గోపాల్పేట మండలం బుద్ధారం రిజర్వాయర్లో మునుగుతున్న భూముల పరిహారంపై దోబూచులాట కొనసాగుతుంది. తమకు బతుకుదెరువు పోతుందని, భూములు ఇచ్చేది లేదంటూ ఒకవైపు రైతులు ధర్నాలకు దిగితే పోలీసులు కేసులు నమోదు చేస్తు�
అమెరికా-భారత్ మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందాన్ని నిరసిస్తూ సోమవారం చండీగఢ్లో రైతులు మోటర్సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఒకవేళ ఈ ఒప్పందంపై భారత్ సంతకం చేస్తే అదే రోజు దేశవ్యాప్తంగా ఆందోళనలకు దిగుతా�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో సీతారామ ప్రాజెక్టు ఇరిగేషన్ కాల్వ వద్ద రైతులు సోమవారం నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... చండ్రుగొండ మండలం మీదుగా వెళ్లే సీతారామ లిఫ్ట్ ఇరిగే
Farmers Protest ప్రస్తుత ప్రభుత్వం కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే కన్నెపల్లి పంప్ హౌస్ పునరుద్ధరణను నిర్లక్ష్యం చేస్తూ కాళేశ్వరం జలాలను ఆపాలని కుట్ర పన్నుతోందని రైతులు, BRS శ్రేణులు తీవ్రంగా ఆరోపించ�
కాంగ్రెస్ సర్కార్పై రైతులు భగ్గుమన్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తాటిపర్తి గ్రామపంచాయతీ ఆవరణలో తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీపీజేఏసీ) ఆధ్వర్యంలో ఆదివారం ప్రజాభిప్రాయ సేకరణ కార�
‘మాకున్న కొద్దిపాటి భూములను రెక్కలు ముక్కలు చేసుకుని కాపడుకున్నం. ఇప్పుడు బైపాస్ రోడ్డు మా భూముల్లోంచి వేస్తామంటే అసలే ఒప్పుకోం. ఇంతకు ముందు ఎట్ల మంజూరైందో అట్లనే వేసుకోండి. అవసరమైతే చావనైనా చస్తాం గా�
తమకు న్యాయం చేయాలని కోరుతూ పెద్దపల్లి బైపాస్ రోడ్డు భూ నిర్వాసితులు శుక్రవారం పెద్దపల్లి శివారులోని పెద్దకల్వలలో నిరసన తెలిపారు. వీరికి మద్దతుగా బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష పాల్గొని మాట్లాడారు. రైత
Vemula Prashanth Reddy | మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు నిర్బంధించారు.
ప్రాణాలు పోయినా తమ భూములు ఇచ్చేది లేదని కందుకూరు మండలం ముచ్చర్ల రెవెన్యూ పరిధిలోని ఊట్లపల్లి గ్రామ రైతులు తేల్చిచెప్పారు. గ్రామంలో బుధవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. కార్యక్రమంలో మాజీ సర్ప
యూరియా ఇవ్వడం చేతకాకపోతే సీఎం రేవంత్రెడ్డి వెంటనే గద్దె దిగిపోవాలని రైతులు డిమాండ్ చేశారు. యూరియ్ యాప్ విధానాన్ని నిరసిస్తూ సోమవారం రైతులు నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలంలోని దొన్కల్ ఎక్స్ర�
యూరియా యాప్ బంద్ చేయాలని డిమాండ్ చేస్తూ మోర్తాడ్ మండలంలోని ధర్మోరా గ్రామంలో రైతులు శనివారం ఆందోళన చేపట్టారు. ధర్మోరా గ్రామంలోని వ్యవసాయ గిడ్డంగికి తాళం వేసి, గిడ్డంగి ముందు టెంట్ వేసుకుని 2గంటల పాటు �
కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి నెలలు గడిచినా కొంటలేరని రైతులు భగ్గుమన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం విస్నూరులో గురువారం వడ్లకు నిప్పు పెట్టి నిరసన తెలిపారు.