Telangana | కొత్తగా అమలులోకి వచ్చిన నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ (ఎన్డీపీఎస్) కింద మేడ్చల్ ఎక్సైజ్ ఈఎస్ పరిధిలో తొలి కేసు నమోదైంది.
నగరంలో బెల్టు షాపులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా యువత మద్యానికి బానిస అవుతూ..విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అయితే మద్యం దుకాణాలు, బార్లు, కల్లు కంపౌండ్లతో పాటు బెల్టు షాప్�
ఎస్టీఎఫ్, ఎక్సైజ్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి నిల్వ ఉంచిన 5.07 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. హయత్నగర్ ఎక్సైజ్ పోలీసుల కథనం ప్రకారం..
Drugs | మేడ్చల్ ఎక్సైజ్ పోలీసు స్టేషన్ పరిధిలో రూ. 2.5 లక్షల విలువ చేసే డ్రగ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గండిమైసమ్మ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నట్లు పోలీసు
శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు ఓ ఫామ్హౌజ్పై దాడిచేసి, విదేశీ మద్యం పట్టుకున్నారు. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ దేవేందర్ కథనం ప్రకారం.. శంషాబాద్ శివారు ప్రాంతంలోని అమెన్యూ సంఘీ ఫార్మ్స్లో అక్రమంగా విదేశీ �
సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి శివారులో భారీ మద్యం డంపును పట్టుకున్నారు. వివరాల ప్రకారం.. భారీగా మద్యం అక్రమంగా నిల్వ ఉంచారనే సమాచారం మేరకు ఎక్సైజ్ పోలీసులు మంగళవారం కాట్నపల్లి శివారులోని పాతబడ్డ రైస�
Ganja Chocolates | మామిళ్లగూడెం, జనవరి 30: చాక్లెట్ల మాటున గంజాయిని తరలిస్తున్న ఓ ఇద్దరు మహారాష్ట్ర మహిళలను ఖమ్మం టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఖమ్మం ఎక్సైజ్ స్టేషన్-2 సీఐ రాజిరెడ్డి కథనం ప్రకారం.. మహారాష్�
Ganja Chocolates | రాష్ట్రంలో గంజాయి చాక్లెట్లు( (Ganja Chocolates) కలకలం సృష్టిస్తున్నాయి. ఖమ్మంలో నిందితుల నుంచి మూడు కిలోల గంజాయి చాక్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వికారాబాద్ జిల్లా తాండూరులో శనివారం ఎక్సైజ్ పోలీసులు 40 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఎక్సైజ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనేశ్వర్-ముంబయి వెళ్లే కోణార్క్ ఎక్స్ప్రెస్ రైల్లో పోలీసులు తని�
ఒరిస్సా కేంద్రం గా హైదరాబాద్కు గంజాయిని తరలిస్తున్న ముగ్గురిని శంషాబాద్ జోన్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కేసుకు సంబంధించిన వివరాలను సూపరింటెండెంట్ సత్యనారాయణ వెల్లడించ�
హైదరాబాద్లో మరోసారి గంజాయి (Ganja) భారీగా పట్టుబడింది. బస్సుల్లో తరలిస్తున్న గంజాయిని పోలీసులు సీజ్చేశారు. నగర శివార్లలోని అబ్దుల్లాపూర్మెట్ వద్ద ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
Pepper spray | మైలార్దేవ్పల్లిలో దొంగలు(Thugs) రెచ్చిపోయారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడికి పాల్పడి పరారయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. విధుల్లో భాగంగా ఎక్సైజ్ పోలీసులు(Excise police) తనిఖీలు చేపట్టారు. గంజాయి తరలిస్తు