రైతుల ధాన్యం కొనాలని, కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అవకతవకలు ఆపాలని, అధికార పార్టీ నేతలకు ప్రత్యేక నిబంధనలు ఉంటాయా అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం బీబీనగర్ మండలంలోని చిన్నరావులపల్లి గ్�
Farmers Protest | ధాన్యం కొనుగోళ్లలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డు అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూ రైతులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు.
ధాన్యం కొనుగోళ్లను వెంటనే చేపట్టాలని రైతులు మల్లాపురంలో వినూత్న నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం మండలంలోని మల్లాపురంలో ఐకేపీ కొనుగోలు కేంద్రం వద్ద వడ్ల బస్తాలకు నిప్పంటించి నిరసన వ్యక్తం చేశారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తేమ, తరుగు పేరుతో రెండు కిలోలకు పైగా అదనంగా తీసుకుంటున్నారని, దీన్ని వెంటనే నిలిపియాలని ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు.
Ala Venkateshwar Reddy | పంట పండించడానికి పడ్డ కష్టం కంటే , అమ్ముకోవడానికి రైతులు ఎక్కువ కష్టపడాల్సి వస్తుందని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు.
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట రైతులు శుక్రవారం సిద్దిపేట-ముస్తాబాద్ రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధ�
మొక్కజొన్నలు కొనుగోలు చేపట్టాలని నిర్మల్ జిల్లా నర్సాపూర్ జీ మండలం అర్లీ ఎక్స్ రోడ్డు వద్ద నిర్మల్-భైంసా రహదారిపై లోకేశ్వరం మండల రైతులు ఆందోళనకు దిగారు.
వరి, మక్క కొనుగోలు చేయాలని రైతులు రోడ్డెక్కారు. పంట చేతికొచ్చి రోజులు గడుస్తున్నా సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. కొనుగోలు ప్రారంభమైన చోట వసతులు కల్పించడం లేదని, కొన్న ధాన్యాన్ని
దొడ్డు వడ్లు కొనుగోలు చేయడం లేదని నిరసిస్తూ రైతులు కమ్మర్పల్లిలోని భీమ్గల్ చౌరస్తా వద్ద గురువారం రాస్తారోకో నిర్వహించారు. పదిరోజులు గడుస్తున్నా ధాన్యం కాంటా చేయడంలేదని, కాంటా చేసినా రైస్ మిల్లులక�