ఇక నుంచి ఆన్లైన్లో విత్తన క్రయవిక్రయాలు ప్రత్యేక వెబ్సైట్ సిద్ధం చేసిన వ్యవసాయశాఖ కృత్రిమ కొరతకు తావు లేకుండా చర్యలు సైట్ నిర్వహణపై విత్తన డీలర్లకు అవగాహన నకిలీ విత్తన విక్రయాలకు చెక్ పెడుతున్న�
మేడ్చల్, జూన్ 26(నమస్తే తెలంగాణ): నకిలీ విత్తనాల విక్రయాలపై అధికారులు నిఘా పెట్టారు. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా నకిలీ విత్తనాల విక్రయాలు జరగకుండా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు టాస్స్�
17 టన్నులు.. రూ.2 కోట్ల విలువ ఏడుగురి ముఠా అరెస్ట్ హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 25 (నమస్తే తెలంగాణ): రైతులను మోసం చేసేందుకు నకిలీ విత్తనాల ముఠా చేస్తున్న భారీ కుట్రను సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు భగ్నం చేశారు.
రూ.2.50 లక్షల నిషేధిత గడ్డిమందు స్వాధీనం మంచిర్యాల జిల్లాలో 11 మంది అరెస్ట్ తాండూర్/రామాయంపేట/జహీరాబాద్, జూన్ 23: మంచిర్యాల జిల్లా పోలీసులు బుధవారం రూ.14 లక్షల విలువ చేసే 7 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తన ప్యాక
వెస్ట్జోన్ పరిధిలో 141 కేసులు..196 మంది అరెస్టు పోలీసులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు హైదరాబాద్, జూన్ 18,(నమస్తే తెలంగాణ): రైతులను మోసం చేయాలని చూస్తున్న కల్తీ విత్తన ముఠాలపై ప్రభుత్వం కొరడా ఝలిపిస్తున�
నకిలీ విత్తనాల దందా ముఠా అరెస్ట్ | నకిలీ పత్తి, వరి, మొక్కజొన్న, కూరగాయల విత్తనాలు తయారు చేసి విక్రయిస్తున్న 13 మంది సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేసినట్లు వెస్ట్ జోన్ ఐజీ స్ట
భారీగా నకిలీ విత్తనాలు స్వాధీనం | నల్లగొండ జిల్లాలో భారీగా నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వ్యవసాయాధికారులతో కలిసి టాస్క్ఫోర్స్ పోలీసులు ఇటీవల దాడులు నిర్వహించారు.
నగర శివారులోని మూడు గోదాంల్లో తనిఖీలు ముగ్గురు వ్యాపారులు అరెస్ట్ రూ.1.16 కోట్ల విలువ చేసే నకిలీ విత్తనాలు స్వాధీనం పట్టుబడ్డవారిపై పీడీ యాక్ట్ రాచకొండ సీపీ మహేశ్ భగవత్ సిటీబ్యూరో, జూన్ 12(నమస్తే తెలంగ
అదే సీఎం కేసీఆర్ లక్ష్యం మంత్రి నిరంజన్రెడ్డి వెల్లడి హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): కల్తీరహిత విత్తన భాండాగారంగా తెలంగాణ రూపుదిద్దుకోవాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని, అందుకు అనుగుణంగానే నకిలీ�
నకిలీ విత్తనాలు| రైతులను మోసం చేసి నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ హెచ్చరించారు. నకిలీ విత్తనాలను నిల్వ ఉంచిన గోదాములపైనా చర్యలు తీసుకుంటామని చెప్పారు. న�
హయత్నగర్, జూన్ 11: ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న విత్తనాల కేంద్రంపై ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. కంపెనీ యజమానితోపాటు 170 డబ్బాల మిర్చి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సం�
చట్టాలు బలోపేతం చేస్తేనే అడ్డుకట్ట దీనిపై కేంద్రానికి లేఖ రాస్తాం వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): విత్తన చట్టాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నదని, అప్పుడే నకిలీ విత్తన