సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వులో గురువారం జరిగిన ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ గ్రామసభలో గందరగోళం నెలకొన్నది. సర్వేనంబర్ 1057లో 185 మంది రైతులకు చెందిన 220 ఎకరాల పట్టాభూమిని నిషేధిత జాబితాలో ఎందుకు పెట్టారంటూ �
రైతులు ఎవరూ అధైర్య పడొద్దని, రైతుల పండించిన ధాన్యం చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ నుంచి గూగుల్ మీట్లో అధికారులతో ఆమె సమావేశం నిర్వహి�
ధాన్యం కొనుగోలులో తీవ్ర జాప్యంపై రైతులు కన్నెర్ర చేశారు. నెల రోజులైనా కాంటా పెడ్తలేరని, తూకం వేసినా మిల్లులకు పంపుతలేరని రైతులు మండిపడ్డారు. తాము చస్తే కానీ.. ధాన్యం కొనరా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తు�
ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని సబ్ మారెట్లో జొన్న విక్రయంలో జాప్యం జరుగుతున్నదని రైతులు గురువారం ఆందోళన వ్యక్తం చేశారు. 25 రోజులుగా మారెట్ యార్డులో పడిగాపులు గాస్తున్నామని, కొనుగోలు ప్రక్రియ పూర్�
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, గన్నీ సంచులు, లారీల కొరతను నిరసిస్తూ రైతులు మండలంలోని పాలడుగు హైవే పై ఆందోళనకు దిగారు. బుధవారం గ్రామంలోని రహదారిపై రైతులు బైఠాయించి గంటకు పైగా ఆందోళన చేయడంతో వాహనాల రాకపోకలు న�
కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురంలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి రైతుల నుంచి రూ.11 కోట్లు అప్పు తీసుకొని పరారైనన సంఘటన వెలుగు చూసింది. తమ వద్ద నుంచి రూ.11 కోట్లు అప్పు తీసుకొని కుటుంబ సభ్యులతో సహా ఉడాయించాడం �
రోడ్డెకే పరిస్థితి తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని రామంచ రైతులు మండిపడ్డారు. సేకరించిన ధాన్యాన్ని మిల్లుకు తరలించాలని మంగళవారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని రామంచలోని సిద్ది�
బీఆర్ఎస్ హయాంలో నారాయణఖేడ్ నియోజకవర్గంలో పరుగులు పెట్టిన అభివృద్ధి, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభు త్వంలో స్తంభించింది. కాంగ్రెస్ అధికా రం చేపట్టిన ఈ రెండున్నరేండ్లలో నియో జకవర్గంలో పెద్దగా చేసిందేమ�
కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ప్రభుత్వం జాప్యం చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా టేక్మాల్ రహదారిపై వరి ధాన్యం బస్తా రోడ్డుపై వేసి తగలబెట్టారు. అనంతరం బైఠాయించి ప్రభు�
రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మక్క, వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని సిద్దిపేట జిల్లా తొగుట మండలం రాంపూర్ వద్ద సోమవారం రైతులు ధర్నా చేపట్టారు. రైతుల ధర్నాకు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడ�
Farmers Protest | ధాన్యం కొనుగోలు ప్రక్రియలో తీవ్ర జాప్యంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని నమిలే గ్రామ రైతులు శనివారం ఉదయం రాస్తారోకో నిర్వహించారు.
మొక్కజొన్న బస్తాలు తరలించడానికి లారీలు వస్తలేవని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎదుట రైతులు గోడు వెల్లబోసుకున్నారు.ఖమ్మం జిల్లా బోనకల్లు మండలంలో గురువారం ఆయన పర్యటించారు.