Air India Plane Crash | గుజరాత్లోని అహ్మదాబాద్లో జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన వారిలో 202 మందిని డీఎన్ఏ టెస్ట్ ద్వారా గుర్తించారు. ఇప్పటి వరకు 157 మంది మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించారు.
Air India Plane Crash | గుజరాత్లోని అహ్మదాబాద్లో జూన్ 12న కూలిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన వారిని గుర్తించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. డీఎన్ఏ పరీక్షల్లో నిర్ధారణ అయిన 25 మంది మృతదేహాలను వారి
రెవెన్యూ అధికారులు ఆగడాలు రోజురోజుకు శృతిమించుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మండల స్థాయిలో పెండింగ్లో ఉన్న భూసమస్యలు వెంటవెంటనే పరిష్కరించాలంటూ ఉన్నతాధికారులు నిత్యం ఆదేశిస్తున్నా, వాటిన
అహ్మదాబాద్ విమా న ప్రమాదంలో మరణించిన ప్రతి వ్యక్తి కుటుంబానికి టాటా గ్రూప్ రూ.కోటి రూపాయల చొప్పున పరిహారం అందజేస్తుందని ఎయిరిండియా, టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఎక్స్లో ప్రకటించారు.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ ట్రోఫీ విజయోత్సవాలలో భాగంగా బుధవారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 11 మంది మృతుల కుటుంబాలకు ఆ జట్టు మేనేజ్మెంట్ ఆర్థి�
PedddapallY | పెద్దపల్లి రూరల్ ఏప్రిల్ 18: పెద్దపల్లి మండలంలోని సబ్బితం గ్రామంలో వివిధ కారణాలచే చనిపోయిన మృతుల కుటుంబాలను పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి శుక్రవారం పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపా
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ వైఫల్యం తర్వాత విదేశీ పర్యటనలకు ఆటగాళ్ల కుటుంబాలను వెంట తీసుకెళ్లే విషయంలో కఠిన నిబంధనలను తీసుకొచ్చిన బీసీసీఐ.. కాస్త వెనక్కి తగ్గింది.
Champions Trophy: ఫ్యామిలీలతో కలిసి విదేశీ టూర్లకు వెళ్లే విధానాన్ని బీసీసీఐ మార్చేసింది. కనీసం 45 రోజులు విదేశాలకు వెళ్తేనే.. ఆ జట్టుతో కుటుంబీకులు వెళ్లేందుకు రూల్ క్రియేట్ చేశారు. చాంపియన్స్ ట్రోఫీ నుంచ�
బీహార్లోని కటిహార్ జిల్లాలో ఆదివారం గంగా నదిలో ఓ పడవ మునిగిపోయి మూడేళ్ల చిన్నారితోసహా ముగ్గురు వ్యక్తులు మరణించారు. మరో ఐదుగురు గల్లంతయ్యారు. 15 మంది ప్రయాణిస్తున్న పడవ అందాబాద్ ప్రాంతంలోని గోలాఘాట్�
హైడ్రా బాధిత కుటుంబాల్లో చీకటి అలుముకున్నది. సరిగ్గా సెప్టెంబర్ 8న గుట్టలబేగంపేటలోని సున్నం చెరువు వద్ద హైడ్రా చేపట్టిన కూల్చివేతలలో ఏకంగా 60 కుటుంబాల జీవితాలు రోడ్డునపడ్డాయి.
Families Slap, Punch Each Other | రెస్టారెంట్లో ఒక కుర్చీ కోసం రెండు కుటుంబాల మధ్య ఫైట్ జరిగింది. ఇరు కుటుంబాలకు చెందిన వారు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. రెస్టారెంట్ సిబ్బంది, పోలీసుల జోక్యంతో వివాదం ముగిసింది. ఈ వీడి�
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో చేపట్టనున్న సమగ్ర ఇంటింటి సర్వే డాటా ఆధారంగానే వివిధ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నది. తదనుగుణంగా సర్వే ప్రశ్నావళిని రూపొందించిందని, దీంతో ప�