జైళ్లు ఒకప్పటి మాదిరి కాకుండా నేరప్రవృత్తి గల ముద్దాయిలను సమాజానికి ఉపయోగపడే మనుషులుగా మార్చే ఆశ్రమాలుగా మారాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి చంద్రశేఖర్, ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్�
‘ఊళ్లలో బెల్టు దుకాణలు పెంచండి. అప్పుడే జనం బాగా తాగుతారు. లేకుంటే టార్గెట్ రీచ్ కాలేం. మద్యం సేల్స్ పెంచని అధికారులను గుర్తించి మెమోలు ఇస్తాం. రెండోసారి మెమో వచ్చిందంటే వారిని నిర్దాక్షిణ్యంగా బదిలీ
Telangana | సాంకేతిక సమస్య కారణంగా తెలంగాణ వ్యాప్తంగా మద్యం సరఫరా నిలిచిపోయింది. మద్యం డిపోల నుంచి డీలర్లు మద్యం తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది.
వరంగల్ జిల్లాలో ఎక్సైజ్శాఖ పనితీరు తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. ఎనిమిది నెలల నుంచి ఈ శాఖకు రెగ్యులర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ (ఈఎస్) లేరు. ఈ నెల ఒకటి నుంచి ఈఎస్గా ఇన్చార్జి బాధ్యతలను కూడా ప్రభుత�
రాష్ట్రంలో రెండు ప్రభుత్వ శాఖల మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం మరింత ముదురుతున్నది. జీఎస్టీ, వ్యాట్ చెల్లింపులను ఎక్సైజ్ శాఖ ఎగవేస్తున్నదని వాణిజ్య పన్నుల శాఖ అభియోగాలు మోపుతుండగా.. మద్యం వ్యాపారం జ�
Liquor sales in Telangana | దసరా పండుగ నేపథ్యంలో తెలంగాణలో జోరుగా మద్యం అమ్మకాలు కొనసాగాయి. రాష్ట్రంలో దసరా మద్యం అమ్మకాలు రూ. 1100 కోట్లు దాటాయి.
ఆబ్కారీ శాఖ మామూళ్ల మత్తులో జోగుతున్నది. గ్రేటర్లో యథేచ్ఛగా కల్తీ కల్లు విక్రయాలు కొనసాగుతున్నా.. సంబంధిత శాఖ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
విద్య, వైద్యరంగాలకు అధిక ప్రాధాన్యమిస్తూ పనితీరులో స్పష్టమైన మార్పు తీసుకొస్తామని జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన ఆర్మూర్, భీమ్గల్, మోర్తాడ్
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం కరువైంది. దీంతో ఎక్కడి సమస్యలు అక్కడే తిష్టవేయగా.. పాలన వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. పలు ప్రభుత్వ శాఖల్లో సమన్వయం కొరవడి గందర
Telangana | మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకోవడంతోపాటు అధికార పార్టీ నాయకులను సంతృప్తి పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఎత్తులు వేస్తున్నది. అడిగిందే తడవుగా లేదనకుండా ఏ4 ఎలైట్ మద్యం మాల్స్కు లైసెన్స్�
Liquor Price | రెండు తెలుగు రాష్ర్టాల మధ్య లిక్కర్ బంధం మంచి కిక్కుమీదున్నట్టు తెలుస్తున్నది. అస్మదీయ డిస్టిలరీలకు, బ్రూవరీలకు, సప్లయ్ కంపెనీలకు కాంట్రాక్టులు కట్టబెట్టే దగ్గర నుంచి, చట్టానికి, వైరిపక్షానికి
ఎక్సైజ్ శాఖ ద్వారా వేల కోట్ల ఆదాయం పొందుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ విభాగానికి వనరుల కల్పనను మాత్రం అటకెక్కించింది. ఎక్సైజ్ శాఖ నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుతూ, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కొత్�
నిజామాబాద్ ఆబ్కారీ శాఖ అప్రతిష్ట మూటగట్టుకుంటున్నది. అవినీతి ఆరోపణలు, నిత్యం వివాదాలతో ఆ శాఖ పరువు బజారున పడుతున్నది. ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖలో అవినీతి, అక్రమాలు చో�