రాష్ట్రవ్యాప్తంగా 14 ఎక్సైజ్ స్టేషన్లు 28న ప్రారంభంకానున్నాయి. రంగారెడ్డిలో రెండు, మెదక్ లో ఒక స్టేషన్ను మంత్రి ప్రారంభించనున్నారు. కొత్తగా ఏర్పాటు కానున్న బంజారాహిల్స్, చికడపల్లి, గండిపేట, కొండపూర్
బంజారాహిల్స్, జూన్ 20: కోర్టు ఆదేశాలు ఉన్నాయని నమ్మిస్తూ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి వేసిన బ్లూషీట్లను షేక్పేట మండల రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. ఈ స్థలం విలువ సుమారు రూ. 30కోట్లు ఉంటుందని అధికారుల
ఇప్పటివరకు విద్యార్థులకు అందించాల్సిన యూనిఫార్మ్, పాఠ్యపుస్తకాలు అందాయా అని కలెక్టర్ హరిచందన విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మంగళవారం అధికారులతో కలిసి బంజారా హిల్స్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠ
ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకోవాలని దేవాదాయశాఖ కమిషనర్ ఎస్ వెంకట్రావు సూచించారు. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో బుధవారం శ్రీనగర్కాలనీలోని వేంకటేశ్వర
హైదరాబాద్ బంజారాహిల్స్లోని లోటస్పాండ్ వద్ద ఆటో డ్రైవర్ (Auto Driver) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆటోను రోడ్డు పక్కన నిలిపి చెట్టుకు ఉరి వేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశ
అమ్మచెప్పింది.. అర్జెంట్గా ఇంటికి రండి అంటూ కూతురు ఓ వ్యక్తికి ఫోన్ చేసి ఇంటికి పిలిపించి చితకబాదిన ఘటన బంజారాహిల్స్లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఉప్పల్లోని శ్రీనివాస కాలనీకి చెందిన ఆర్య జయచంద్ర
ప్రేమపేరుతో బాలికకు మాయమాటలు చెప్పి లైంగికదాడికి పాల్పడిన వ్యక్తిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. లంగర్హౌజ్ ప్రాంతానికి చెందిన కార్తీక్(34) ప్రైవేట�
భూదాన్ భూముల కుంభకోణంలో బంజారాహిల్స్కు చెందిన ఖాదర్ ఉన్నీసా, మహమ్మద్ మునావర్ఖాన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసు విచారణను నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది.
చుట్టూ ఎత్తైన ప్రహరీ.. అడుగడుగునా సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా.. గేటు లోపలకు తొంగిచూస్తే మీదపడి దాడి చేసేలా వేటకుక్కలు.. సమీపంలోనే తచ్చాడుతున్న ప్రైవేటు సైన్యం.. ఇవన్నీ బంజారాహిల్స్ రోడ్ నం. 10లోని తట్టిఖా�
కోర్టు తీర్పులు ఖాతరు చేయడం లేదు. రెవెన్యూ విభాగం హెచ్చరికలను అస్సలు పట్టించుకోవడం లేదు. పోలీసులు కేసులు నమోదు చేసినా బెదరడం లేదు. నగరం నడిబొడ్డున ఉన్న సర్కారు స్థలాన్ని అక్రమంగా చేజిక్కించుకోవడమే లక్ష�
మద్యం తాగుతూ తండ్రిని, సోదరుడిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న బావమరిదిని మందలించినందుకు.. అది మనసులో పెట్టుకొని బావను హత్య చేశాడు. బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకున్నది. బంజారా�
బైక్ లేదని తరచూ బాధపడే స్నేహితుడి కండ్లల్లో ఆనందం చూసేందుకు ద్విచక్ర వాహనాన్ని చోరీ చేసి గిఫ్ట్గా ఇచ్చిన యువకుడు కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.