మరోసారి నిరూపితమైంది. జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలంలోని పెద్ద ధన్వాడ శివారులో ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దయ్యింది. వ్యతిరేక పోరాట కమిటీ చేసిన ఉద్యమాల ఫలితంగా కంపెనీ రద్ద�