కేఎఫ్ లైట్ బీర్లలో నీళ్లున్నాయంటూ ఓ వినియోగదారుడు ఎక్సైజ్ అధికారికి ఫిర్యాదు చేశాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 14న ములుగు మండలం మల్లంపల్లిలోని మహంకాళి వైన్స్లో అదే గ్రామానికి ఓ యువకుడు ఆ
Rectified Spirits | అనుమతులు లేకుండా రెక్టిఫైట్ స్పిరిట్ను(Rectified Spirits,) నిల్వ ఉంచిన స్థావరంపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్( Excise officials) పోలీసులు దాడులు చేపట్టారు.
కాగజ్నగర్ డివిజన్లోని వైన్స్ల నిర్వాహకులు సిండికేట్గా మారి మద్యం ధరలు పెంచేసి విక్రయిస్తున్నా, ఎక్సైజ్శాఖ అధికారులు ‘మాములు’గా తీసుకోవడం విమర్శలకు తావిస్తున్నది.
తాటి, ఈత వనాలు దగ్ధం కావడంతో నష్టపోయిన కల్లుగీత కార్మికులను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. ఆదివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ శివారులో
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు తీసుకొచ్చిన మద్యం బాటిళ్లను చోటా మోటా నాయకులు పక్కదారి పట్టించినట్లు సమాచారం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు ఓటర్లను ఆకర్షించేంద�
పక్కరాష్ట్రమైన మహారాష్ట్రలోని దేశీదారు మద్యం కామారెడ్డి జిల్లాలో విచ్చలవిడిగా ప్రవహిస్తోంది. జిల్లాలోని పలుచోట్ల డంప్ చేసినట్లు తెలుస్తోంది. ఇంతజరుగుతున్నా తమకేమీ పట్టనట్లుగా ఎక్సైజ్ శాఖ నిర్లక్�
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల ఎక్సైజ్ అధికారులు సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ �
మండలంలో మద్యం షాపు యజమానులు సిండికేట్ దందాకు తెరలేపారు. అధిక లాభాలు గడించేందుకు బెల్టుషాపుల నిర్వాహకులతో ఒప్పందం చేసుకుని అడ్డదారులు తొక్కుతున్నారు. మండలంలోని 24 గ్రామాల్లో ఆరు మద్యం షాపులు ఉన్నాయి.
Minister Jupalli | గంజాయి, మద్యం అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టేందుకు ఆబ్కారీ శాఖ అధికారులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupalli Krishna Rao) సూచించారు.
మూడు వేల లీటర్ల నకిలీ మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేశారు. సరూర్నగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్.రవీందర్రావు సమక్షంలో హయత్నగర్ సీఐ టీ లక్ష్మణ్గౌడ్, ఇబ్రహీంపట్నం సీఐ టీ శ్రీనివాస్రెడ్�
గంజాయి, రేషన్ బియ్యం, మద్యంతో పాటు నిషేధిత వస్తువుల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి రాష్ట్ర సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్పోస్టులు మూణ్ణాళ్ల ముచ్చటగా మారింది. పోలీసు, ఎక్సైజ్ శాఖ చెక్పోస్టులు మూతపడడ�