వెస్ట్జోన్ పరిధిలో 141 కేసులు..196 మంది అరెస్టు పోలీసులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు హైదరాబాద్, జూన్ 18,(నమస్తే తెలంగాణ): రైతులను మోసం చేయాలని చూస్తున్న కల్తీ విత్తన ముఠాలపై ప్రభుత్వం కొరడా ఝలిపిస్తున�
నకిలీ విత్తనాల దందా ముఠా అరెస్ట్ | నకిలీ పత్తి, వరి, మొక్కజొన్న, కూరగాయల విత్తనాలు తయారు చేసి విక్రయిస్తున్న 13 మంది సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేసినట్లు వెస్ట్ జోన్ ఐజీ స్ట
భారీగా నకిలీ విత్తనాలు స్వాధీనం | నల్లగొండ జిల్లాలో భారీగా నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వ్యవసాయాధికారులతో కలిసి టాస్క్ఫోర్స్ పోలీసులు ఇటీవల దాడులు నిర్వహించారు.
నగర శివారులోని మూడు గోదాంల్లో తనిఖీలు ముగ్గురు వ్యాపారులు అరెస్ట్ రూ.1.16 కోట్ల విలువ చేసే నకిలీ విత్తనాలు స్వాధీనం పట్టుబడ్డవారిపై పీడీ యాక్ట్ రాచకొండ సీపీ మహేశ్ భగవత్ సిటీబ్యూరో, జూన్ 12(నమస్తే తెలంగ
అదే సీఎం కేసీఆర్ లక్ష్యం మంత్రి నిరంజన్రెడ్డి వెల్లడి హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): కల్తీరహిత విత్తన భాండాగారంగా తెలంగాణ రూపుదిద్దుకోవాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని, అందుకు అనుగుణంగానే నకిలీ�
నకిలీ విత్తనాలు| రైతులను మోసం చేసి నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ హెచ్చరించారు. నకిలీ విత్తనాలను నిల్వ ఉంచిన గోదాములపైనా చర్యలు తీసుకుంటామని చెప్పారు. న�
హయత్నగర్, జూన్ 11: ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న విత్తనాల కేంద్రంపై ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. కంపెనీ యజమానితోపాటు 170 డబ్బాల మిర్చి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సం�
చట్టాలు బలోపేతం చేస్తేనే అడ్డుకట్ట దీనిపై కేంద్రానికి లేఖ రాస్తాం వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): విత్తన చట్టాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నదని, అప్పుడే నకిలీ విత్తన
క్రైం న్యూస్ | జిల్లాలో నకిలీ విత్తనాలను జీరో స్థాయికి తేవడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ జె. రంజన్ రతన్ కుమార్ ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నారు.
భారీగా పత్తి విత్తనాలు స్వాధీనం | అనుమతులు లేకుండా పత్తి విత్తనాలను విక్రయిస్తున్న ఇద్దరిని వ్యవసాయ అధికారులు అదుపులోకి తీసుకుని వారి నుంచి పెద్ద ఎత్తున పత్తి విత్తనాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నా�
సూర్యాపేట, జూన్ 10: కాలం చెల్లిన, ప్రాసెసింగ్ చేయని విత్తనాలను ప్యాకెట్లలో నింపి అధిక ధరలకు విక్రయిస్తున్న ముఠాను సూర్యాపేట జిల్లా పోలీసులు పట్టుకున్నారు. రూ.13.51 కోట్ల విలువైన వివిధరకాల 986.74 కిలోల విత్తనాల�