ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తరువాత జనం తమ పక్కనున్న వారితోకంటే కంప్యూటర్ లేదా సెల్ఫోన్తోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. టిక్టాక్ యాప్ అందుబాటులోకి వచ్చిన తరువాత చిన్నచిన్న వీడియోలు (రీల్స్) షూ
అతనికి ఫేస్బుక్లో (Facebook) ఓ అమ్మాయి పరిచయం అయింది. వారిద్దరి మధ్య మెసేజ్లు నడిచాయి. కొన్ని రోజుల తర్వాత ఆమెను చూడాలనిపించింది. ఇకేముంది అనుకున్నదే ఆలస్యం 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆమె ఊరికి వెళ్లాడు.
కొత్త సినిమాల పేరుతో టెలిగ్రాం, ఫేస్బుక్, ఐబొమ్మ, బప్పం టీవీ, తమిళ్రాక్స్ వంటి వేదికల్లో కొందరు సైబర్ నేరస్థులు పాగా వేశారని సైబర్ సెక్యూరిటీ బ్యూరో వెల్లడించింది. తెలియక ఆ లింక్స్ను క్లిక్ చేస్�
ఆన్లైన్లో అతిపెద్ద డాటా చౌర్యం జరిగింది. దీని వల్ల ఏకంగా 1,600 కోట్లకుపైగా పాస్వర్డ్లు బహిర్గతమయ్యాయి. ఇది ఇంటర్నెట్ చరిత్రలోనే అతిపెద్ద సెక్యూరిటీ లీక్గా నిలిచింది.
Facebook | ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఫేస్బుక్ వీడియో షేరింగ్ విధానంలో కీలక మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఫేస్బుక్లపై అప్లోడ్ చేయనున్న వీడియోలన్నీ ఇకపై రీల్స్ ఫార్మాట్లో మాత్రమే అప్�
నగరానికి చెందిన ఓ విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి(75)ని సైబర్ నేరగాళ్లు హనీ ట్రాప్చేసి రూ.38.73లక్షలు కాజేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఈ సంవత్సరం మొదట్లో వృద్ధుడికి ఫేస్బుక్లో ఓ మహిళ పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ వ
ఫేస్ బుక్ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారి తీసిన సంఘటన శనివారం సుల్తానాబాద్ లో వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని అశోక్ నగర్ కు చెందిన ఓ వివాహ�
ఫేస్బుక్లో కేరళకు సంబంధించిన లాటరీ యాడ్ చూసి క్లిక్ చేసి సైబర్ నేరగాళ్ల చేతిలో రూ.3.5లక్షలు కోల్పోయాడు ఓ వృద్ధుడు. నగరానికి చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి ఫేస్బుక్ చూస్తున్నప్పుడు కేరళకు సంబంధించిన ల�
Facebook | ఫేస్బుక్ యూజర్లకు శుభవార్త చెప్పింది. కొత్తగా ‘ఫ్రెండ్స్’ ట్యాబ్ పేరుతో కొత్త ఫీచర్ను తీసుకువచ్చింది. ఇందులో ఫ్రెండ్స్ పోస్ట్లు, స్టోరీస్, రీల్స్, పుట్టిన రోజు సమాచారం, ఫ్రెండ్స్ రిక్వెస్
Hyderabad | ఫేస్బుక్లో పరిచయమైన వ్యక్తిని ఓ మహిళను నిలువునా మోసం చేశాడు. బంగారం మెరుగులు దిద్దుతానని నమ్మించి ఆమె పుస్తెలతాడుతో ఉడాయించాడు. అంతేకాకుండా ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని సదరు వివాహితపై బెద
సాంకేతికతతో పోటీపడుతూ ప్రపంచం ముందుకు దూసుకెళ్తున్నది. సమాచారం పంచుకునే పద్ధతులు, వార్తలు తెలుసుకునే మార్గాలు విప్లవాత్మకంగా మారాయి. గతంలో వార్తా పత్రికలు, రేడియో, టెలివిజన్ వంటి మాధ్యమాల ద్వారా వార్�
బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్కు (Raja Singh) ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మెటా (Meta) షాకిచ్చింది. ఆయనకు సంబంధించిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను తొలగించింది. ఆయన పేరుతో ఉన్న రెండు ఫేస్బుక్ �
నిరుద్యోగులు, గృహిణులు, విద్యార్థులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు పిగ్ బుచరింగ్ స్కామ్ లేదా ఇన్వెస్ట్మెంట్ స్కామ్కు పాల్పడుతున్నారని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. ఈ సైబర్ మోసానికి గత ఏడాది చాలా మ�