‘ఇంటికి చెందిన సివరేజ్ లైన్ బ్లాక్ అయింది..మరమ్మతు చేయించండి’ అంటూ ఫిర్యాదులు చేస్తే పట్టించుకోలేదు. పైగా ఆ పని తమది కాదని ఎవరికి వారే మరమ్మతులు చేయించుకోవాలని చెప్పారు. సరేనని.. సొంతంగా మరమ్మతులు చేయ�
హైదరాబాద్ బంజారాహిల్స్లో (Banjara Hills) కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పడడంతో బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్క్ పుట్పాత్పైకి దూసుకెళ్లింది. దీంతో పార్కు గోడ ధ్వంసమైంది.
‘అమ్మా.. నన్ను క్షమించు& నేను కోరుకున్న జీవితం ఇది కాదు..’ అంటూ తల్లికి లేఖ రాసిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమ బెంగా
Hyderabad Rains : హైదరాబాద్లో మరోసారి వర్షం దంచికొట్టింది. సోమవారం వాన బీభత్సనానికి రహదారులన్నీ జలమయం కాగా.. మంగళవారం కూడా కొన్ని చోట్ల అదే పరిస్థితి కనిపించింది.
బంజారాహిల్స్లోని పెద్దమ్మ గుడిని కూల్చి ఆ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు యత్నించిన ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ శివాజీ సేన ప్రతినిధులు డిమాండ్ చేశారు.
బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు డిమాండ్ చేయడంతో పాటు మేకప్ స్టూడియో యజమానురాలిని వేధింపులకు గురి చేస్తున్న ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
పీకలదాకా మద్యం సేవించి పక్క ఫ్లాట్లోని యువతితో గొడవకు దిగడంతో పాటు అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులపై ఓ యువతి వీరంగం సృష్టించింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని శ్రీరాంనగర్లో నివాసం ఉంటున్న అలిస్ జ�
రాష్ట్రవ్యాప్తంగా 14 ఎక్సైజ్ స్టేషన్లు 28న ప్రారంభంకానున్నాయి. రంగారెడ్డిలో రెండు, మెదక్ లో ఒక స్టేషన్ను మంత్రి ప్రారంభించనున్నారు. కొత్తగా ఏర్పాటు కానున్న బంజారాహిల్స్, చికడపల్లి, గండిపేట, కొండపూర్
బంజారాహిల్స్, జూన్ 20: కోర్టు ఆదేశాలు ఉన్నాయని నమ్మిస్తూ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి వేసిన బ్లూషీట్లను షేక్పేట మండల రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. ఈ స్థలం విలువ సుమారు రూ. 30కోట్లు ఉంటుందని అధికారుల
ఇప్పటివరకు విద్యార్థులకు అందించాల్సిన యూనిఫార్మ్, పాఠ్యపుస్తకాలు అందాయా అని కలెక్టర్ హరిచందన విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మంగళవారం అధికారులతో కలిసి బంజారా హిల్స్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠ
ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకోవాలని దేవాదాయశాఖ కమిషనర్ ఎస్ వెంకట్రావు సూచించారు. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో బుధవారం శ్రీనగర్కాలనీలోని వేంకటేశ్వర