పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రూ.50వేలకు పైబడిన సామగ్రి కొనుగోలు చేసి తీసుకెళ్లాల్సి వస్తే సరైన ఆధారాలు తమ వెంట ఉంచుకోవాలని జిల్లా ఎస్పీ చందనాదీప్తి సోమవారం ఒక ప్రకటనలో సూచించారు.
పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు వీలుగా అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటు
మహబూబాబాద్కు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి ఫేస్బుక్ ఖాతా నుంచి ఇటీవల రోజూ అశ్లీల వీడియోలు, ఫొటోలు పోస్టవుతుండటంతో బంధుమిత్రులంతా ఆయనను తిట్టిపోస్తున్నారు.
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్పార్మ్లను నిర్వహిస్తున్న మెటా సంస్థపై లొట్టె రుబీక్ అనే సైకాలజిస్ట్ సంచలన ఆరోపణలు చేశారు.
ప్రజా సమస్యలు ఆలకించేందుకు ఉద్దేశించిన ప్రజావాణి.. కొందరు అధికారులకు టైమ్పాస్ వ్యవహారంగా మారింది. వాట్సప్, ఫేస్బుక్, ఇన్స్టా, టెలిగ్రామ్లో కాలక్షేపానికి, ఆన్లైన్లో షాపింగ్ చేయడానికి ఈ ప్రతిష�
మెటా సీఈవో జుకర్బర్గ్ మంగళవారం ఒక్క గంటలో 3 బిలియన్ల డాలర్లు (సుమారు రూ.25 వేల కోట్లు) నష్టపోయారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సర్వీసులు మంగళవారం గంట పాటు పనిచేయలేదు. సాంకేతిక లోపం వల్ల సమస్య ఉత్పన్నమైంది
Meta Down | ప్రపంచవ్యాప్తంగా మంగళవారం వాట్సాప్ మినహా మెటా సేవలన్నీ నిలిచిపోయాయి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, థ్రెడ్ సేవలు ప్రభావితమయ్యాయి. భారత్తో పాటు పలు దేశాల్లో దాదాపు గంటన్నర వరకు వినియోగదారులు మెటా
Face book | సోషల్ మీడియా దిగ్గజాలైన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి మెటా ప్లాట్ఫామ్లు మంగళవారం రాత్రి అకస్మాత్తుగా మొండికేశాయి. భారత్తో సహా పలుదేశాల్లో ఇదే పరిస్థితి నెలకొన్నది. సాంకేతిక సమస్య వల్ల వీటి
Facebook | ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవలు నిలిచిపోయాయి. సర్వర్ సమస్యల కారణంగా దాదాపు అరగంట నుంచి సేవలు స్తంభించిపోయాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు వాటంతటవే లాగ్ ఔట్ అయిపోయాయ
ప్రధాని మోదీ (PM Modi) , ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ను చంపూతామంటూ బెదిరించిన (Death Threats) వ్యక్తిపై కర్ణాటక పోలీసులు కేసు నమోదుచేశారు.
నకిలీ ఐడీలతో ఇన్స్టా, ఫేస్బుక్, ఎక్స్ తదితర సోషల్ మీడియా ఖాతాలను సృష్టించి.. అమాయక ప్రజలను మోసగిస్తూ లక్షలు దోచుకుంటున్న ఒక ఘరానా మోసగాడిని సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల
ఫేస్బుక్.. వాట్సాప్.. ఇన్స్టాగ్రామ్ సోషల్మీడియా ప్లాట్ ఫామ్స్లో ట్రేడింగ్ గురించి...శిక్షణ పేరుతో ప్రకటనలు ఇస్తూ సైబర్నేరగాళ్లు కోట్ల రూపాయలు దోచేస్తున్నారు. ఇందులో బడా వ్యాపారులు, ఉద్యోగులే ఎ