వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి పరిగి టౌన్, జూన్ 7: జిల్లా టాస్క్ఫోర్స్, స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి తొమ్మిది క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీ నం చేసుకున్నారు. వాటి విలువ మార్�
పంట ఏదైనా నాణ్యమైన విత్తనం ముఖ్యం. విత్తనం బాగుంటేనే పంట దిగుబడి బాగా వచ్చి, రైతుకు నాలుగు పైసలు మిగులుతాయి. త్వరలో వానకాలం సీజన్ ప్రారంభమవుతున్నందున విత్తనాల కొనుగోలులో రైతులు అత్యంత జాగ్రత్తగా వ్యహర�
యాసంగి సీజన్ ప్రాంభమవుతోంది. రైతులు విత్తనాలు వేయడానికి దుక్కులు దున్నుతున్నారు. సీజన్లో వరి, పత్తి, మిర్చి పంటలపైనే రైతాంగం దృష్టి సారిస్తున్నది. వ్యవసాయ శాఖ ద్వారా రాయితీ విత్తనాలు వస్తున్నప్పటికి �
టాస్క్ఫోర్స్ బృందాల ఏర్పాటుకు సర్కార్ కసరత్తు భద్రాద్రి జిల్లాలో నకిలీ విత్తన మాఫియాకు అడ్డుకట్ట నిరంతర పర్యవేక్షణకు అమల్లోకి ఆన్లైన్ విధానం రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేలా చర్యలు గతంలో కే
రువుల దుకాణం డీలర్లు రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయాధికారి సుచరిత హెచ్చరించారు. మండలంలోని దుప్పలపల్లి గ్రామంలోని రైతు వేదికలో శుక్రవారం నిర్వహించిన నియోజకవర్గస్థాయి డీలర
ప్రభుత్వం నుంచి అనుమతులు పొంది న ఎరువుల దుకాణాల్లో నకిలీ విత్తనాలతో పాటు ఎరువులను అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు దుకాణాలను సీజ్ చేస్తామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పరశురాం నాయక్ అన్నారు. �
నకిలీ విత్తనాలను అరికట్టేందుకు ముందస్తు చర్యలు షురూ జిల్లా, మండలస్థాయిలో టాస్క్ఫోర్స్ కమిటీల ఏర్పాటు ఎప్పటికప్పుడు తనిఖీలకు రంగం సిద్ధం పరిగి, మే 6: నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోకుండా ప్రభుత్వం ముంద�
నకిలీ పత్తి విత్తనాల విక్రయ ముఠాకు చెందిన ఇద్దరిని సోమవారం వ్యవసాయ శాఖ అధికారుల సహకారంతో రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.30 లక్షల విలువ చేసే నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నార�
రాష్ట్రంలో నకిలీ విత్తనాల మాటే వినిపించకూడదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. నకిలీ విత్తన తయారీదారులు, విక్రేతలపై ఉక్కుపాదం మోపాలని పోలీసు, వ్యవసాయ అధికారులను ఆదేశించారు.నకిలీ విత్త
ఇక నుంచి ఆన్లైన్లో విత్తన క్రయవిక్రయాలు ప్రత్యేక వెబ్సైట్ సిద్ధం చేసిన వ్యవసాయశాఖ కృత్రిమ కొరతకు తావు లేకుండా చర్యలు సైట్ నిర్వహణపై విత్తన డీలర్లకు అవగాహన నకిలీ విత్తన విక్రయాలకు చెక్ పెడుతున్న�
మేడ్చల్, జూన్ 26(నమస్తే తెలంగాణ): నకిలీ విత్తనాల విక్రయాలపై అధికారులు నిఘా పెట్టారు. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా నకిలీ విత్తనాల విక్రయాలు జరగకుండా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు టాస్స్�
17 టన్నులు.. రూ.2 కోట్ల విలువ ఏడుగురి ముఠా అరెస్ట్ హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 25 (నమస్తే తెలంగాణ): రైతులను మోసం చేసేందుకు నకిలీ విత్తనాల ముఠా చేస్తున్న భారీ కుట్రను సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు భగ్నం చేశారు.
రూ.2.50 లక్షల నిషేధిత గడ్డిమందు స్వాధీనం మంచిర్యాల జిల్లాలో 11 మంది అరెస్ట్ తాండూర్/రామాయంపేట/జహీరాబాద్, జూన్ 23: మంచిర్యాల జిల్లా పోలీసులు బుధవారం రూ.14 లక్షల విలువ చేసే 7 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తన ప్యాక