Asifabad | చింతలమానేపల్లి మండల కేంద్రంతో పాటు లంబడిహెట్టి, రణవెల్లి, దిందా, గూడెం గ్రామాల్లో మంగళవారం గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించినట్లు ఎక్సైజ్ సిఐ రవి తెలిపారు.
శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీసులపై వస్తున్న అవినీతి, అక్రమాలకు సంబంధించిన ఆరోపణలపై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వి.బి.కమలాసన్రెడ్డి స్పందించారు.
నిబంధనలకు విరుద్ధంగా ఇతర రాష్ర్టాల నుంచి నగరానికి నాన్డ్యూటీ పెయిడ్ మద్యం తరలిస్తున్న ఓ వ్యక్తిని కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 67 మద్యం ప్యాకెట్లను స్వాధీనం �
హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ (Drugs) కలకలం రేపాయి. నగరంలోని పలు పబ్బులపై ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ తీసుకున్న నలుగురు పట్టుబడ్డారు. శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్లో ఉన్న కో�
హైదరాబాద్లో కొత్తరకం దందా వెలుగులోకి వచ్చింది. విస్కీని ఉపయోగించి ఐస్క్రీమ్లు తయారు చేస్తున్న వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 1, 5 లోని అరికో ఐస్క్రీమ్ పార్
Liquor Seize | హైదరాబాద్ నగర పరిధిలో విదేశీ మద్యం విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో ఎక్సైజ్ పోలీసులు జరిపిన దాడిలో ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. వంద విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
Dhoolpet | గంజాయి అమ్మకాలకు కార్ఖానాగా మారిన ధూల్పేట్లో ఆగస్టు 31 నాటికి గంజాయి అమ్మకాలు, వినియోగం లేకుండా కట్టడి చేయాలని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్ రెడ్డి ఆదేశించారు. ఈ కట్
Dhoolpet | హైదరాబాద్ నగరంలోని ధూల్పేటలో ఎక్సైజ్, టాస్క్ఫోర్స్ పోలీసులు కలిసి శనివారం సాయంత్రం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ధూల్పేటలోని ప్రతి ఇంటిని పోలీసులు జల్లెడ పట్టారు.
Drugs | డ్రగ్స్ను నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుందని, ఈ మేరకు ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ శాఖలు సమర్థవంతంగా పని చేసి డ్రగ్స్ను కట్టడి చేయాలని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్
దేశవ్యాప్తంగా సోమవారం నుంచి అమల్లోకి వచ్చిన నూతన క్రిమినల్ చట్టాల్లోని పలు సెక్షన్ల కింద తెలంగాణలో తొలిరోజు 89 కేసులు నమోదైనట్లు సీఐడీ డీజీ శిఖాగోయెల్ తెలిపారు.