హైదరాబాద్ : నగరంలోని బంజారాహిల్స్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను యెమెన్ దేశానికి చెందిన వారిగా గుర్తించారు. వీరి వద్ద నుంచి కొకైన్, చరస్, ఎండీఎంఏ వంటి డ్రగ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.