విద్యుదాఘాతానికి గురై రైతు మృతి చెందాడు. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. అయిజ మండలం చిన్న తాండ్రపాడు గ్రామానికి చెందిన రైతు కుర్వ భీమన్న (46)కు భార్య, ఇద్దరు కుమారు�
మక్కజొన్న సొప్ప కాలుస్తుండగా పొగతో ఊపిరాడక ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన శనివారం వరంగల్ జిల్లా సంగెం మండలం కాట్రపల్లి గ్రామంలో జరిగింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. సంగెం మండలం కాట్రపల్లికి చెందిన గాయపు భగ�
Warangal | మంటల్లో(Fire accident) చిక్కుకొని రైతు మృతి చెందిన(Farmer died) ఘటన వరంగల్(Warangal) జిల్లా చెన్నారావుపేట మండలంలోని పాపయ్యపేట గ్రామంలో చోటుచేసుకుంది.
పంటకు నీళ్లు పెట్టడానికి వెళ్లిన ఓ కౌలు రైతు విద్యుత్తు షాక్తో మృతిచెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది.
వారికి వ్యవసాయమే జీవనాధారం. మూడెకరాలు భూమి.. ఓ బావి ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రాజెక్టుల నుంచి పంటలకు క్రమం తప్పకుండా నీటిని విడుదల చేసేది.
తనదికాని భూమిని ఎలాగైనా దక్కించుకోవాలని ఓ రైతు కుట్ర చేశాడు. కొన్నేండ్లపాటు గొడవలుపడి కోర్టుకెళ్లాడు. తీర్పు అనుకూలంగా రాకపోవడంతో సదరు రైతుపై తుపాకీతో హత్యకు యత్నించి గురి తప్పడంతో పరారయ్యాడు.
Electric shock | విద్యుత్ షాక్తో( Electric shock) రైతు మృతి(Farmer died) చెందిన ఘటన వరంగల్(Warangal )జిల్లా ఖానాపురం మండలంలోని కొడ్తిమాట్ తండాలో సోమవారం చోటుచేసుకుంది.
పంట చేలల్లో పనులు చేసుకుంటున్న రైతుపై ఓ ఏనుగు దాడి చేసి బలి తీసుకున్నది. రాష్ట్రంలో తొలిసారి కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం బూరెపల్లి గ్రామ పరిధిలో బుధవారం చోటుచేసుకున్నది.