హైడ్రా బాధిత కుటుంబాల్లో చీకటి అలుముకున్నది. సరిగ్గా సెప్టెంబర్ 8న గుట్టలబేగంపేటలోని సున్నం చెరువు వద్ద హైడ్రా చేపట్టిన కూల్చివేతలలో ఏకంగా 60 కుటుంబాల జీవితాలు రోడ్డునపడ్డాయి.
Families Slap, Punch Each Other | రెస్టారెంట్లో ఒక కుర్చీ కోసం రెండు కుటుంబాల మధ్య ఫైట్ జరిగింది. ఇరు కుటుంబాలకు చెందిన వారు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. రెస్టారెంట్ సిబ్బంది, పోలీసుల జోక్యంతో వివాదం ముగిసింది. ఈ వీడి�
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో చేపట్టనున్న సమగ్ర ఇంటింటి సర్వే డాటా ఆధారంగానే వివిధ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నది. తదనుగుణంగా సర్వే ప్రశ్నావళిని రూపొందించిందని, దీంతో ప�
పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థులను కోల్పోవడం తమ ప్రభుత్వాన్ని తీవ్రంగా కలచివేసిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆవేదన చెందారు.
నిరుడు కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి 94 కుటుంబాలను తరలించిన రాష్ట్ర అటవీశాఖ, ఇప్పుడు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి దాదాపు 415 కుటుంబాలను తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నది. సార్లప�
Fined For Wasting Drinking Water | కర్ణాటక రాజధాని బెంగళూరు తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో తాగునీటి వృథాపై అధికారులు చర్యలు చేపట్టారు. 22 కుటుంబాలకు రూ.5,000 చొప్పున జరిమానా విధించారు. లక్షకు పైగా వసూలు చేశారు.
Clash Over Fake Voting | ఫేక్ ఓటింగ్పై రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. (Clash Over Fake Voting) ఈ సందర్భంగా జరిగిన హింసాత్మక సంఘటనల్లో ఒకరు సజీవ దహనమయ్యారు. కాల్పుల్లో మరో ఇద్దరు మరణించారు. మధ్యప్రదేశ్లోని శివపురి జిల్లాలో ఈ సం
కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఉదయ్పూర్ డిక్లరేషన్ కాకరేపుతున్నది. తాము తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తమకే చుట్టుకోవడాన్ని ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. నిరుడు మే నెలలో రాజస్థాన్లోని ఉదయ్పూ
ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో అటవీశాఖ అధికారుల్లో ఆత్మైస్థెర్యం రెట్టింపయ్యిందని స్టేట్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రాజా రమణారెడ్డి తెలిపారు. హైదరాబాద్ అరణ్యభవన్
TSRTC | స్వరాష్ట్ర ఏర్పాటు నాటికి తీవ్ర నష్టాలతో సతమతమవుతున్న ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వపరంగా సీఎం కేసీఆర్ ఎంతో తోడ్పాటు అందించారు. దీంతో ఇప్పుడు ఆ సంస్థ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నది.
చైనాతో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) విషయమై సైనిక ప్రతిష్ఠంభన నెలకొనటంతో భారత సైనికులు, వారి కుటుంబ సభ్యులు చైనా మొబైల్ ఫోన్లను వాడొద్దని భారత నిఘా సంస్థలు హెచ్చరించాయి.
భారత రాష్ట్ర సమితి పార్టీ సభ్యత్వం తీసుకొని ప్రమాదవశాత్తు చనిపోయిన 60 మందికి రూ.2 లక్షల చొప్పున ప్రమాద బీమా మంజూరు పత్రాలను బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ మాదిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, ప్రమ�