Facebook | ఫేస్బుక్ యూజర్లకు శుభవార్త చెప్పింది. కొత్తగా ‘ఫ్రెండ్స్’ ట్యాబ్ పేరుతో కొత్త ఫీచర్ను తీసుకువచ్చింది. ఇందులో ఫ్రెండ్స్ పోస్ట్లు, స్టోరీస్, రీల్స్, పుట్టిన రోజు సమాచారం, ఫ్రెండ్స్ రిక్వెస్
Hyderabad | ఫేస్బుక్లో పరిచయమైన వ్యక్తిని ఓ మహిళను నిలువునా మోసం చేశాడు. బంగారం మెరుగులు దిద్దుతానని నమ్మించి ఆమె పుస్తెలతాడుతో ఉడాయించాడు. అంతేకాకుండా ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని సదరు వివాహితపై బెద
సాంకేతికతతో పోటీపడుతూ ప్రపంచం ముందుకు దూసుకెళ్తున్నది. సమాచారం పంచుకునే పద్ధతులు, వార్తలు తెలుసుకునే మార్గాలు విప్లవాత్మకంగా మారాయి. గతంలో వార్తా పత్రికలు, రేడియో, టెలివిజన్ వంటి మాధ్యమాల ద్వారా వార్�
బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్కు (Raja Singh) ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మెటా (Meta) షాకిచ్చింది. ఆయనకు సంబంధించిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను తొలగించింది. ఆయన పేరుతో ఉన్న రెండు ఫేస్బుక్ �
నిరుద్యోగులు, గృహిణులు, విద్యార్థులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు పిగ్ బుచరింగ్ స్కామ్ లేదా ఇన్వెస్ట్మెంట్ స్కామ్కు పాల్పడుతున్నారని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. ఈ సైబర్ మోసానికి గత ఏడాది చాలా మ�
న్యాయమూర్తులు ఋషి, సన్యాసి మాదిరిగా జీవించాలని, గుర్రాల మాదిరిగా పని చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. న్యాయ సంబంధిత అంశాల్లో వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తం చేయకుండా సంయమనం పాటించాలని, సామాజిక మాధ్యమాల
ఒకవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయాన్ని ఆయన మద్దతుదారులు పండుగలా జరుపుకుంటుండగా, మరోవైపు కొందరు అమెరికన్ మహిళలు సోషల్ మీడియా వేదికగా కొత్త ఉద్యమానికి నాంది పలికారు.
ప్రపంచంలో ఏం జరుగుతున్నది? అనే ఆసక్తి కంటే.. మన చుట్టూ ఏం అవుతున్నదో తెలుసుకోవడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తాం. అందుకే ‘లోకల్' ఈవెంట్స్కి అంత ప్రాధాన్యం ఇస్తున్నాయి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. ప్రాంతీయ వా�
ఐటీ, పునరుత్పాక విద్యుత్, వస్తు ఉత్పత్తిలో పురోగమిస్తున్న హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాలని అమెరికన్ కంపెనీలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. అమెరికాలో గురువారం జరిగిన మైన్ఎక్స్పో సద�
ప్రేమను ప్రదర్శించేందుకు మాటలే అక్కర్లేదు.. చేతల ద్వారానూ దానిని బయటపెట్టొచ్చు. సరిగ్గా అదే చేశారు ఫేస్బుక్ బాస్, మెటా బిలియనీర్ మార్క్ జుకర్బర్గ్. భార్య ప్రిస్కిల్లా చాన్ విగ్రహాన్ని చెక్కించ�
హర్యానాలోని నుహ్ జిల్లాలో బ్రజ్ మండల్ జలాభిషేక యాత్ర సందర్భంగా ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం సాయంత్రం 6 గంటల వరకు మొబైల్ ఇంటర్నెట్, బల్క్ ఎ�