అక్రమంగా తరలిస్తున్న రూ.2.51 లక్షల విలువైన గంజాయి, మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని హయత్నగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ టి.లక్ష్మణ్గౌడ్ తెలిపారు.
పుట్టిన రోజు వేడుకల్లో తెలంగాణ డిఫెన్స్ క్యాంటిన్కు చెందిన 32 మద్యం బాటిళ్లు సరఫరా చేసిన బ్యాంకెట్ హాల్ మేనేజర్పై సోమవారం ఎక్సైజ్ పోలీసులు కేసులు నమోదు చేశారు.
Crime news | అక్రమ మద్యంపై రాష్ట్ర పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేస్తూ మద్యం అక్రమ రవాణాను కట్టడి చేస్తున్నారు. తాజాగా చిరాగ్ పల్లి లోని తెలంగాణ- కర్�
ఎక్సైజ్ సుంకం చెల్లించని లక్షలాది రూపాయల విలువైన మద్యాన్ని అక్రమంగా గోవా నుంచి తరలించి నగరంలో విక్రయిస్తున్న ఐదుగురిని ఘట్కేసర్ ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. వారివద్దనుంచి రూ.12 లక్షల విలువైన 521 మ
Telangana | హైదరాబాద్ : తెలంగాణలో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మద్యం బాటిళ్లు కనిపిస్తున్నాయని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో గత వారం రోజుల నుంచి ఇతర రాష్ట
మండలంలోని అక్కన్నపేట గ్రామంలో ఉన్న రైల్వే స్టేషన్ శివారులో ఓ వ్యక్తి గంజాయిని విక్రయిస్తుండగా, వల పన్ని పట్టుకున్నట్లు రామాయంపేట ఎక్సైజ్ సీఐ జయసుధ తెలిపారు.
Drugs | హైదరాబాద్లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. నగర శివార్లలోని హయత్నగర్లో కొకైన్ సరఫరా చేస్తున్న నైజీరియన్ను ఎక్సైజ్ పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
Excise police | ఒడిశాలోని మద్యం తయారీ డిస్టిలరీలో తెలంగాణ అబ్కారీ పోలీసులు భారీగా అక్ర మద్యాన్ని సీజ్ చేశారు. ఒడిశా నుంచి రాష్ట్రానికి పెద్దమొత్తంలో రాష్ట్రానికి అక్రమ మద్యం పంపిణీ అవుతున్నట్లు ఎక్సైజ్
Bihar | బీహార్ కల్తీ మద్యం తాగి ఓ స్కూలు ప్రధానోపాధ్యాయుడు సహా ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో 2016లో ప్రభుత్వం సంపూర్ణ మద్యపాణ నిషేధం విధించింది. అయినప్పటికీ మందు ఏరులైపారుతున్నది.
Nizamsagar | కామారెడ్డి జిల్లా నిజాంసాగర్లో నాటు తుపాకులు కలకలం సృష్టించాయి. గంజాయి సాగుచేస్తున్నారనే సమాచారంతో ఆబ్కారి అధికారులు నిజాంసాగర్ మండలం సంగీతంలో