Fined For Wasting Drinking Water | కర్ణాటక రాజధాని బెంగళూరు తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో తాగునీటి వృథాపై అధికారులు చర్యలు చేపట్టారు. 22 కుటుంబాలకు రూ.5,000 చొప్పున జరిమానా విధించారు. లక్షకు పైగా వసూలు చేశారు.
Clash Over Fake Voting | ఫేక్ ఓటింగ్పై రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. (Clash Over Fake Voting) ఈ సందర్భంగా జరిగిన హింసాత్మక సంఘటనల్లో ఒకరు సజీవ దహనమయ్యారు. కాల్పుల్లో మరో ఇద్దరు మరణించారు. మధ్యప్రదేశ్లోని శివపురి జిల్లాలో ఈ సం
కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఉదయ్పూర్ డిక్లరేషన్ కాకరేపుతున్నది. తాము తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తమకే చుట్టుకోవడాన్ని ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. నిరుడు మే నెలలో రాజస్థాన్లోని ఉదయ్పూ
ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో అటవీశాఖ అధికారుల్లో ఆత్మైస్థెర్యం రెట్టింపయ్యిందని స్టేట్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రాజా రమణారెడ్డి తెలిపారు. హైదరాబాద్ అరణ్యభవన్
TSRTC | స్వరాష్ట్ర ఏర్పాటు నాటికి తీవ్ర నష్టాలతో సతమతమవుతున్న ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వపరంగా సీఎం కేసీఆర్ ఎంతో తోడ్పాటు అందించారు. దీంతో ఇప్పుడు ఆ సంస్థ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నది.
చైనాతో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) విషయమై సైనిక ప్రతిష్ఠంభన నెలకొనటంతో భారత సైనికులు, వారి కుటుంబ సభ్యులు చైనా మొబైల్ ఫోన్లను వాడొద్దని భారత నిఘా సంస్థలు హెచ్చరించాయి.
భారత రాష్ట్ర సమితి పార్టీ సభ్యత్వం తీసుకొని ప్రమాదవశాత్తు చనిపోయిన 60 మందికి రూ.2 లక్షల చొప్పున ప్రమాద బీమా మంజూరు పత్రాలను బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ మాదిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, ప్రమ�
బాధిత కుటుంబాలకు రాష్ట్ర సర్కారు అండగా ఉంటుందని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. గత నెల 31న గ్రానైట్ లారీ ఢీకొని చిన్నగూడూరు మండలం మంగోరిగూడెం గ్రామానికి చెందిన ముగ్గురు మృతి చెందగా, ఐదుగురికి
బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని స్త్రీ, శిశు సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఇటీవల ఆటోను గ్రానైట్ లారీ ఢీకొన్న ప్రమాదంలో మృతుల కుటుంబాలను పరామర్శించారు. డిసెంబర్ 31వ తేదీన మంగోరిగూడెం నుంచి ఎనిమ�
దళిత కుటుంబాల ఆర్థిక పురోభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకం వెలుగులు నింపుతున్నది. దశలవారీగా నిధులు విడుదల చేస్తూ లబ్ధిదారులకు రూ.10లక్షలతో ఎంచుకున్న యూనిట్ల
దశాబ్దాలుగా వివక్షకు గురైన దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారు. దేశంలో ఏరాష్ట్రంలో లేని విధంగా రూ.10 లక్షలు అందించి పలు యూని�