ధాన్యం కొనుగోలు చేసి ఏడాది కావస్తున్నా డబ్బులు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్న వ్యాపారిని రైతులు పట్టుకుని గ్రామానికి తీసుకొచ్చిన ఘటన మండలంలోని మాధన్నపేట గ్రామంలో ఆదివారం జరిగింది.
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకులు రుణమాఫీ విషయంలో ఇచ్చిన మాట తప్పడంపై రైతులు మండిపడుతున్నారు. విడతలవారీగా రుణమాఫీ చేస్తామని, అందరికీ మాఫీ వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి, మంత్రులు పదే పదే చెబుతున్నా..
అన్నదాతలు పొలంబాట వీడి పోరుబాట పట్టారు. జోరుగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డుమీదకు ఈడ్చిందంటూ ఆర్తనాదాలు చేశారు. కొంతమందికే పంటల రుణమాఫీ చేయడంతో మాఫీకాని రైతులు ఆందోళనల�
మూడో విడత రుణమాఫీ జాబితాలో అర్హులైన చాలామంది రైతుల పేర్లు రాక పోవడంతో కర్షక లోకంలో ఆందోళన నెలకొంది. ఈనెల 15న సీఎం రేవంత్రెడ్డి మూడో విడత జాబితాను విడుదల చేయ గా, మెదక్ జిల్లాలో రుణమాఫీ సొమ్ము బ్యాంకుల్లో �
వ్యవసాయమే జీవనాధారంగా చేసుకున్న రైతన్నల గుండెల్లో ఫార్మా చిచ్చురేపుతున్నది. కొడంగల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిద్యం వహిస్తున్న ఎమ్మెల్యేనే సీఎం అయ్యారు. ఆ ఆనందం రైతుల కండ్లల్లో ఎంతో కాలం నిలవలేదు. అభి