King Fisher | గతంలో బీర్లలో పాములు, ఇతర సూక్ష్మజీవులు ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. దీంతో మందుబాబులు తీవ్ర ఆందోళనకు గురై.. ఎక్సైజ్ శాఖ అధికారులపై కన్నెర్రజేశారు.
కల్తీ కల్లు ఉప్పొంగుతున్నా, అమాయకుల ప్రాణాల మీదకు వస్తున్నా ప్రభుత్వంలో చలనం కరువైంది. నిషేధిత మత్తు పదార్థాల నియంత్రణను గాలికొదిలేసింది. కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లుతో వంద మంది దాకా అస్వస్తతకు గుర�
Ganja seize | కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం గేటు వద్ద మంగళవారం ఎక్సైజ్ శాఖ అధికారులు 90 కిలోల ఎండు గంజాయిని పట్టుకొని, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
మహారాష్ట్ర కేంద్రంగా దందా నడుపుతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర మత్తు ముఠా సభ్యులను మహారాష్ట్రలో రంగారెడ్డి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేశారు. ఆబ్కారీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట�
గ్రామాల్లో కోడి కూయకముందే మద్యం ఏరులై పారుతున్నది. ఊరూరా ఎంత లేదన్నా (చిన్న గ్రామం అయి తే) నాలుగు నుంచి ఐదు బెల్ట్షాపులు కొనసాగుతున్నాయి. పెద్ద గ్రామాలు ఐతే రెట్టిం పు స్థాయిలో నడుస్తున్నాయి.
Heavy ganja | గంజాయి కట్టడికి అధికారులు(Excise officials) ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎక్కడి కక్కడ తనిఖీలు చేస్తూ గంజాయిని సీజ్ చేస్తున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలో(Khammam district) భారీగా గంజాయిని(Heavy ganja) ఎక్సైజ్ అధికారులు దగ్ధ
జిల్లాలో దేశీదారు దందా జోరుగా సాగుతున్నది. కొందరు దీనినే వృత్తిగా మార్చుకొని మహారాష్ట్ర నుంచి బస్సులు, రైళ్లలో ఇక్కడి బెల్టు షాపులకు తరలిస్తూ సొమ్ము చేసుకోవడం పరిపాటిగా మారింది.
Ganja seize | ఖమ్మం జిల్లా భద్రచలంలోని కూనవరం ఆర్టీఏ చెక్ పోస్టు వద్ద ఎక్సైజ్ అధికారులు రూ. 37.60 లక్షల విలువగల గంజాయిని పట్టుకుని, ఇద్దరిని అరెస్టు చేశారు.
నడిగడ్డలో అనుమతిలేని కల్లు దుకాణాలతో పాటు అనుమతి ఉన్న దుకాణా ల్లో కల్తీ కల్లు తయారీ విచ్చల విడిగా సాగుతోంది. క ల్లు తాగిన వారు ఇల్లుగుల్ల చేసుకుంటుండగా కల్లు తయారీ దారులు మాత్రం కోట్లకు పడగలెత్తుతున్నా�
జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-36లోని టానిక్ ఎలైట్ మద్యం షాపును ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని పేర్కొంటూ నిర్వాహకులు ఇచ్చిన రెన్యూవల్ దరఖాస్తును తిరస్కరించార�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోలీసు, ఎక్సైజ్ అధికారులు ఆదివారం భారీగా గంజాయిని పట్టుకున్నారు. భద్రాచలంలో 155 కిలోలను, ఇల్లెందులో 53 కిలోలలను, ఖమ్మంలో 450 గ్రాములను స్వాధీనం చేసుకున్నారు.
డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్న ముగ్గురిని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.12 లక్షల విలువైన 115 గ్రాముల ఎండీఎంఏ, 250 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకు�