మక్కలు, ధాన్యం కొనుగోళ్ల కోసం నిత్యం రోడ్డెక్కి నినదిస్తున్న అన్నదాతకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. సాగునే నమ్ముకున్న రైతుల కోసం మేమున్నాం అంటూ నడుం బిగించింది. ఆరుగాలం పంట పండించి అమ్ముకునేందుక�
రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడాన్ని నిరసిస్తూ రైతులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. పంట చేతికొచ్చి దాదాపు నెల రోజులు కావస్తున్నా చాలాచోట్ల కేంద్రాలు ఏర్పాటు �
మార్కెట్లో మద్దతు ధర దక్కక జొన్న రైతులు గగ్గోలు పెడుతుంటే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కొనుగోళ్లపై మీనమేషాలు లెక్కిస్తున్నదనే విమర్శలొస్తున్నాయి. జొన్నల కొనుగోలు ఫైల్ ముఖ్యమంత్రి కార్యాలయంలో మూలుగుతున
మక్కలు కొనుగోలు చేయాలని, రైతులకు సరిపడా గన్నీ సంచులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పలు ప్రాంతాల్లో రైతులు బుధవారం రోడ్డెక్కారు. మక్కలు, సన్ఫ్లవర్ గింజలు వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జ�
జొన్నలు కొనుగోలు చేయాలని కోరుతూ పెద్దకొడప్గల్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై రైతులు సోమవారం ధర్నా నిర్వహించారు. ఆరుగాలం కష్టపడి పండించిన జొన్నలను ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు ఇప్పటి వరకూ ముందుకు �
మెదక్ జిల్లా చేగుంట మండలలోని పలు గ్రామాల్లో ఆదివారం సాయంత్రం కురిసిన వడగండ్లకు అపార నష్టం జరిగింది. వందలాది ఎకరాల్లో వడ్లు, మామిడికాయలు పూర్త్తిగా నేలరాలడంతో రైతులు కన్నీటి పర్యంతమయ్యా రు.
మక్క జొన్నలు కొనుగోలు చేయడంలేదని నిరసిస్తూ రైతులు ఆందోళనలకు దిగారు. కొనుగో లు కేంద్రాల నిర్వాహకులు, మా ర్క్ఫెడ్ సంస్థ నిర్లక్ష్యంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామ ని రోడ్డెక్కారు. అధికారం యం త్రాంగం
సోలార్ వద్దు.. వ్యవసాయం ముద్దు అని వనపర్తి మండలం సవాయిగూడెం రైతులు ఆందోళన చేపట్టారు. సవాయిగూడెం గ్రామ శివారులోని సర్వే నెంబర్ 117లోని భూమిలో ఆదివారం రైతులు నిరసన వ్యక్తం చేస్తూ సోలార్ వద్దు వ్యవసాయం ము�
ధాన్యం కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం కమలాపూర్లో రైతులు గురువారం ధర్నాకు దిగారు. అధికార పార్టీకి చెందిన నాయకుడి ఒత్తిడి మేరకే కాంటా పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్
రాష్ట్రంలో పంట దిగుబడులకు మద్దతు ధర దేవుడెరుగు.. అసలు కొనేదిక్కే లేకుండా పోయింది. పంట దిగుబడులను మార్కెట్లలో పోసి కొనుగోళ్ల కోసం కొండకెదురు చూసినట్టు అన్నదాతలు ఎదురు చూస్తున్నా.. కొనుగోలు కేంద్రాల ఏర్పా
ఊరూరా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు గొల్లెనపాడు గ్రామంలో శనివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొంతు రాంబాబ�
బ్యాంకు అధికారులు తమ ఖాతాలను ఫ్రీజ్ చేయడాన్ని నిరసిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. తమకు ఖాతాల్లో జమ అవుతున్న రైతు భరోసా, ఉపాధి హామీ డబ్బులను డ్రా చేసేందుకు బ్యాంక్కు వెళ్తే వ్యవసాయ రుణాలు చెల్లిస్తేనే నగ