Farmers | ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో తమ పొలాలను అన్యాయంగా లాక్కోవద్దని రైతులు ఆందోళనకు దిగారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో రైతులు ఆందోళన చేస్తున్నారు.
సాగునీరు అందక చివరి భూముల్లో పంట పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం కోదాడ మండల పరిధిలోని కాపుగల్లు, నల్లబండగూడెం, ద్వారకుంట, రెడ్లకుంట గ్రామాల రైతులు ఆర్కే మేజర్ కాలువల్లోకి దిగ
ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయాలంటూ మంగళవారం నాగారం మండల కేంద్రంలోని సూర్యాపేట-జనగామ ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఎస్సారెస్పీ కాల్వపై ప్రధానంగా ఆధారపడి వ్యవసాయ సాగు చేస్తున్న తమక�
నల్లగొండ జిల్లా గుడిపల్లి మండలం అంగడిపేట సబ్స్టేషన్ వద్ద రైతులు ధర్నా చేపట్టారు. మండలంలోని చిలకమర్రి, రోళ్లకల్ గ్రామ పంచాయతీలో గత పది రోజులుగా వ్యవసాయానికి త్రీఫేస్ కరెంట్ రాకపోవడంతో..
Kallapur Farmers | ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కుంటే ఊరుకొనేది లేదని రైతులు హెచ్చరించారు. భూసేకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉద్యమిస్తామని కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయం ఎదుట కాళ్లపూర్ రైతులు శుక్రవార�
రైతులకు యూరియా నేరుగా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాజాపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రాస్తారోకో నిర్వహించిన అనంతరం బీఆర్ఎస్ మండలాధ్య
రైతుల నుంచి సేకరించిన మొక్కజొన్న డబ్బులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ రవీందర్యాదవ్ అన్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం కేశంపేట తహసీల్దార్ కార్యాలయం ఎ�
సాగు నీటి కోసం కిలోమీటరున్నర పొడవైన కాలువ నిర్మాణం చేపట్టని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రజలకు ఏం సేవ చేస్తాడని సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం రామన్నపల్లె రైతులు ప్రశ్నించారు.
యూరియా అవస్థలు తాళలేక రైతులు నార్కట్పల్లి- అద్దంకి రహదారిపై భైఠాయించి ధర్నా చేశారు. నల్లగొండ జిల్లా వేములపల్లి సొసైటీ దగ్గర రైతులకు యూరియా దొరకక ఇబ్బందులు పడి..
పత్తి ధర తగ్గించడం, నాణ్యత పేరుతో కొనకపోవడంపై పత్తి రైతులు గురువారం నిరసన చేపట్టారు. పెద్దపల్లి జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర తగ్గించడంతో రైతులు మార్కెట్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగా
Farmers Protest | యూరియా యాప్ను వ్యతిరేకిస్తూ నల్గొండ జిల్లాలో అన్నదాతలు రోడ్డెక్కారు. పీఏపల్లి మండలం అంగడిపేటలో నాగార్జునసాగర్-హైదరాబాద్ జాతీయ రహదారిపై రైతులు ఆందోళనకు దిగారు.