మహేశ్వరం : గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులను అరెస్టు చేసినట్లు మహేశ్వరం ఎక్సైజ్ సీఐ వీణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె తెలిపిన వివరాల ప్రకారం ..రంగారెడ్డి జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషన�
గాంధారి: మొక్కజొన్న చేనులో అక్రమంగా పెంచుతున్న గంజాయి మొక్కలను గుర్తించిన కామారెడ్డి ప్రొహిబిషన్, ఎక్సైజ్ పోలీసులు ఆదివారం ధ్వంసం చేశారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం దన్సింగ్ తండా శివారులో రతన
Tollywood drugs case | టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులపై బలమైన ఆధారాలు లేవని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. కెల్విన్ వాంగ్మూలం దర్యాప్తును తప్పుదోవ పట్టించేలా ఉందని పేర్కొన్నది.
రైతుబీమా తరహాలో బాధిత కుటుంబాలకు చెల్లింపు తాటి, ఈత చెట్లు నరికితే నాన్ బెయిలబుల్ కేసులు మూడు నెలల్లో నీరా కేఫ్ పనులు పూర్తిచేయాలి సమీక్ష సమావేశంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆదేశం హైదరాబాద్, మే 08 (నమస్
హైదరాబాద్ : రైతు బీమా మాదిరిగా బాధిత గీత కార్మికుల కుటుంబాలకు తక్షణ సహాయం అందేలా అధికారులను రాష్ట్ర ఎక్సైజ్శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. రాష్ట్ర ఆబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హై
హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ ద్వారా తెలంగాణ బేవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్(టీఎస్బీసీఎల్)కు ఎంపికైన 60 మంది అభ్యర్థులకు రాష్ట్ర ఆబ్కారీశాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ నియామక పత్రాలు అందజేశారు. సీఎస్ సో�
హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు దేశంలోనే అత్యధిక వేతనాలు అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆరున్నరేండ్లలో 73 శాతం జీతాలు పెంచిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని చెప్పారు.