రైతులకు యూరియా నేరుగా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాజాపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రాస్తారోకో నిర్వహించిన అనంతరం బీఆర్ఎస్ మండలాధ్య
రైతుల నుంచి సేకరించిన మొక్కజొన్న డబ్బులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ రవీందర్యాదవ్ అన్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం కేశంపేట తహసీల్దార్ కార్యాలయం ఎ�
సాగు నీటి కోసం కిలోమీటరున్నర పొడవైన కాలువ నిర్మాణం చేపట్టని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రజలకు ఏం సేవ చేస్తాడని సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం రామన్నపల్లె రైతులు ప్రశ్నించారు.
యూరియా అవస్థలు తాళలేక రైతులు నార్కట్పల్లి- అద్దంకి రహదారిపై భైఠాయించి ధర్నా చేశారు. నల్లగొండ జిల్లా వేములపల్లి సొసైటీ దగ్గర రైతులకు యూరియా దొరకక ఇబ్బందులు పడి..
పత్తి ధర తగ్గించడం, నాణ్యత పేరుతో కొనకపోవడంపై పత్తి రైతులు గురువారం నిరసన చేపట్టారు. పెద్దపల్లి జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర తగ్గించడంతో రైతులు మార్కెట్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగా
Farmers Protest | యూరియా యాప్ను వ్యతిరేకిస్తూ నల్గొండ జిల్లాలో అన్నదాతలు రోడ్డెక్కారు. పీఏపల్లి మండలం అంగడిపేటలో నాగార్జునసాగర్-హైదరాబాద్ జాతీయ రహదారిపై రైతులు ఆందోళనకు దిగారు.
మక్కల డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తాడ్వాయి మండల కేంద్రంలో రైతులు బుధవారం రోడ్డెక్కారు. వానకాలంలో విక్రయించిన మక్కల డబ్బులు వెంటనే చెల్లించాలని ప్రధాన రహదారిపై బైఠాయించారు. మక్కల డబ్బులు ఇవ్వ�
ఎండిపోతున్న ఆయకట్టు పంటలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నారుగూడెం, గోపాలపేట, తల్లాడ, నరసింహారావుపేట, అంజనాపురం, గాంధీనగర్ తండా, వెంకటగిరి రైతులు ధర్నా చేపట్టారు.
కాంగ్రెస్ పాలనలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. ప్రభుత్వం కొత్తగా యాప్ తీసుకొచ్చి ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని సూచించడంతో ఆందోళన చెందుతున్నారు.
యూరియా స్టాక్ అంతా క్షణాల్లోనే మాయమైపోతుండటంతో అనుమానాలు వ్య క్తంచేస్తూ శుక్రవారం సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం ఖానాపురం గ్రామానికి చెందిన రైతులకు నిరసనకు దిగారు.
రైతులకు యూరియా కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. రైతులు ఎవరూ క్యూలైన్లో కనిపించకూడదని భావించిన ప్రభుత్వం యాప్ ను అందుబాటులో తెచ్చింది. యాప్ లో సైతం రైతులకు యూరియా బుక్ అవ్వక నానా అవస్థలు పడుతున్నారు.
Farmers Protest | సూర్యాపేట జిల్లా ఖానాపురం గ్రామంలోని పీఏసీఎస్ కేంద్రంలో స్టాక్ వచ్చిన తర్వాత సెకన్లలోనే అయిపోవడంపై రైతులు ఆందోళనకు దిగారు. స్టాక్ వచ్చిన వెంటనే కేవలం ఒక్క నిమిషంలోనే 450 బస్తాల యూరియా ఎలా బుక్ అయ�
‘యూరియా బుకింగ్ యాప్తో ఆగమవుతున్నాం.. పాత పద్ధతిలోనే యూరియా ఇవ్వండి’ అంటూ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్లో జాతీయ రహదారిపై రైతులు రా స్తారోకోకు దిగారు. తాడికల్ సింగిల్ విండో గోదాంకు బుధవా�