వికారాబాద్ జిల్లా తాండూరులో శనివారం ఎక్సైజ్ పోలీసులు 40 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఎక్సైజ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనేశ్వర్-ముంబయి వెళ్లే కోణార్క్ ఎక్స్ప్రెస్ రైల్లో పోలీసులు తని�
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్లో భాగంగా రూ.7లక్షల విలువ చేసే 22.226 కిలోల గంజాయి, 47.70 లీటర్ల అక్రమ మద్యం సీజ్ చేశారు. అంతే �
నిజామాబాద్ జిల్లాలో గంజాయి సరఫరా చేసున్న ముఠాకు చెం దిన ఇద్దరు సభ్యులను ఎట్టకేలకు ఎక్సైజ్ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. సోమవారం ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో ఏఈ�
2023-2025 సంవత్సరానికిగానూ ఐదు ఏజెన్సీ జిల్లాల్లో అతి తక్కువగా దరఖాస్తులు వచ్చిన 22 షాపులకు దరఖాస్తు చేసుకునేందుకు నేడు ఆఖరి తేదీగా ఎక్సైజ్ అధికారులు నిర్ణయించారు. 29న ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో లక్కీడ�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శుక్రవారం మద్యం టెండర్ల ప్రక్రియ షురూ అయింది. తొలిరోజు భద్రాద్రి జిల్లాను తొమ్మిది దరఖాస్తులు, ఖమ్మం జిల్లా నుంచి రెండు దరఖాస్తులు అందినట్లు ఎక్సైజ్శాఖ అధికారులు తెలిపారు.
హర్యానా నుంచి వరంగల్కు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టుకున్నారు. బుధవారం హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్ జిల్లా లక్కర్పూర్ గ్రామానికి చెందిన బబ్లూ కుమార్ అనే వ్యక్తి తన షిప్�
మండలంలోని లావూడితండాలో సారా తయారీ స్థావరాలను ధ్వంసం చేసేందుకు వెళ్లిన ఎక్సైజ్ సిబ్బందిపై గురువారం సారా తయారీదారులు దాడి చేశారు. ఎక్సైజ్ అధికారులు తెలిపిన వివరాలు.. లావూడితండాలో సారా తయారు చేస్తున్నా
ఖమ్మం నగరంలో డ్రగ్స్ రాకెట్ నడుపుతున్న ముఠాను ఎక్సైజ్ అధికారులు పట్టుకొన్నారు. జిల్లా ఎక్సైజ్శాఖ అధికారి నాగేంద్రరెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. నగరంలోని శ్రీశ్రీ సరిల్లో ఖమ్మం ఎక్సైజ్ అధిక�
హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మద్యం ధరలను పెంచుతూ సర్కారు నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం. పెరిగిన మద్యం ధరలు గురువారం నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నదని అధికార వర్గాల ద్వారా తెలిసింది. బీర్
వనపర్తి : గుడుంబా, గంజాయిని నిర్మూలించాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన వనపర్తి జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వ
Telangana | తక్కువ దరఖాస్తులు వచ్చి లక్కీడ్రా ఆగిపోయిన మద్యం దుకాణాలకు రెండు రోజుల్లో కొత్త నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు ఎక్సైజ్శాఖ అధికారులు తెలిపారు. రాష్ర్టంలో మొత్తం 2,620