పంట చేను వద్ద ట్రాన్స్ఫార్మర్ ఫ్యూజ్ సరిచేస్తూ విద్యుదాఘాతంతో రైతు మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో చోటుచేసుకున్నది.
Dogs Attack | ఏపీలో దారుణం జరిగింది. పంటపొలాల వద్ద నిద్రిస్తున్న రైతుపై కుక్కలు దాడి చేయడంతో చికిత్సపొందుతూ రైతు మృతి చెందిని విషాద ఘటన అన్నమయ్య జిల్లాలో(Annamaiya district) జరిగింది .
మద్దూరు(ధూళిమిట్ట), జూన్2 1: పిడుగుపాటుకు గురై ఓ వ్యక్తి మృత్యువాత పడిన సంఘటన సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం తోర్నాలలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ఇలా ఉన్న�
రాజన్న సిరిసిల్ల : రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. తాజాగా జిల్లాలోని వేములవాడ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన చంద్రగిరి రాజేశం( 50 ) వడదెబ్బతో మృతి చెందాడు. స్థానికుల �
Crime news | ఓ రైతు పొలం పనుల కోసం ఇంటి నుంచి బైక్పై పొలం వద్దకు వెళ్లే క్రమంలో రోడ్డు దాటుతుండగా.. ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొట్టడంతో రైతు అక్కడికక్కడే మృతి చెందాడు.
జగిత్యాల రూరల్, డిసెంబర్ 8:పొలంలో వరికొయ్యలను కాలు స్తూ ప్రమాదవశాత్తు నిప్పంటుకొని రైతు మరణించాడు. ఈ ఘ టన జగిత్యాల రూరల్ మండలంలోని వెల్దుర్తిలో బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన పోతుగంటి లక్ష్మణ్ (6
లింగంపేట, నవంబర్ 14: తెల్లారితే కూతురి నామకరణోత్సవం ఉండగా అంతలోనే పాము కాటుతో తండ్రిమృతిచెందాడు. దీంతో వేడుక జరగాల్సిన ఇంట్లో విషాదం చోటుచేసుకున్నది. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని నల్లమడుగు గ్రా