క్రైం న్యూస్ | జిల్లాలో నకిలీ విత్తనాలను జీరో స్థాయికి తేవడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ జె. రంజన్ రతన్ కుమార్ ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నారు.
భారీగా పత్తి విత్తనాలు స్వాధీనం | అనుమతులు లేకుండా పత్తి విత్తనాలను విక్రయిస్తున్న ఇద్దరిని వ్యవసాయ అధికారులు అదుపులోకి తీసుకుని వారి నుంచి పెద్ద ఎత్తున పత్తి విత్తనాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నా�
సూర్యాపేట, జూన్ 10: కాలం చెల్లిన, ప్రాసెసింగ్ చేయని విత్తనాలను ప్యాకెట్లలో నింపి అధిక ధరలకు విక్రయిస్తున్న ముఠాను సూర్యాపేట జిల్లా పోలీసులు పట్టుకున్నారు. రూ.13.51 కోట్ల విలువైన వివిధరకాల 986.74 కిలోల విత్తనాల�
87 మందిపై కేసులు నమోదు | రాష్ట్రంలో నకిలీ విత్తనాలను అరికట్టేందుకు పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నది. రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేసి నకిలీ విత్తనాలు విక్రయించే వ్యాపారులపై కేసులు న�
సిటీబ్యూరో, జూన్ 3(నమస్తే తెలంగాణ): నకిలీ విత్తనాలు, పెస్టిసైడ్స్ విక్రయిస్తున్న ఓ వ్యాపారిని సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి సుమారు రూ. 2లక్షల విలువైన వి�
వ్యాపారిని అరెస్టు చేసిన పోలీసులు హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 3 (నమస్తే తెలంగాణ): కల్తీ పత్తి విత్తనాలు, ఎరువులను విక్రయిస్తున్న ఓ వ్యాపారిని గురువారం రాచకొండ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథ
రైతాంగం నష్టపోకుండా కఠిన చర్యలు తీసుకోవాలినకిలీ విత్తనాలపై నిరంతరం పర్యవేక్షణవానకాలంలో 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయించాలివ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి మెదక్, జూన్ 1 : నకిలీ విత్తనాల విక్రయాలపై
నాణ్యత లేని విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్ | నాణ్యత లేని, కాలం చెల్లిన విత్తన విక్రయించే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని డీఐజీ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు.
ముఠాల ఆటకట్టించినవారికి ప్రోత్సాహకాలు వీడియోకాన్ఫరెన్స్లోడీజీపీ మహేందర్రెడ్డి హైదరాబాద్, మే 29, (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నకిలీ విత్తన విక్రయదారులను గుర్తించి పీడీ చట్టం కింద కేసులు పెట్టనున్నట్�