నడిగడ్డ పోరాటాల పురిటి గడ్డ అని మరోసారి నిరూపితమైంది. జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలంలోని పెద్ద ధన్వాడ శివారులో ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దయ్యింది. వ్యతిరేక పోరాట కమిటీ చేసిన ఉద్యమాల ఫలితంగా కంపెనీ రద్ద�
జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలోని వ్యవసాయ మార్కెట్ యార్డు గేటుకు రైతులు గురువారం తాళం వేశారు. 15 రోజుల కిందట మార్కెట్లో ప్రారంభించిన కొనుగోలు కేంద్రానికి మక్కలు తీసుకొస్తే నామమాత్రంగా కొంట�
ధాన్యం కాంటా చేసినా మిల్లులకు తరలించకపోవడంతో రైతులు సోమవారం నిరసనకు దిగారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని అక్కాపూర్ రైతులు కొనుగోలు కేంద్రంలో ధాన్యం కాంటా చేశారని, మిల్లులకు తరలిచేందుకు లార�
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని బేగరికంచెలో గ్లోబల్ సమ్మిట్ పేరుతో రైతులకు ఎలాంటి సమాచారం లేకుండా, అక్రమంగా భూమిని తీసుకుంటున్నారని రైతులు శుక్రవారం ఆందోళనకు దిగారు.
తమ గ్రామానికి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ అధికారిని నియమించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామానికి చెందిన రైతులు స్థానిక అగ్రికల్చర్ డివిజన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహ�
పంటలు కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న నిబంధనలకు నిరసనగా శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా భోరజ్ వద్ద హైదరాబాద్- నాగ్పూర్ జాతీయ రహదారిపై అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతుల పెద్ద ఎత్తున ఆందోళ
ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పత్తిని అమ్ముకునేందుకు వస్తే అధికారులు పత్తిని కొనుగోలు చేయడానికి నిరాకరిస్తున్నారని, కాళ్లు పట్టుకున్నా అధికారులు కనికరించడం లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) నిబంధనలను వ్యతిరేకిస్తూ జిన్నింగ్ మిల్లుల యాజమాన్యం సమ్మె బాట పట్టాయి. ఐదు జిల్లాల్లో కొనుగోళ్లు నిలిపి�
ఆదిలాబాద్ జిల్లాలోని పత్తి కొనుగోళ్లలో సీసీఐ నిబంధనలో విధిస్తూ రైతుల నుంచి పత్తి కొనుగోలు చేయడానికి నిరాకరిస్తుందంటూ నేరడిగోండలో రైతులు ఆందోళన చేపట్టారు.
ధాన్యం తూకం వేస్తుండగా పోలీసులు వచ్చి ఆపారంటూ శనివారం కరీంనగర్ జిల్లా వీణవంక మండలం నర్సింగాపూర్లో రైతులు ఆందోళనకు దిగా రు. నర్సింగాపూర్ రైతులు పది రోజులుగా ధా న్యం ఆరబోస్తున్నారు. ఈ క్రమంలో ఎండిన ధాన