రాష్ర్టాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్, సారా పై ఎక్సైజ్శాఖ ఉక్కుపాదం మోపుతున్నది. ఎన్ఫోర్స్మెంట్ బృందాలతో ఎక్కడికక్కడే సోదాలు నిర్వహిస్తున్నది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో రూ.1.73 కోట్ల విలువైన గంజా�
మద్యం మత్తులో లగ్జరీ కారును నడిపి ఇద్దరు యువ సాఫ్ట్వేర్ ఉద్యోగులను బలి తీసుకున్న పుణెకు చెందిన టీనేజర్ ఆ ప్రమాదానికి ముందు పబ్లో కేవలం 90 నిమిషాల్లో 48 వేలు ఖర్చు చేశాడు. ప్రమాదానికి ముందు అతడు స్నేహిత�
రాష్ట్రంలో మూడు నెలల్లో సారా నిర్మూలనే లక్ష్యంగా ఎక్సైజ్ శాఖ ఆదివారం దాడులకు శ్రీకారం చుట్టింది. తొలిరోజే రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో రూ.లక్షలాది విలువైన సారా, బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు.
రాష్ట్రంలో బెల్ట్షాపుల రద్దుపై రేవంత్రెడ్డి ప్రభుత్వం ఐదు నెలలు గడుస్తున్నా నోరు మెదపడం లేదు. పైగా ఈ ఏడాది మద్యం అమ్మకాల ద్వారా గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ.45 వేల కోట్ల మేరకు ఆదాయం పొందాలని లక్ష్యంగా పెట
Telangana | ఎక్సైజ్ శాఖ లక్ష్యాలను చేరుకోవాలంటే అధికారులతోపాటు సిబ్బంది నిబద్దతతో పని చేయాలని ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఇ. శ్రీధర్ అన్నారు. తెలంగాణ అబ్కారీ భవన్లో శుక్రవారం తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ �
ఎక్సైజ్ కానిస్టేబుళ్లుగా ఎంపికైన అభ్యర్థుల నెలన్నర రోజుల నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేలకు వారి వారి శిక్షణకు సీఎం రేవంత్రెడ్డి గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ‘400 మందితో సర్కారు చెలగాటం’ పేరుతో నమస్తే తెలంగ�
మద్యం వాహనాల కు సంబంధించి కొన్నాళ్లుగా వాణిజ్య పన్నులశాఖ, ఎక్సైజ్ శాఖల మధ్య నెలకొన్న ‘ఈ-వే బిల్లుల’ వివాదం చివరికి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టేలా చేసింది. డిపోల నుంచి మద్యం రవాణా వాహనాలు బయటకు
బదిలీపై జిల్లాకు వచ్చిన పలువురు ఉన్నతాధికారులు బుధవారం తమ కార్యాలయాల్లో బాధ్యతలు స్వీకరించారు. డీఆర్డీవోగా సన్యాసయ్య, జిల్లా సంక్షేమాధికారిగా రాంగోపాల్రెడ్డి, జడ్పీ సీఈవోగా వినోద్, డిప్యూటీ సీఈవో న�
ఉమ్మడి మెదక్ జిల్లాలో మద్యం ఏరులైపారింది. మద్యం దుకాణాలు, బార్లు కికిరిసిపోయాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా డిసెంబర్ 30, 31 తేదీల్లో రూ.37.27కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. సోమవారం అర్ధరాత్రి వరకు మద్యం అమ్మేందుక�
న్యూ ఇయర్ సందర్భంగా ఉమ్మడి జిల్లాలో మద్యం ఏరులైపారింది. రికార్డు స్థాయిలో మద్యం సేల్స్ జరుగగా.. రాష్ట్ర ప్రభుత్వానికి మస్తు ఆదాయం సమకూరింది. డిసెంబర్ 30, 31 తేదీల్లో అమ్మకాలు జోరుగా కొనసాగాయి.
మద్యం ప్రియులకు షాకింగ్ న్యూస్. అసెంబ్లీ ఎన్నికల (Assembly ELections) నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజులపాటు మద్యం దుకాణాలు బంద్ (Wine shops) కానున్నాయి.