హైదరాబాద్ : శంషాబాద్ ఎక్సైజ్ పోలీసు స్టేషన్ పరిధిలోని మణికొండలో 21.2 కిలోల గంజాయిని టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులను కూడా అరెస్టు చేశారు. అయితే పంతులువారి శ్రవణ�
భద్రాచలం, మే 21 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం పట్టణంలో 292 కిలోల గంజాయిని పట్టుకున్నారు. భద్రాచలం ఎక్సైజ్ సీఐ రహీమున్సీసా బేగం తెలిపిన వివరాల ప్రకారం.. కారులో గంజాయిని తరలిస్తున్నరన్న విశ్వసనీ
Bhadrachalam | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. భద్రాచలంలో (Bhadrachalam) ఆబ్కారీశాఖ అధికారులు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఏపీ నుంచి వస్తున్న కారులో గంజాయి ప్యాకెట్లు లభించాయి.
సంగారెడ్డి : జిల్లాలోని కంగ్టి మండలం తడ్కల్ గ్రామశివారులోని 174 సర్వే నంబర్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుచేస్తున్న గంజాయి మొక్కలను మంగళవారం ఎస్ఐ అబ్దుల్ రఫీక్ తమ సిబ్బందితో కలిసి ధ్వంసం చేశారు. ఈ సందర్భ�
మేడ్చల్ మల్కాజ్గిరి : మేడ్చల్ పరిధిలోని దూలపల్లిలో జిల్లా ఎక్సైజ్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోఓ ముగ్గురు వ్యక్తుల నుంచి 14.5 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నా
Bhupalapally | నిషేధిత గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీటీఎఫ్ ఏఈఎస్ తిరుపతి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలోని నాచారంలో అక్రమంగా సాగు చేస్తున్న 126 గంజాయి
Medchal | మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో భారీగా డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ. 2 కోట్ల విలువ గల 4.92 కిలోల మెపిడ్రిన్ డ్రగ్ను ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు. ఈ డ్రగ్ను విక్రయిస్తున్న ముగ్గురు
హైదరాబాద్ : నగరంలోని బంజారాహిల్స్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను యెమెన్ దేశానికి చెందిన వారిగా గుర్తించారు. వీరి వద్ద నుంచి కొకైన్,