రాజన్న సిరిసిల్ల : రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. తాజాగా జిల్లాలోని వేములవాడ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన చంద్రగిరి రాజేశం( 50 ) వడదెబ్బతో మృతి చెందాడు. స్థానికుల �
Crime news | ఓ రైతు పొలం పనుల కోసం ఇంటి నుంచి బైక్పై పొలం వద్దకు వెళ్లే క్రమంలో రోడ్డు దాటుతుండగా.. ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొట్టడంతో రైతు అక్కడికక్కడే మృతి చెందాడు.
జగిత్యాల రూరల్, డిసెంబర్ 8:పొలంలో వరికొయ్యలను కాలు స్తూ ప్రమాదవశాత్తు నిప్పంటుకొని రైతు మరణించాడు. ఈ ఘ టన జగిత్యాల రూరల్ మండలంలోని వెల్దుర్తిలో బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన పోతుగంటి లక్ష్మణ్ (6
లింగంపేట, నవంబర్ 14: తెల్లారితే కూతురి నామకరణోత్సవం ఉండగా అంతలోనే పాము కాటుతో తండ్రిమృతిచెందాడు. దీంతో వేడుక జరగాల్సిన ఇంట్లో విషాదం చోటుచేసుకున్నది. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని నల్లమడుగు గ్రా