రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలో పచ్చని పొలాల్లో ఏర్పాటు చేయనున్న 765 కేవీ హైటెన్షన్ విద్యుత్ లైన్ అలైన్మెంట్ను తక్షణమే మార్చాలని బాధిత రైతులు డిమండ్ చేశారు.
నెల రోజులుగా కల్లాల్లో ధాన్యం ఆరబెట్టుకొని ఎదురుచూస్తున్నా నిర్వాహకులు కొనుగోళ్లు చేపట్టకపోవడంతో విసుగు చెందిన రైతులు కల్లూరు మండలం పుల్లయ్యబంజర గ్రామంలో సోమవారం కల్లూరు ప్రధాన రహదారిపై బైఠాయించి న�
ఖమ్మం జిల్లాలోని పాలేరు ఐకేపీ కొనుగోలు కేంద్రంలో పదిరోజులైనా ధాన్యాన్ని కొనుగోలు చేయడంలేదని కూసుమంచి మండల రైతులు ఆదివారం ఆందోళనబాట పట్టారు. సూర్యాపేట-ఖమ్మం రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా రైతు
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొ నాల్సిందేనని రైతులు డిమాండ్ చేశారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా భూత్పూరులో కొనుగోలు కేంద్రం వద్ద కర్షకులు ఆందోళనకు దిగారు.
సాగు సంక్షోభంలో చిక్కుకున్నది. దిక్కు తోచని స్థితిలో రైతాంగం దిగాలు చెందుతున్నది. బోర్లు ఎత్తిపోయి ఎండిన పంటలు.. బోర్లు వేసేందుకు చేసిన అప్పులు.. పెట్టుబడి రాక అన్నదాత గుండె చెరువైంది. ఇక, చేతికొచ్చిన పంట �
యాసంగిలో పండించిన వడ్లను అమ్ముకునేందుకు అన్నదాతలు తప్పని పరిస్థితుల్లో రోడ్డాక్కాల్సిన దుస్థితి నెలకొన్నది. ప్రభు త్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకురావాలంటే గన్నీబ్యాగులు లేక కల్ల�
భూగర్భ జలాలు పడిపోవడంతో బోర్లలో నీళ్లు రాక పంటలు ఎండిపోతున్నాయి. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలో 15,600 ఎకరాల్లో వరి సాగైంది. మొత్తం బోరుబావుల కిందనే సాగు చేశారు. భూగర్భ జలాలు అడుగంటడంతో సాగు నీరు అందడం లే�
తలాపున గోదావరి నీళ్లు పారుతున్నప్పటికీ తమ పంట పొలాలకు నీరందక ఎండిపోతున్నాయని మెదక్ జిల్లా చేగుంట మండలంలోని పలు గ్రామాల రైతులు సోమవారం సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్ చౌరస్తాలోని రా�
SRSP water | ఎర్రగుంటపల్లి గ్రామ శివారులోని తూము నుంచి ఎస్సారెస్పీ(SRSP) కాలువ నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ధర్మారం రైతులు ఆందోళన చేపట్టారు.
పంటలకు చాలినంత నీరందక అన్నదాతలు ఆందోళన చెందుతున్నా రు. బాలానగర్ మండలం కేతిరెడ్డిపల్లికి చెందిన రైతు యాదయ్య ఆరుగాలం శ్ర మించి నాటిన వరిపంట నీళ్లు లేకపోవడంతో పొ లం బీటలువారింది.
నెట్టంపాడు ఎత్తిపోతల పథ కం కింద సాగునీరు అందక గట్టు మండల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పటి మాదిరిగానే యాసంగి పైర్ల సాగు చివరిదాకా నీరందుతుందని భావించిన గట్టు మండల రైతాంగం తమ పొలాల్లో వరిపైర్లను ఎక్క�