ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇంట్లో మ్యాగీ వంటకం ఆలస్యం.. 15 ఏండ్ల సంసారంలో చిచ్చు పెట్టింది. దీంతో ఈ 15 ఏండ్ల పాటు చేసిన తప్పులను భార్యాభర్తలు తవ్వుకుంటూ విడిపోయేందుకు సిద్ధమయ్యారు. ఇద్దరు పిల్లలు ఉన్నా వారి మనస�
క్వార్ట్ తవ్వకాల వల్ల క్షయ వ్యాధి సోకి మరణించిన 187 మంది కార్మికుల కుటుంబాలను చట్ట ప్రకారం ఆదుకొన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. మృతుల కుటుంబాలకు రూ.లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు పరిహారం చెల్ల
టీఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని దేవరకొండ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. డిండి మండలం బొగ్గులదొన గ్రామానికి చెందిన 10 కాంగ్రెస్ పార్టీ �
దేవరకొండ నియోజకవర్గంలోని పీఏపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. దుగ్యాల గ్రామంలో ఆ పార్టీకి చెందిన 120 కుటుంబాలు టీఆర్ఎస్ జిల్లా ఆధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార�
కుటుంబాలకు ‘జంట’ కరోనా సవాళ్లు|
కరోనా మహమ్మారితో కుటుంబాలు జంట సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. హెల్త్ కేర్ ఖర్చులతోపాటు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు..