మోటర్ నడవకపోవడంతో సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ను పరిశీలిస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్కు గురై ఓ రైతు మరణించాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం లింగాపూర్లో సోమవారం చోటుచేసుకున్నది.
బావిలో పూడిక తీస్తుండగా విద్యుత్తు షాక్తో ఒకరు మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని బేరువాడ గ్రామంలో బుధవారం చోటుచేసుకున్నది. ఎస్సై వంశీధర్ తెలిపిన వివరాల ప్రకారం...
వ్యవసాయ బావిలో ఉన్న మోటార్ను చూసేందుకు దిగిన రైతు విద్యుదాఘాతానికి గురై మరణిం చాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు గ్రామపంచాయతీ పరిధిలోని తాళ్లతండాలో సోమవారం చోటుచేసుకున్నది.
రాత్రి కరెంట్కు మరో రైతు బలయ్యాడు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం గువ్వలేగి గ్రామానికి చెందిన రైతు బోయిని గణేశ్ (42)కు మెదక్ జిల్లా చేగుంట మండలం బీ-కొండాపూర్ పరిధిలో రెండెకరాలు ఉంది. అందులో వరి, మక్
ట్రాన్స్ఫార్మర్కు ఫ్యూజ్ వైర్ వేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతిచెందాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కొండాపూర్లో చోటుచేసుకున్నది.
బోరు మోటర్ ఆన్ చేసేందుకు వెళ్లిన రైతు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. ధరూర్ మండలం నెట్టెంపాడుకు చెందిన యువ రైతు లొ
పంట చేను వద్ద ట్రాన్స్ఫార్మర్ ఫ్యూజ్ సరిచేస్తూ విద్యుదాఘాతంతో రైతు మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో చోటుచేసుకున్నది.
Dogs Attack | ఏపీలో దారుణం జరిగింది. పంటపొలాల వద్ద నిద్రిస్తున్న రైతుపై కుక్కలు దాడి చేయడంతో చికిత్సపొందుతూ రైతు మృతి చెందిని విషాద ఘటన అన్నమయ్య జిల్లాలో(Annamaiya district) జరిగింది .
మద్దూరు(ధూళిమిట్ట), జూన్2 1: పిడుగుపాటుకు గురై ఓ వ్యక్తి మృత్యువాత పడిన సంఘటన సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం తోర్నాలలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ఇలా ఉన్న�