మద్యం బేసిక్ ధరలు పెంచాలన్న డిస్టిలరీలు, బ్రూవరీల డిమాండ్కు అనుగుణంగా నిర్ణయం తీసుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. చీప్, మీడియం, ప్రీమియం లిక్కర్లకు క్యాటగ�
మద్యం ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డి ఎక్సైజ్శాఖను ఆదేశించారు. హైకోర్టు మాజీన్యాయమూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధరల నిర్ణయ కమిటీ ఇచ్చిన నివేదికలను ఆధారంగా చేసుకోవాలని సూచించారు.
CM Revanth Reddy | తెలంగాణలో మద్యం సరఫరా చేసేందుకు ముందుకు వచ్చే కంపెనీలను ఎంపిక విషయంలో పారదర్శక విధానం పాటించాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆయన ఎక్సైజ్శాఖ అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించా�
Liquor Sales | న్యూ ఇయర్ వేళ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. నిన్న ఒక్కరోజే మద్యం అమ్మకాల ద్వారా రూ. 402 కోట్ల 62 లక్షల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరింది.
దసరా.. దీపావళి.. డిసెంబర్ 31.. న్యూ ఇయర్.. రాష్ట్రంలో ఆబ్కారీ శాఖకు డబ్బుల వర్షం కురిపించే పండుగలు. ఈ సారి డిసెంబర్ 31, జనవరి 1వ తేదీల్లో మద్యం అమ్మకాల ద్వారా సుమారు 1,000 కోట్లు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్�
AP News | ఏపీలోని 53 బార్ల వేలం కోసం ఏపీ ప్రభుత్వం సోమవారం రాత్రి రీనోటిఫికేషన్ జారీ చేసింది. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్, ఫారిన్ లిక్కర్ అమ్మకాల అనుమతుల ఈ ఆక్షన్ కోసం ఈ రీనోటిఫికేషన్ విడుదల చేసింది.
ఫామ్హౌస్లే లక్ష్యంగా కొందరు ఆబ్కారీ అధికారులు మామూళ్ల కోసం వేటాడుతున్నారు. ప్రభుత్వ ఖజానా నింపడంలో కీలక పాత్ర పోషించే ఆబ్కారీ అధికారులు జేబులు నింపుకోవడంలో కూడా తమ మార్క్ను ప్రదర్శిస్తున్నారనే వి�
జైళ్లు ఒకప్పటి మాదిరి కాకుండా నేరప్రవృత్తి గల ముద్దాయిలను సమాజానికి ఉపయోగపడే మనుషులుగా మార్చే ఆశ్రమాలుగా మారాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి చంద్రశేఖర్, ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్�
‘ఊళ్లలో బెల్టు దుకాణలు పెంచండి. అప్పుడే జనం బాగా తాగుతారు. లేకుంటే టార్గెట్ రీచ్ కాలేం. మద్యం సేల్స్ పెంచని అధికారులను గుర్తించి మెమోలు ఇస్తాం. రెండోసారి మెమో వచ్చిందంటే వారిని నిర్దాక్షిణ్యంగా బదిలీ
Telangana | సాంకేతిక సమస్య కారణంగా తెలంగాణ వ్యాప్తంగా మద్యం సరఫరా నిలిచిపోయింది. మద్యం డిపోల నుంచి డీలర్లు మద్యం తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది.