నియోజకవర్గంలోని రిజర్వాయర్లను నింపి పంటలకు సకాలంలో నీటి ని విడుదల చేయకుంటే రైతులతో పెద్దఎత్తున ఆందోళన చేస్తామని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి హెచ్చరించారు.
మహబూబ్నగర్ మార్కెట్లో పల్లి రైతులు రెండో రోజు కూడా ఆందోళనకు దిగారు. మంగళవారం నాటి ఆందోళనకు దిగివచ్చిన అధికారులు క్వింటాల్కు రూ.200 ధర పెంచి ఇస్తామని చెప్పి మాట తప్పడంతో బుధవారం కూడా నిరసన చేపట్టారు. త�
Mahabubnagar | కష్టపడి తెచ్చిన పంటకు రైతులకు లాభం చేసేది పోయి రైతులకే నష్టం చేస్తున్న వైనంపై అన్నదాతలు కన్నెర్రజేశారు. మహబూబ్నగర్ మార్కెట్ యార్డులో పల్లికి గిట్టుబాటు ధర(Groundnut crop) కల్పించాలని రైతులు పెద్ద ఎత్తున
ఆరుగాలం కష్టించి పండించిన పంటను వ్యాపారులు, అధికారులు కుమ్మకై ఒక్కసారిగా ధరలు తగ్గించడంతో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రైతులను నిలువు దోపిడీ చేస్తూ వ్యాపారస్తులు మార్కెట్కు తెచ్చిన వేరుశనగ పంట నాణ
కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రేవెల్లిలోని చెరువులో ఉన్న మోటర్లను తొలగించాలని చిట్యాపల్లి, రాగంపేట, దేశాయిపేట గ్రామస్థులు, రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం వారు మినీ ట్యాంక్ బండ్పై నిరసన చే
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఎదుట పత్తి రైతులు ఆందోళనకు దిగారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లోనే సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని, జెండా పాట లేకుండా.. తేమ శాతం నిబంధనలు సడలించి పత్తి కొనుగోళ్లను వేగవంత�
ఇథనాల్ పరిశ్రమల ఏర్పాటుతో ఆరోగ్యంపై దుష్ప్రభావంతోపాటు పర్యావరణానికి పెనుముప్పు కలుగుతుందని రైతు లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో గురువారం ఇథనాల్ పరిశ్రమల ఏర్పాటుపై �
కొనుగోలు కేంద్రంలో ఏర్పాటు చేసిన కాంటాలో, తేమ శాతం కొలిచే యంత్రంలో తేడాలు ఉన్నాయని భిక్కనూరు మండలం అంతంపల్లి సింగిల్ విండో ఆవరణలో రైతులు సోమవారం ఆందోళనకు దిగారు.
Siricilla | ధాన్యం కొనుగోలు చేయాలని సిరిసిల్లా జిల్లా (Siricilla district)ఎల్లారెడ్డిపేట మండలంలో ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు రోడ్డుపై ధాన్యం పోసి ఆందోళన(Farmers concern) చేపట్టారు.
రూ.రెండు లక్షల రుణమాఫీ మాకెందుకు కాలేదని ఉమ్మడి జిల్లాలోని రైతులు ఎదురుచూస్తున్నారు. మూడు విడతల్లో మాఫీ అవుతుంది అనుకున్నాం. కానీ, ఏ విడతలోనూ మాఫీ కాలేదు. బతుకమ్మ, దసరా పండుగలు వస్తున్నాయి.
Adilabad | వ్యవసాయానికి సాగు నీరు(Cultivation water) అందించాలని రైతులు రోడ్డుకు కట్టెలు అడ్డుగా పెట్టి నిరసన(Farmers concern) తెలిపారు. రైతుల ఆందోళనతో దెబ్బకు దిగివచ్చిన అధికారులు నీటిని విడుదుల చేశారు.
Warangal | పంట పొలాల్లో పనులు చేసుకోవాల్సిన రైతన్నలు కాంగ్రెస్ పాలనలో రోడ్డెక్కుతున్నారు. నిన్న, మొన్నటి వరకు కరెంట్, సాగు నీటి కోసం అష్టకష్టాలు పడ్డ రైతులు నేడు రుణమాఫీ కోసం(Loan waiver) ధర్నాలు, రాస్తారోకోలు చేయాల�
డీ-37 కాల్వ చివరి భూముల సాగునీరందడం లేదని ఆరోపిస్తూ నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలంలోని గోపాలపురం, కన్నెకల్, మాచినపల్లి, కేశవాపురం గ్రామాల రైతులు శనివారం కాల్వలోకి దిగి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలు
రాష్ట్రంలో రుణమాఫీకాని రైతులంతా తీవ్ర నిరాశలో ఉన్నారని, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇచ్చిన మాటప్రకారం అర్హులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని.. రుణమాఫీకాని రైతుల సంఘం సోమవారం సీఎంకు లేఖ రాసింది.
నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలానికి సాగునీరు అందించే డీ-40 కాల్వకు నీటిని విడుదల చేయాలని పలు గ్రామాల రైతులు సోమవారం కాల్వ వద్ద నిరసన తెలిపారు. రైతులు మాట్లాడుతూ.. నిరుడు సాగర్ ప్రాజెక్టులో నీళ్లు లేవని క�