Farmers Protest | ‘కేసీఆర్ సార్ ఉన్నప్పుడు 24 గంటలపాటు కరెంటు వచ్చేది. కాంగ్రెస్ సర్కారొచ్చినంక రోజుకు 8 గంటలకు మించి రావట్లేదు. అది కూడా పదేపదే కోతలు పెడుతున్రు. మా పంటపొలాలు పండేదెలా?..’ ఇప్పుడు రాష్ట్రంలోని ప్రత�
కరెంటియ్యక పంటలెండబెడుతున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. నిరంతరాయంగా ఇవ్వాల్సిన కరెంటు కనీసం ఏడు గంటలు కూడా వస్తలేదని మండిపడుతున్నారు. ఓ వైపు వర్షాలు లేక.. మరోవైపు కరెంట్ రాక పంటలు ఎండుతుండటంతో చే�
Farmers Protest | అప్రకటిత విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ఆరోపిస్తూ వనపర్తి మండలం నాచహల్లి క్రిష్ణగిరి, పెద్దగూడెం తండా, సవాయిగూడెం గ్రామాలకు చెందిన రైతులు శనివారం సబ్స్టేషన్ సమీపంలో ఆందోళనకు దిగారు.
రైతులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ గాంధారి ప్రాంతంలో రైతులు ఆందోళనకు దిగారు. రైతులంతా ఒకచోట చేరి రోడ్డుపై ధర్నా చేశారు. ఈ సందర్భంగా ప్రస్తుత విద్యుత్ సరఫరా విధానంపై రైతులు తీవ�
ఎండిపోతున్న పొలాలకు నీరివ్వాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా కల్హేర్ తహసీల్ కార్యాలయం ఎదుట ఇందిరానగర్ రైతులు శుక్రవారం ధర్నాకు దిగారు. 200ఎకరాల పంట ఎండిపోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టులో నీరు�
కరెంట్ లేక పంటలు ఎండుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరెంట్ కోతలపై కన్నెర్ర చేస్తున్నారు. సాగుకు సరిపడా విద్యుత్తు సరఫరా కాకపోవడంతో ఇక్కట్లు పడుతున్నారు. పొట్ట దశక
‘పొలాలకు 24 గంటల కరెంటివ్వడం చేతగాకుంటే పదవి నుంచి దిగిపో రేవంత్రెడ్డీ..’ అంటూ సీఎం రేవంత్రెడ్డికి తన సొంత ఇలాకాలో రైతులు అల్టిమేటం జారీచేశారు. 24 గంటల కరెంటు కొనసాగిస్తాం రైతులకు అది చేస్తాం, ఇది చేస్తామ
రైతులకు ప్రకటించిన విద్యుత్ సరఫరాలో కోతలు విధించడాన్ని నిరసిస్తూ పలు రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులు గురువారం రాయికల్ పట్టణంలో ఆందోళనకు దిగారు. పట్టణంలోని విద్యుత్ ఉపకేంద్రం ఎదుట ఉన్న జగిత్యాల-రాయికల్ ప్
Farmers Protest | కరెంట్ కోతలకు నిరసనగా రేవంత్ రెడ్డి సొంత ఇలాకాలో రైతులు రాస్తారోకో చేస్తున్నారు. నాగర్కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి సమీపంలోని శ్రీశైలం–హైదరాబాద్ జాతీయ రహదారిపై రైతులు మెరుపు ధర్నాకు దిగారు
కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారు. ఓ వైపు కరెంట్ కోతలు, మరోవైపు యూరియా దొరక్క అవస్థలు పడుతున్నారు. సర్కార్ తీరును నిరసిస్తూ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆందోళనకు దిగారు. పలుచోట్ల సబ్స్�