రాష్ట్రవ్యాప్తంగా ఎక్సైజ్శాఖ ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆదివారం రూ.38 లక్షల విలువైన 9,120 లీటర్ల అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.
పాన్షాపుల్లో గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ శాఖ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఘటన గురువారం శేరిలింగంపల్లి ఎక్సైజ్ శాఖ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చే�
Liquor Shop Tenders | మద్యం దుకాణాలకు నిర్వహించిన లక్కీ డ్రా సజావుగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా మిగిలిపోయిన 22 మద్యం దుకాణాలకు కూడా మంగళవారం లక్కీడ్రా పూర్తి చేశారు. లక్కీ డ్రా లో విజేతలైన వారికి ఎక్సైజ్ అధికారులు �
Minister Srinivas Goud | తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ హయాంలోనే ఎక్సైజ్శాఖ ఆదాయం పెరిగిందని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం హయత్నగర్లో ఎక్సైజ్శాఖ నూతన భవనం నిర్మాణానికి ఎల్బీనగ�
మద్యం దుకాణాల టెండర్లకు శుక్రవారం జిల్లా ప్రొహిబిషనర్ అండ్ ఎక్సైజ్ అధికారి కార్యాలయంలో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 18వరకు దరఖాస్తులు స్వీకరించి ఈ నెల 21న డ్రా పద్ధతిలో షాపులు కేటాయించనున్నారు. తొ
మద్యం దుకాణాల లైసెన్సుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. పాత మద్యం పాలసీ నవంబర్ 30తో ముగియనుండగా కొత్తగా జారీ చేసే లైసెన్సులు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి మనుగడలోకి వస్తాయి. ఈ నెల 4 నుంచి ద
liquor | బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్, మద్యం ప్రియులకు నిలయంగా మారింది. రెండేళ్ల కిందట ఆ రాష్ట్రంలో ప్రతిరోజూ రూ.85 కోట్ల లిక్కర్, బీర్ విక్రయాలు జరిగేవి. అయితే ప్రస్తుతం రోజువారీ మద్యం అమ్మకాలు రూ.115 కోట్లకు పెర�
MLC Elections | హైదరాబాద్ : హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలకు( Teacher MLC Elections ) ఈ నెల 13వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆ మూడు జిల్లాల పరిధిలోని మద్యం దుకాణాలను మూసివ�
రోజుకు 18 గంటలు చదవాలి ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూలై 19: ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే రోజుకు 18 గంటలు చదవాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించారు. సమయం ఎంతో వ
రాష్ట్రంలో ఇకపై అన్ని నిబంధనలను పాటించే పబ్లు మాత్రమే నడుస్తాయని, డ్రగ్స్ను అనుమతిస్తూ డొంకతిరుగుడు వ్యవహారాలు, దొంగ పనులు చేసే పబ్లను మూసేస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తేల్చిచెప్ప�
గంజాయి సాగు చేస్తే రైతుబంధు కట్ ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో ముగ్గురిపై చర్యలు గంజాయి సాగు, రవాణా చేస్తే పీడీ యాక్ట్ మత్తు పదార్థాలను రూపుమాపేందుకు అవగాహన కఠిన చర్యలకు సిద్ధమైన ఎక్సైజ్శాఖ మహహబూబ్నగర్
Minister Srinivas Goud | బేగంపేట హరితప్లాజాలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నగరంలోని పబ్బుల యాజమాన్యాలతో సమావేశం అయ్యారు. పబ్బుల్లో డ్రగ్స్ వినియోగం ఆరోపణలు, శబ్ద కాలుష్యంపై సమీక్షించారు. పబ్బుల�
Minister Srinivas Goud | త్వరలో ఎక్సైజ్ శాఖలో పదోన్నతులు, బదిలీలను చేపడుతాం. ఎక్సైజ్ శాఖ గెజిటెడ్ అధికారులు మరింత సమర్ధవంతంగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.