ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే ఆదినారాయణ చండ్రుగొండ మండలం గుర్రంగూడెం గ్రామానికి వెళ్లే రోడ్డును బాగు చేయాలని గ్రామానికి చెందిన రైతులు రోడ్డుపై బురద నీటిలో నిలబడి బుధవారం నిరసన తెలిపారు. ఈ �
శంషాబాద్ మండలం బహదూర్గూడ గ్రామంలో బుల్లెట్ట్రైన్ ప్రాజెక్టు ఏర్పాటుకు రైతులు 650 భూములు ఇవ్వడానికి నిరాకరించడంతో పోలీసులు వారిపై కేసులు నమోదు చేసి, వారి భూముల్లో అధికారులు బలవంతంగా ఫెన్సింగ్ వేసి�
Lady Singham | రైతుల నిరసన సందర్భంగా వారు తోస్తున్న బస్సు ముందు ఒక మహిళా పోలీస్ అధికారిణి ధైర్యంగా నిల్చున్నారు. ఆ లేడీ సింగం తెగువ చూసి రైతులు వెనుకడుగు వేశారు. బస్సును ముందుకు తోయడాన్ని ఆపివేశారు. ఈ వీడియో క్లి�
Bhopal : మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో బుధవారం రైతులు భారీ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీని అడ్డుకునేందుకు చూసిన పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. భోపాల్, ఒబ్దుల్లాగంజ్ ప్ర
India US Trade Deal | అమెరికాతో భారత్ చేసుకోనున్న వాణిజ్య ఒప్పందంపై దేశ రైతుల్లో ఆందోళన నెలకొన్నది. ఇప్పటివరకు ఒప్పందంపై సంతకాల ప్రక్రియ జరగలేదు. అయితే, ఈ ఒప్పందం జరిగితే భారత్లోని వ్యవసాయరంగంపై ప్రతికూల ప్రభావం �
రైతులకు పారదర్శకంగా ఎరువులు అందించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్లైన్ బుకింగ్ విధానం అధ్వానంగా మారింది. యాప్లో యూరియా బుక్ అయి, టోకెన్ తీసుకున్న తర్వాత బస్తాలు తీసుకోకుండానే తీసుకున్నట్టుగా చ�
కరెంట్ ఇష్టానుసారంగా కట్ చేస్తుండటంతో పొలాలు తడవక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతుండటంతో మండలంలోని ఇండ్లూరు గ్రామానికి చెందిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బుధవారం ఇండ్లూరు సబ్ స్టేషన్ ఎదుట తిప్పర్తి- నకి�
Nalgonda | నల్లగొండ: విద్యుత్ కోతలకు నిరసనగా నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం ఇండ్లూర్ గ్రామ రైతులు బుధవారం ఉదయం ఆందోళన చేపట్టారు. సబ్స్టేషన్ ఎదుట తిప్పర్తి-నకిరేకల్ ప్రధాన రహదారిపై వాహనాలను అడ్డంగా నిలిపి రా
India-US trade | కేంద్రంలోని బీజేపీ(BJP) ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని(Delhi) కిసాన్ ఘాట్ వద్ద నిరసన తెలిపేందుకు రైతులు చీమల దండులా కదిలి వస్తున్నారు.
పాకాల ఆయకట్టుకు సాగు నీరందించాలని రైతులు డిమాండ్ చేశారు. నీళ్లు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయని, వెంటనే గోదావరి జలాలను పాకాల చెరువులోకి విడుదల చేయాలన్నారు. రైతు సదస్సుకు హాజరైన నర్సంపేట ఆర్డీవోతో వాగ్వ�
మధిరలోని సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజీలో జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన మిర్చి నిల్వ రైతులకు వంద శాతం బీమా పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో బాధిత రైతులు మధిర తహసీల్దార్ కార్యా�
JP Dargah Dumping Yard | ‘డంపింగ్ యార్డు హఠావో.. జేపీ దర్గా బచావో’ అంటూ శనివారం గ్రామ మహిళలు, యువత సహా మైనారిటీలు రోడ్డెక్కారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని సిద్ధాపూర్లో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయొద్దని డిమా