పంట చేతికొచ్చినా రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. సోమవారం త్రిపురారంలోని రైతు వేదిక వద్ద రైతులు ఉదయం నుంచే చెప్పులు క్యూలో పెట్టి అధికారుల కోసం వేచి ఉన్నారు. పంట చేతికొచ్చే సమయంలో కూడా యూరియా తిప్పలు �
ధాన్యానికి మద్దతు ధర రావడంలేదంటూ జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు ఆందోళనకు దిగారు. దసరా సెలవుల తర్వాత మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కాగానే ఎడగారు చివరి ధాన్యం సహా వానకాలం వడ్లు సోమవారం పెద్దఎ�
భద్రాద్రి జిల్లా పత్తి రైతులకు రెండు నెలలుగా కంటి మీద కునుకు ఉండడం లేదు. యూరియా కోసం రెండు నెలలుగా భారీ క్యూ లైన్లలో ఉండిపోయిన రైతున్నను ఇప్పుడు భారీ వర్షాలు ముప్పు తిప్పలు పెడుతున్నాయి. పత్తి రైతులు పక్�
ఆరు గ్యారెంటీల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుపై సొంత పార్టీ ఎమ్మెల్యేల్లోనే అనుమానాలు పెరుగుతున్నాయి. ఇప్పటికిప్పుడు స్థానిక ఎన్నికలు జరిగితే ప్రజలిచ్చే తీర్పును అంచనా వేసుక�
తాతల కాలం నుండి సాగు చేస్తున్న పచ్చని పొలాల్లో ఏర్పాటు చేస్తున్న 765 కేవీ హైటెన్షన్ విద్యుత్ లైన్ను అలైన్మెంట్ను వెంటనే మార్చి న్యాయం చేయాలని బాధిత రైతులు అన్నారు.
ఎన్నో ఆశలతో సాగు చేసిన పంట చేతికందే దశకు చేరుకోకుండానే దెబ్బతినడంతో ఆగ్రహించిన రైతులు (Farmers Protest) రోడ్డెక్కారు. నాణ్యతలేని విత్తనాలు ఇచ్చి తమను నిండా ముంచిన విత్తన కంపెనీ, విక్రయించిన సీడ్ ఏజెన్సీ నిర్వాహకు
వరి నాట్లు వేసింది మొదలు పంట పొట్ట దశకు చేరినా రైతులకు యూరియా తిప్పలు తప్ప డం లేదు. ప్రస్తుతం యూరియా అవసరం పత్తి, వరి పొలాలకు ఎక్కువగా ఉంది. ఖమ్మం జిల్లా పాలేరు డివిజన్ మైదాన ప్రాంతం కావడంతో కాస్త ఆలస్యంగ�
మునుగోడు మండలంలోని ఇప్పర్తి, కిష్టాపురం గ్రామాల మధ్యన నిర్మిస్తున్న చెక్ డ్యామ్ ఎత్తు పెంచాలని కోరుతూ గురువారం ఆ గ్రామాల రైతులు, పలు పార్టీల నాయకులు ధర్నా చేపట్టారు.
కేశంపేట పీఏసీఎస్ పరిధిలో అందజేస్తున్న యూరియా అరకొరగా పంపిణీ అవుతుండటంతో రైతన్నలు అవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా నిల్వ కేంద్రానికి బుధవారం అన్నదాతలు, మహిళా రైతులు పెద్ద సంఖ్యలో రావడంతో గందరగోళ పరి
తుంగతుర్తిలోని పీఏసీఎస్ వద్ద బుధవారం రైతులు యూరి యా కోసం బారులు తీరా రు. పలువురు రైతులు మాట్లాడుతూ రోజులు తరబడి కుటుంబంతో సహా యూరియా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నా యూరియా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశార
యూరియా కొర త.. అధిక వర్షాలతో పత్తి పంట ఎర్రబారుతున్నది. సీజన్ ప్రారంభంలో వర్షాలు లేకపోవడంతో పత్తి విత్తనాలు వేసినా అధికశాతం మొలకలు రాకపోవడం, మొ లకెత్తినవి ఎదగకపోవడం, ప్రస్తుత వర్షాలకు పంట ఎర్రబారుతుండడ�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రోజులు గడుస్తున్నా యూరియా కొరత మాత్రం తీరడం లేదు. అన్నదాతకు గోస తప్పడంలేదు. పీఏసీఎస్లు, సహకార సంఘాలు, ఆగ్రోరైతు సేవా కేంద్రాల ఎదుట తెల్లవారుజాము నుంచే నిరీక్షిస్తున్నా అరకొర�
యూరియా దొరకక పంటలకు నష్టం వాటిల్లుతోంది. జిల్లాలో వరినాట్లు వేసి నెల రోజులు గడుస్తున్నా ప్రభుత్వం యూరియా సరఫరా చేయకపోవడంతో చెప్పులు, రాళ్లు, పాస్ పుస్తకాలతో గంటల తరబడి క్యూలో నిలబడిన రైతాంగానికి కడుపు
మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలోని నీల్వాయి సహకార సంఘం గోదాం వద్ద శనివారం యూరియా కోసం ఎండలో బారులు తీరుతూ రైతులు ఇబ్బందిపడ్డారు. 225 బస్తాలు పంపిణీ చేశారు. ఇంకా 300 మంది రైతులకు అందకపోవడంతో అధికారులను నిల�